103 Viewsసిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల పరిధిలోని చాట్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నుండి వందమంది కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు మహిళలు సోమవారం గ్రామ సర్పంచ్ నరేష్ గుప్త,కొండపోచమ్మ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి,రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సమక్షంలో బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి మంత్రి హరీష్ రావు గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు.ఈ […]
ప్రాంతీయం
పేదలను ఆదుకోవడమే ప్రజాహిత పౌండేషన్ లక్ష్యం
106 Views గ్రామాల్లోని నిరుపేదలకు ప్రజాహిత ఫౌండేషన్ ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఇందులో భాగంగానే దుబ్బాక నియోజకవర్గం లో గ్రామ గ్రామాన సేవా కార్యక్రమాలు చేపడుతూ పేదలకు ఎల్లప్పుడు అండగా ఉంటారని ప్రజాహిత ఫౌండేషన్ సభ్యులు అన్నారు. సోమవారం మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో బండ్ల బుధవ్వ, అయ్యగార్ల లక్ష్మీనరసయ్య ,సయ్యద్ నగర్ గ్రామాల్లో మసీదు వర్షాలకు ఇల్లు కూలిన బాధిత కుటుంబాలకు ప్రజాహిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్పాలిన్ కవర్లను అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు ప్రజాహిత ఫౌండేషన్ […]
బండి సంజయ్ ని కలిసి వినతి పత్రం సమర్పించిన ఊరడిరాజు పాలకవర్గం…
117 Viewsముస్తాబాద్, ప్రతినిధి జూలై 23, చీకోడు గ్రామంలోని రేణుక ఎల్లమ్మ దేవాలయం నుండి రేకులకుంట మల్లికార్జున స్వామి టెంపుల్ వరకు మరియు చీకోడు ఎస్సీ కాలనీ నుండి వడ్డెర కాలనీ మీదుగా చిప్పలపల్లి వరకు ఈరెండు బీటీ రోడ్లు మంజూరు చేయాలని స్థానిక ఎంపీ బండి సంజయ్ కుమార్ కు చీకోడు గ్రామ ప్రజల తరఫున పాలకవర్గం ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా వినతి పత్రం అందించారు. ఇందుకు సహకరించిన చీకోడు పాలకవర్గ సభ్యులకు వార్డ్ మెంబర్ ఊరడి […]
తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన యువనేత మంత్రి కేటీఆర్… టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు సింగిల్ విండో గుండారపు కృష్ణారెడ్డి
236 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంత్రి కేటీఆర్ జన్మదినం ఘనంగా జరిపారు మంగళవారం రోజున కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఎల్లారెడ్డిపేట జెడ్పిటిసి కార్యాలయం ముందు బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య సమక్షంలో కేకును కట్ చేసి స్వీట్లు తినిపించుకున్నారు అనంతరం ఆయన మాట్లాడారు.అదేవిధంగా ఎంపీడీవో కార్యాలయం వెనకాలే మొక్కలను నాటారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు, ఎంపీపీ పిల్లి రేణుక, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ […]
డ్రంక్ అండ్ డ్రైవ్ నలుగురిపై కేసు ఎస్ఐ వెంకటేశ్వర్లు…
161 Viewsముస్తాబాద్ జూలై 23, సైబర్ నేరాలు జరిగిన వెంటనె కేసులను నమోదు చేయాలని జిల్లాఎస్పీ అఖిల్ మహాజన్ పోలీసు అధికారులను ఆదేశించిన మేరకు వెంటనే కేసులు నమోదు చేయడం ద్వారా సైబర్ నేరాల ద్వారా తొంగిలించబడిన డబ్బుల లావాదేవీలను నిలుపుదల చేసి బాధితులకు అందజేసే అవకాశం ఉంటుందని ఎస్సై తెలిపారు. ఈ సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎస్ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వివిధ రకాల నేరాల నియంత్రణ కోసం ముందస్తు చర్యలు తీసుకోవాలని డ్రంక్ అండ్ […]
మంత్రి కేటీఆర్ ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేసిన టిఆర్ఎస్ యూత్ నాయకులు…
181 Viewsముస్తాబాద్, జూలై23, జూలై24న మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా ఈరోజుముస్తాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల యువజన విభాగం ఆధ్వర్యంలో ముందస్తు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ యూత్ మండల అధ్యక్షుడు శీలంస్వామి, యూత్ రాష్ట్ర నాయకుడు మెంగని మనోహర్, ముస్తాబాద్ పీఏసీఎస్ చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి, మాజీ జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు యండి.సర్వర్ పాష, సీనియర్ నాయకుడు కొండ శ్రీనివాస్ గౌడ్, నందు రావు, […]
114 Viewsముస్తాబాద్, జూలై 23, 24న మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా ఈరోజుముస్తాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల యువజన విభాగం ఆధ్వర్యంలో ముందస్తు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో పార్టీ యూత్ మండల అధ్యక్షుడు శీలంస్వామి, యూత్ రాష్ట్ర నాయకుడు మెంగని మనోహర్, ముస్తాబాద్ పీఏసీఎస్ చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి, మాజీ జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు యండి.సర్వర్ పాష, సీనియర్ నాయకుడు కొండ శ్రీనివాస్ గౌడ్, నందు రావు, […]
మణిపూర్ ఘటనలో బిజెపి విఫలం…
174 Viewsముస్తాబాద్, జూలై 23, మణిపూర్ లోనీ గిరిజన మహిళలపై దాడులను నిరసిస్తూ దళిత ఉద్యమ నాయకులు కొమ్మెట రాజు, సర్పంచ్ సడిమేల ఎల్లం మాట్టాడుతూ ప్రపంచ దేశాల ముందు నేడు భారతదేశం తలదించుకోవాలన్నారు. భేటీ బచావో అంటూ చెప్పిన మాటలు ఏమైనవని ఈ సందర్భంగా ప్రశ్నించారు. భారతదేశంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మహిళలపై కులం మతం పేరుతో దాడులు ఎక్కువయ్యాయిని. భారతదేశ అత్యున్నతమైన న్యాయస్థానం కలుగజేసుకొని సంఘటనపై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వివరణ ఇవ్వాలని […]
గుర్తు తెలియని వ్యక్తులు బైక్ కు నిప్పు
105 Viewsదుబ్బాక: ఇంటి ముందు పార్క్ చేసిన పల్సర్ బైక్ ను గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించి దగ్ధం చేసిన ఘటన దుబ్బాక పట్టణ పరిధిలో చోటు చేసుకుంది. దుబ్బాక ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ పరిధిలోని మల్లాయిపల్లి వార్డు లో శనివారం రాత్రి కేసరి రాజు రోజు మాదిరిగానే తన ఇంటిముందు పల్సార్ బైక్ ను పార్క్ చేసి పడుకున్నారు. అయితే అర్ధరాత్రి ఎవరో గుర్తు తెలియని […]
మధు యాష్కీ ని సన్మానించిన కత్తి కార్తిక గౌడ్
107 Viewsతెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ ను ఆదివారం ఆయన స్వగృహంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్, తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి,దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ నాయకురాలు కత్తి కార్తిక గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువ కప్పి సన్మానించారు. Telugu News 24/7tslocalvibe.com










