ప్రాంతీయం

నాగమణి మరణంపై అనుమానం ఉన్నదని…

306 Views

ముస్తాబాద్, సెప్టెంబర్ 22, గూడూరు గ్రామానికి చెందిన కొత్తపల్లి నాగమణి అనునామెను తన భర్త ఆంజనేయులు మద్యానికి బానిసై గత కొంతకాలం నుండి వేధిస్తున్నాడని ,అయితే నిన్నటి రోజు 21.09.2023 రాత్రి 10 :30 గంటలకు ఇంట్లో కొత్తపల్లి నాగమణి చనిపోయిందని సమాచారం రాగా తన బంధువులు వచ్చి గమనించగా మెడపై గాయాలు గుర్తించి, నాగమణి మరణంపై అనుమానం ఉన్నదని మృతురాలి అన్న చేపూరి సత్తయ్య దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు అయిందని ఎస్ఐ తెలిపారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *