245 Viewsఅక్టోబర్ 4 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్: ఈ రోజు నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఐ డి ఓ సి ఎదురుగా 3 కోట్ల ఎస్ డి ఎఫ్ నిదులతో నూతున మున్సిపాలిటీ కార్యాలయం నిర్మాణానికి భూమి పూజ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
ప్రాంతీయం
మంచిర్యాలజిల్లా నిల్వాయిలో పెద్ద పులి
285 Viewsఅక్టోబర్ 04 మంచిర్యాల జిల్లా వేములపల్లి మండలం నిల్వాయిగ్రామం లోబుధవారం పెద్దపులి సంచారం కలకలం రేపుతున్నది. గ్రామంలో పులి తిరుగుతుండటంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కాగా, బుధవారం ఉదయం పులి ఆవు, దూడ మీద దాడి చేసినట్లుగా గుర్తించిన గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పులి పాద ముద్రలను పరిశీలించారు. పులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా […]
ఐడిఓసి లో పండుగ వాతావరణంలో జిల్లాస్థాయి బతుకమ్మ చీరల పంపిణీ
226 Viewsదేశంలో ఎక్కడా లేనివిధంగా విధంగా తెలంగాణలో అనేక అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉంటూ ఆశీర్వదించాలని జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండా అరుణా రాఘవ రెడ్డి అన్నారు. బుధవారం సిరిసిల్ల పట్టణంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోనీ కాన్ఫరెన్స్ హల్ లో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండా అరుణా రాఘవ రెడ్డి , స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి లాంఛనంగా […]
మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం
275 Viewsసిద్దిపేట జిల్లా: అక్టోబర్ 4 24/7 తెలుగు న్యూస్ సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన నారని నర్సయ్య వయస్సు 70 స”గత వారం రోజుల క్రితం అనారోగ్యం తో మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు సిద్దిపేట జిల్లా మాదిరాజ్ సంఘం ఉప అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ ఈరోజు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి 3,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి […]
మృతుని కుటుంబానికి చేయుత నందించిన చెన్నూర్ ఎమ్మెల్యే అభ్యర్ధి దుర్గం అశోక్
324 Viewsఅక్టోబర్ 03 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్: చెన్నూర్ నియోజకవర్గం కోటపెల్లి మండల్ రాపెనపెల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన దుర్గం రాజయ్య మరణించగా వారి కుటుంబం యొక్క ఆర్థిక పరస్థితి బాగులేక ఇబ్బంది పడుతున్నారని స్థానికులు చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్ధి దుర్గం అశోక్ కి తెలియజేయగా వారు వెంటనే స్పందిచి ధశదినకర్మ కార్యక్రమానికి 50 కేజీ ల రైస్ పంపించగ దుర్గం అశోక్ యువసేన సభ్యులు గోదారి సంతోష్, అట్టెల […]
మంచిర్యాల బెల్లంపల్లి చౌరస్తాలో ఫూలే విగ్రహాన్నే ప్రతిష్టించాలి
332 Viewsఅక్టోబర్ 03 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్: మంచిర్యాల పట్టణంలోని బెల్లంపల్లి చౌరస్తాలో మహాత్మ ఫూలే విగ్రహాన్ని ప్రతిష్టించాలంటూ మంచిర్యాల జిల్లా బీసీ ఐక్యవేదిక నాయకులు మంచిర్యాల జిల్లా కలెక్టరుకు విన్నవించారు. ఈ మేరకు మంగళవారం రోజున మంచిర్యాల కలెక్టరేటులో పరిపాలనాధికారికి వినతి పత్రం అందజేశారు. మంచిర్యాల బెల్లంపల్లి చౌరస్తాలో మహాత్మ ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో మంచిర్యాల ప్రజలు గత 15 సంవత్సరాలుగా ఉద్యమిస్తున్నారని వారు పేర్కొన్నారు. జిల్లా […]
మంచిర్యాల మున్సిపాలిటీ ముందు ధర్నా
258 Viewsఅక్టోబర్ 3 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్: మంచిర్యాల మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలపై ,కాంగ్రెస్ కౌన్సిలర్ల పట్ల వివక్ష చూపుతున్న చైర్మన్ ఏమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ఈ రోజు మంచిర్యాల మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో ఈ ధర్నాలో పాల్గొన్నారు జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
మంత్రి గంగుల ఇంటి ముందు ఆశా కార్యకర్తల ధర్నా
164 Viewsకరీంనగర్ జిల్లా అక్టోబర్ 03 కరీంనగర్ లో మంత్రి గంగుల కమలాకర్ ఇంటి ముందు ఆశా వర్కర్లు ధర్నాకు దిగడం ఉద్రిక్తతకు దారి తీసింది. తమను రెగ్యులరైజ్ చేసి కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఉదయం మంత్రి ఇంటి ముందు ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. సీఐటీయూ ఆధ్వర్యంలో కొద్దిరోజులుగా ఆశా వర్కర్లు సమ్మె చేస్తున్నారు. ఉద్యోగ భద్రత, పీఎఫ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంత్రి ఇంట్లో ఉన్న సమయంలోనే ఆశా వర్కర్ల […]
పాఠశాల భవన నిర్మాణానికి భూమి పూజ
203 Viewsఅక్టోబర్ 3 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి జిల్లాపెళ్లి రాజేందర్: నేడు 20లక్షల డి ఎం ఎఫ్ టి నిదులతో మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని వార్డ్ నెంబర్ 9 రంగంపేట ప్రాథమిక పాఠశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు 9 వార్డ్ లో 90లక్షల పట్టణ ప్రగతి నిదులతో నిర్మించిన పార్క్ ను ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల నియోజకవర్గ బి […]










