ప్రాంతీయం

మంచిర్యాల జిల్లా నస్పూర్ లో నూతన మున్సిపాలిటీ భవన నిర్మాణానికి భూమి పూజ

232 Views

అక్టోబర్ 4 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్:

ఈ రోజు నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని  ఐ డి ఓ సి  ఎదురుగా 3 కోట్ల  ఎస్ డి ఎఫ్ నిదులతో నూతున మున్సిపాలిటీ కార్యాలయం నిర్మాణానికి భూమి పూజ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *