ప్రాంతీయం

దావలాపూర్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం

152 Viewsజగదేవ్పూర్ మండలం   దవలాపూర్ గ్రామంలో చిలుకూరి బాల్రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో మెడిసిటీ హాస్పటల్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సర్పంచ్ వంటేరు యాద లక్ష్మణ్ శ్రీనివాస్ రెడ్డి ఏఎంసి వైస్ చైర్మన్ రాచమల్ల ఉపేందర్ రెడ్డి హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని నిరుపేద ప్రజలు ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని అన్నారు అదేవిధంగా అన్ని రోగాలకు సంబంధించిన బిపి షుగర్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేస్తానని […]

ప్రాంతీయం

సింగరేణి ఎన్నికలను వాయిదా వేసిన హైకోర్టు

142 Viewsఅక్టోబర్ 11 తెలుగు న్యూస్ 24/7 తెలంగాణలో అక్టోబర్ 28న జరగాల్సిన సింగరేణి ఎన్నికలను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. డిసెంబర్ 27 న సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 30 లోపు ఓటర్ లిస్ట్ తయారు చేయాలని యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది. సింగరేణి ఎన్నికలు ఆరు జిల్లాల్లో జరగనుండగా,ఇందులో 3 జిల్లాలలో నక్సల్స్ ప్రభావం ఉంది. అసెoబ్లీ ఎన్నికల కారణంగా సింగరేణి ఎన్నికలకు నిర్వహణ కష్టం అవుతుంది. […]

ప్రాంతీయం

బిజెపిలో చేరిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు.

190 Views *బిజెపిలో చేరిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు.* ది సిద్దిపేట టైమ్స్ రాయపోల్: రాయపోల్.మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ కి చెందిన నాయకులు, కార్యకర్తలు బిజెపి పార్టీలో చేరారు. వారంతా దుబ్బాక లో ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆధ్వర్యంలో చందు, మహేష్ గౌడ్, యాదగిరి, వేణు, కృష్ణ, సంతు, పరశురాములు, రవి కుమార్, జీవన్, రవి, గణేష్, శ్రీకాంత్, దాసు, కనకరాజు, చందు లు బుధవారం దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు పార్టీ పార్టీలో చేరిన […]

ప్రాంతీయం

అక్టోబర్ 15 న మంచిర్యాలలో గద్దర్ సంస్మరణ సభ!

248 Viewsఅక్టోబర్ 11 తెలుగు న్యూస్ 24/7 అక్టోబర్ 15 న మంచిర్యాలలో గద్దర్ సంస్మరణ సభ!కరపత్రాలు విడుదల చేసిన ఆహ్వాన సంఘం నాయకులు. రానున్న ఆదివారం రోజున మంచిర్యాల జిల్లా నస్పూర్ లో ప్రజా యుద్ధ నౌక గద్దర్ మరియు పాత్రికేయులు జహీరుద్దీన్ అలీ ఖాన్ గార్ల సంస్కరణ సభను ఏర్పాటు చేశామని ఆహ్వాన సంఘ కమిటీ నాయకులు తెలిపారు. ఈ మేరకు మంచిర్యాలలో బుధవారం రోజున వారు కరపత్రాల విడుదల చేశారు . తెలంగాణ […]

ప్రాంతీయం

మర్కు గ్రామానికి చెందిన సర్పంచ్ అచ్చం గారి భాస్కర్

156 Viewsమర్కుక్ మండల కేంద్రానికి చెందిన గౌరోల్ల రాజవ్వ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం ఉదయం చనిపోయింది ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి తన వంతు తక్షణ సహాయంగా 5000.రూపాయలు అందించారు   అతనితోపాటు టి.ఆర్. ఎస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి చల్ల నాగరాజు గౌరెల్ల స్వామి రాములు బాబు నర్సింగు తదితరులు పాల్గొన్నారు Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

సింగరేణిలో ఎన్నికలు జరిగేనా? ఈరోజే హైకోర్టు తుది తీర్పు

122 Viewsఅక్టోబర్ 11 తెలుగు న్యూస్ 24/7 సింగరేణి కాలరీస్ సంస్థలో కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు జరుగుతాయా అనే అనుమానాలు కార్మిక వర్గాలలో వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం వారి నామినేషన్ ప్రక్రియ అయిపోయింది. నామినేషన్ పరిశీలన కూడా జరిగింది. కార్మిక సంఘాలకు గుర్తులు కూడా కేటాయించారు. అయితే గడిచిన మూడు రోజుల క్రితం సింగరేణి యాజమాన్యం ఎన్నికలకు సహకరించడం లేదని కార్మిక సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి ఈరోజే తుది  తీర్పు హైకోర్టు […]

