286 Viewsనిప్పుతో చెలగాటం… ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్న వినయక విగ్రహ నిర్వాహకులు.. ఎల్లారెడ్డిపేట మండలంలో గణేష్ నిమజ్జన వేడుకలలో వినూత్న రీతిలో చిన్న గ్యాస్ టిన్ బుడ్డితో ఆడుతూ నిప్పు ఎగసిపడేలా చేస్తున్నారు. ఇలా చేస్తే ప్రమాదం కొని తెచ్చుకుంటున్నట్లే అని ప్రజలు చెబుతున్నారు. ఆకస్మిక ప్రమాదం ఏదైనా సంభవిస్తే తల్లిదండ్రులకు ఇబ్బంది కలుగుతుందని విచారం వ్యక్తం చేస్తున్నారు. సంప్రదాయబద్ధంగా నిమజ్జనం చేయాలని పోలీసులు చెబుతున్నా మరోవైపు యువకులు నిప్పుతో ఇలా చేయడం వల్ల ప్రమాదం సంభవిస్తుందని వీక్షకులు […]
ప్రాంతీయం
నిప్పుతో చెలగాటమా!!
235 Views నిప్పుతో చెలగాటం… ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్న వినయక విగ్రహ నిర్వాహకులు.. ఎల్లారెడ్డిపేట మండలంలో గణేష్ నిమజ్జన వేడుకలలో వినూత్న రీతిలో చిన్న గ్యాస్ టిన్ బుడ్డితో ఆడుతూ నిప్పు ఎగసిపడేలా చేస్తున్నారు. ఇలా చేస్తే ప్రమాదం కొని తెచ్చుకుంటున్నట్లే అని ప్రజలు చెబుతున్నారు. ఆకస్మిక ప్రమాదం ఏదైనా సంభవిస్తే తల్లిదండ్రులకు ఇబ్బంది కలుగుతుందని విచారం వ్యక్తం చేస్తున్నారు. సంప్రదాయబద్ధంగా నిమజ్జనం చేయాలని పోలీసులు చెబుతున్నా మరోవైపు యువకులు నిప్పుతో ఇలా చేయడం వల్ల ప్రమాదం సంభవిస్తుందని […]
ప్రారంభోత్సవం
321 Viewsతెలుగు న్యూస్ 24/7 నిడమానూరు : సెప్టెంబర్ 28 మన ఊరు- మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా తిరుమలగిరి మండల కేంద్రంలో రూ.31 లక్షలతో మండల విద్యా వనరుల కేంద్ర భవనం ప్రారంభోత్సవం చేసిన నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ ఈ కార్య్రమంలో జడ్పి వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు,జడ్పీటీసీ అబ్బిడి కృష్ణరెడ్డి MEO తరి రాము,హలియా మార్కెట్ చైర్మన్ జవ్వాజి వెంకటేశ్వర్లు, మండల పార్టీ అధ్యక్షుడు పిడిగం నాగయ్య,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి […]
సీఎం సహాయ నిధి చెక్కులు అందజేత
225 Viewsకాళ్లకల్: సెప్టెంబరు 28 24/7 telugu news కాళ్లకల్ గ్రామానికి చెందిన కనిగిరి అనసూయ, ఈరక్క మల్లమ్మ మరియు జీడిపల్లి గ్రామానికి చెందిన పెంటమ్మ, శిరీష అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. వారికి ఈరోజు ఎఫ్ డి సి చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి చోరవతో సీఎం సహాయ నిధి నుండి లక్ష 15 వేల రూపాయల చెక్కులు ఎంపీపీ పురం నవనీత రవి ముదిరాజ్ […]
ఎన్ఎస్ యూఐ మండల అధ్యక్షుడిగా పంచమి రామస్వామి
267 Viewsదౌల్తాబాద్: దౌల్తాబాద్ మండల ఎన్ఎస్ యూఐ మండల అధ్యక్షుడిగా మండల పరిధిలోని కోనాపూర్ గ్రామానికి చెందిన పంచమి రామస్వామి నియామకమయ్యారు. ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ ఎన్ఎస్ యూఐ రాష్ట్ర ఇంచార్జ్ అక్షయ్ లక్రా,ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఎల్లప్పుడూ విద్యార్థుల పక్షాన ఎన్ఎస్ యూఐ పోరాటం చేస్తుందన్నారు. Telugu News 24/7tslocalvibe.com
రామగిరి ఖిల్లా యాత్రకు సిరిసిల్ల కవులు
308 Viewsసాహితీగౌతమి ఆధ్వర్యంలో తలపెట్టిన “రామగిరి సాహితీ స్నేహయాత్ర-3” కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి 150మంది కవులు తరలగా సిరిసిల్ల నుండి రెండు టీంలుగా 20 మంది కవులు వెళ్లారు.ఈ సందర్భంగా కవుల సమూహ నాయకులు డా.వాసరవేణి పరశురాం, డా.జనపాల శంకరయ్యలు మాట్లాడుతూ కవుల యాత్రద్వారా చరిత్ర సంస్కృతులు వెలుగులోకి రావడంతోపాటు పుస్తకాలుగా రాయబడుతాయనీ, చారిత్రక ప్రదేశాలుగా గుర్తించబడుతాయనీ, విజ్ఞాన వికాసాలు కలుగుతాయని అన్నారు. భవిష్యత్తులో రాజన్న సిరిసిల్ల జిల్లాలో చారిత్రక ప్రదేశాలకు కవులయాత్ర పెడుతామనీ తెలిపారు. […]
గౌడసంఘం భక్తులతో సీఐ. సన్మానం..
464 Viewsముస్తాబాద్, మండల కేంద్రంలో సందడి వాతావరణం నెలకొంది. నవరాత్రులు పూజలందుకున్న గణనాథుని శోభాయాత్రలో భక్తి శ్రద్ధలతో గణపయ్యను నిమర్జనానికి తీసుకు వెళ్తున్న సందర్భంలో ముస్తాబాద్ గౌడసంఘం అధ్యక్షుడు తాళ్లపెళ్లి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో గౌడ సంఘం సభ్యులు పాల్గొని భక్తిశ్రద్ధలతో గణపయ్యను పూజించి..’జై జై గణేశా’ అంటూ భజనలు చేస్తూ పాటలు పాడుకుంటూ నిమజ్జనానికి వెళుతుండే క్రమంలో సీఐసదన్ కుమార్ వీరితో కాసేపు భజనలు చేసి అనంతరం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ సిఐ సదన్ కుమార్ ను […]
బాధిత కుటుంబ సభ్యులను పరిమర్శించిన రాష్ట్ర ఎఫ్దిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి
262 Viewsసెప్టెంబర్ 28 జగదేవ పూర్: జగదేవపూర్ మండలంలోని చాట్లపల్లి గ్రామానికి చెందిన జంబుల చంద్రారెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి వెంట పిఎసిఎస్ చైర్మన్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి, కొండపోచమ్మ టెంపుల్ చైర్మన్ జంబుల శ్రీనివాస్ రెడ్డి, మండల సర్పంచ్ ల పోరాం మండల అధ్యక్షులు నరేష్. ఎంపిటిసిల ఫోరం […]










