313 Viewsసాహితీగౌతమి ఆధ్వర్యంలో తలపెట్టిన “రామగిరి సాహితీ స్నేహయాత్ర-3” కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి 150మంది కవులు తరలగా సిరిసిల్ల నుండి రెండు టీంలుగా 20 మంది కవులు వెళ్లారు.ఈ సందర్భంగా కవుల సమూహ నాయకులు డా.వాసరవేణి పరశురాం, డా.జనపాల శంకరయ్యలు మాట్లాడుతూ కవుల యాత్రద్వారా చరిత్ర సంస్కృతులు వెలుగులోకి రావడంతోపాటు పుస్తకాలుగా రాయబడుతాయనీ, చారిత్రక ప్రదేశాలుగా గుర్తించబడుతాయనీ, విజ్ఞాన వికాసాలు కలుగుతాయని అన్నారు. భవిష్యత్తులో రాజన్న సిరిసిల్ల జిల్లాలో చారిత్రక ప్రదేశాలకు కవులయాత్ర పెడుతామనీ తెలిపారు. […]
ప్రాంతీయం
గౌడసంఘం భక్తులతో సీఐ. సన్మానం..
469 Viewsముస్తాబాద్, మండల కేంద్రంలో సందడి వాతావరణం నెలకొంది. నవరాత్రులు పూజలందుకున్న గణనాథుని శోభాయాత్రలో భక్తి శ్రద్ధలతో గణపయ్యను నిమర్జనానికి తీసుకు వెళ్తున్న సందర్భంలో ముస్తాబాద్ గౌడసంఘం అధ్యక్షుడు తాళ్లపెళ్లి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో గౌడ సంఘం సభ్యులు పాల్గొని భక్తిశ్రద్ధలతో గణపయ్యను పూజించి..’జై జై గణేశా’ అంటూ భజనలు చేస్తూ పాటలు పాడుకుంటూ నిమజ్జనానికి వెళుతుండే క్రమంలో సీఐసదన్ కుమార్ వీరితో కాసేపు భజనలు చేసి అనంతరం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ సిఐ సదన్ కుమార్ ను […]
బాధిత కుటుంబ సభ్యులను పరిమర్శించిన రాష్ట్ర ఎఫ్దిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి
266 Viewsసెప్టెంబర్ 28 జగదేవ పూర్: జగదేవపూర్ మండలంలోని చాట్లపల్లి గ్రామానికి చెందిన జంబుల చంద్రారెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి వెంట పిఎసిఎస్ చైర్మన్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి, కొండపోచమ్మ టెంపుల్ చైర్మన్ జంబుల శ్రీనివాస్ రెడ్డి, మండల సర్పంచ్ ల పోరాం మండల అధ్యక్షులు నరేష్. ఎంపిటిసిల ఫోరం […]
గ్రామల అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి: కొట్టాల యాదగిరి
318 Views సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 27(TS24/7 తెలుగు న్యూస్):జగదేవపూర్ మండలంలోని తిమ్మాపూర్, మాందపూర్,పలుగు గడ్డ , అంతయా గూడెం గ్రామలకు సంబంధించిన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ బుధవారం నాచారం దేవాలయం మాజీ చైర్మన్ రాష్ట ముదిరాజ్ సంఘం మహాసభ ఉప అధ్యక్షులు కొట్టాల యాదగిరి హైదరాబాద్ లోని మంత్రి హరీష్ రావు నివాసం లో వినతిపత్రం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు హరీష్ రావు తో మాట్లాడుతూ ఈ […]
బాధిత కుటుంబ సభ్యులను పరిమర్శించిన రాష్ట్ర ఎఫ్దిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి
256 Views సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 27(TS24/7 తెలుగు న్యూస్):జగదేవపూర్ మండలంలోని చాట్లపల్లి గ్రామానికి చెందిన జంబుల చంద్రారెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఈ కార్యక్రమంలో వారి వెంట పిఎసిఎస్ చైర్మన్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి, కొండపోచమ్మ టెంపుల్ చైర్మన్ జంబుల శ్రీనివాస్ రెడ్డి, మండల సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు […]
తిమ్మాపూర్ లో విషాదం …చికిత్స పొందుతూ ఫోటోగ్రాఫర్ బలవన్మరణం
447 Viewsతిమ్మాపూర్ లో విషాదం చికిత్స పొందుతూ ఫోటోగ్రాఫర్ బలవన్మరణం పోస్టుమార్టం నుంచి ఇంటి వరకు అక్కడి నుంచి స్మశాన వాటిక వరకు అంతిమ యాత్ర నిర్వహించి శోకతప్త హృదయం తో . స్నేహితులు ఇబ్బందులు భరించలేక బలవన్మరణ ఎల్లారెడ్డిపేట సెప్టెంబర్ 27 :ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కరికే బాబు ( 25 ) అనే ఫోటోగ్రాఫర్ ఈ నెల 12 వ తేదీ నా గడ్డి ముందు తాగి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స […]
కొండా స్ఫూర్తితో హక్కులు సాధించాలి
337 Viewsబిసి స్టడీ ఫోరం చైర్మన్ సాయిని నరేందర్ ములుగు జిల్లా,సెప్టెంబర్ 27 మూడు తరాల ఉద్యమానికి సాక్షిగా నిలిచి తెలంగాణ ఏర్పా టులో కీలక భూమిక పోషించి రాజకీయ నాయకుడిగానే కాక రాజనీతిజ్ఞుడుగా కీర్తిని పొంది చరిత్ర పుటల్లో స్వయం కృషితో తన పేరును తనే లిఖించుకున్న గొప్ప ప్రజ్ఞాశాలి కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తితో అణగారిన వర్గాల హక్కులు సాధించాలని బిసి స్టడీ ఫోరం వ్యవస్థాపక చైర్మన్ న్యాయవాది సాయిని నరేందర్ అన్నారు.హన్మకొండ జిల్లా […]
ఆచార్య కొండా లక్ష్మణ్ జయం తిలో పాల్గొన్న ములుగు నాయకులు
305 Viewsములుగు జిల్లా,సెప్టెంబర్ 27 హైదరాబాదులోని బీసీ భవన్ లో జరిగిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా జాతీయ ఉపా ధ్యక్షుడు గుజ్జ సత్యం ఆధ్వ ర్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమాన్ని ఏర్పా టు చేశారు.అట్టి కార్యక్రమానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు టైగర్ ఆర్ కృష్ణయ్య పాల్గొని రైతాంగ సాయుధ పోరాట వీరుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించారు. […]