ప్రాంతీయం

దసరాకు ప్రత్యేక బస్సులు నడపనున్న టి ఎస్ ఆర్ టి సి

144 Viewsఅక్టోబర్ 10 తెలుగు న్యూస్ 24/7 దసరా పండగ సందర్భంగా టిఎస్ఆర్టిసి ఈనెల 13 నుండి 25 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నది పండుగ సందర్భంగా వివిధ పట్టణాల నుండి గ్రామాల నుండి నగరాల నుండి ప్రజలు ప్రయాణించడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ప్రత్యేక బస్సులు నడపనున్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

ఇంజనీర్ & ఆర్కిటెక్ట్ అసోసియేషన్ అధ్యక్షులుగా అడ్డూరి శ్రీనివాసరాజు

138 Viewsఅక్టోబర్ 10 తెలుగు న్యూస్ 24/7 ఈరోజు ఆదిలాబాద్ తూర్పు, మంచిర్యాల జిల్లా ఇంజనీర్ & ఆర్కిటెక్ట్ అసోసియేషన్‌కు సార్వత్రిక ఎన్నికలు నిర్వహించబడ్డాయి, జిల్లాలోని అందరు ఇంజనీర్లు మరియు ఆర్కిటెక్ట్‌లందరూ ప్రజాస్వామ్య వ్యవస్థ మరియు శైలిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొత్తగా ఎన్నికైన ఇంజనీర్లు & ఆర్కిటెక్ట్‌లు 2 సంవత్సరాల కాలానికి అంటే; 1-11-2023 నుండి 01-10-2025 వరకు ఎన్నికైన కమిటీ సభ్యులుగా  కొనసాగుతారు. అడ్లూరి శ్రీనివాస్ రాజు అధ్యక్షతన నూతనంగా ఎన్నికైన కార్యవర్గం […]

ప్రాంతీయం

మంచిర్యాల జిల్లా ప్రొఫెషనల్ ఇంజనీర్స్ నూతన కార్యవర్గం ఎన్నిక

126 Viewsఅక్టోబర్ 10 తెలుగు న్యూస్ 24/7 ఆదిలాబాద్ తూర్పు మంచిర్యాల జిల్లా ప్రొఫెషనల్ ఇంజనీర్స్ నూతన కార్యవర్గం ఎన్నిక. ఈరోజు ఆదిలాబాద్ తూర్పు, మంచిర్యాల జిల్లా ఇంజనీర్ & ఆర్కిటెక్ట్ అసోసియేషన్‌కు సార్వత్రిక ఎన్నికలు నిర్వహించబడ్డాయి.జిల్లా లోని అందరు ఇంజనీర్లు మరియు ఆర్కిటెక్ట్‌లందరూ ప్రజాస్వామ్య వ్యవస్థ మరియు శైలిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొత్తగా ఎన్నికైన ఇంజనీర్లు & ఆర్కిటెక్ట్‌లు 2 సంవత్సరాల కాలానికి అంటే; 1-11-2023 నుండి 01-10-2025 వరకు కొనసాగుతారు. ఎన్నికైన […]

ప్రాంతీయం

ఆరు గ్యారెంటీలతో మడమ తిప్పని సోనియా, రాహుల్…

335 Viewsముస్తాబాద్, అక్టోబర్10, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా కొండాపూర్ గ్రామానికీ చెందిన క్యారం రాజు, అలాగే నామాపూర్ గ్రామానికీ చెందిన తాడేపూ కొమురయ్య, ప్రధాన కార్యదర్శిగా కొండాపూర్ గ్రామానికీ చెందిన వంగ మోహన్ రెడ్డి, కార్యదర్శిగా మోహినికుంట గ్రామానికీ చెందిన శీలం రాజనర్సు, బిసిసెల్ మండల ఉపాధ్యక్షులుగా పోతుగల్ గ్రామానికి చెందిన ఈర్ల రాజలింగం లను నియమించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రతి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ తలపెట్టిన 6, గ్యారంటీసంక్షేమ […]