308 Viewsసెమీ క్రిస్మస్ ను విజయవంతం చేద్దాం. మండల ప్రజా ప్రతినిధులు, అధికారులకు ఆహ్వానం తెలిపిన ఎల్లారెడ్డిపేట మండల పాస్టర్స్ అసోసియేషన్ సభ్యులు.. ఎల్లారెడ్డిపేట. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సోమవారం నిర్వహించ తలపెట్టిన సెమీ క్రిస్మస్( ముందస్తు ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలు) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎల్లారెడ్డిపేట మండల పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పాస్టర్ క్రీస్తు దాసు గారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 2000 సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తు […]
ప్రాంతీయం
అంతక్రియలకు పొలు రాము ఆర్థిక సాయం…
252 Views(తిమ్మాపూర్ డిసెంబర్ 15) కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలు రాము, తిమ్మాపూర్ గ్రామ కాంగ్రెస్ నాయకుడు పోలు రమేష్ నిరుపేద కుటుంబానికి చెందిన మృతురాలు అంతక్రియల కోసం 5 వేలు ఆర్థిక సాయం చేశారు..శుక్రవారం తిమ్మాపూర్ మండల కేంద్రానికి చెందిన నడిగట్టు కనకయ్య కూతురు అనారోగ్యంతో మృతి చెందింది. నిరుపేద కుటుంబం కావడంతో అంతక్రియల కోసం 5,000 ఆర్థిక సాయం పొలు రాము కనకయ్యకు అందజేశారు… ఈ కార్యక్రమం లో […]
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్
311 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 15) సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన నిల ఎల్లవ్వ అనారోగ్యం తో మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు సిద్దిపేట జిల్లా మాదిరాజ్ సంఘం ఉప అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ ఈరోజు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు. వారితో పాటు స్థానికులు నిల నర్సింలు, నిల కిష్టయ్య […]
మంత్రి పొంగిలేటిని కలిసిన కనమేణి…
284 Viewsముస్తాబాద్, డిసెంబర్ 14 (24/7న్యూస్ ప్రతినిధి) తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ గృహనిర్మాణశాఖ మంత్రిగా సచివాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ముస్తాబాద్ కు చెందిన రాష్ట్ర నాయకులు కాంగ్రెస్ కనమేని చక్రధర్ రెడ్డి గౌరవంగా కలిసి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు సాల్వాతో సత్కరించి పుష్పగుచ్చం అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
అన్నచేతిలో తమ్ముడి హత్య..అన్న పరార్…
989 Viewsముస్తాబాద్, ప్రతినిధి డిసెంబర్14 (24/7న్యూస్) తంగళ్లపల్లి మండలం నర్సింహలపల్లెలో భూ తగదాలతో ఓ వ్యక్తి దారుణ హత్య…గొడ్డలితో తమ్ముడి పై దాడీ చేసిన ఆన్న..అక్కడికక్కడే మృతి చెందిన తమ్ముడు. ఘటన స్థలం నుండి పరారైన నిందితుడు.. ఘటన స్థలానికి పోలీసులు పోలీసులు చేరుకున్నట్లు సమాచారం. తాత్కాలిక వివరాలే కాకుండా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Telugu News 24/7tslocalvibe.com
చెక్కుల పంపిణీ
282 Viewsకళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్. డిసెంబర్ 14 సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులనుపంపిణీ చేశారు మండలంలోని 24 మంది లబ్ధిదారులకు ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐలేని అనిత శ్రీనివాస్ రెడ్డి వైస్ చైర్మన్, కొంకటి నళినీ దేవి, చిత్తారి పద్మ, భూక్య సరోజన, దొడ్డి శ్రీనివాస్, బొజ్జ హరీష్, కౌన్సిలర్లు […]
దరఖాస్తు చేసుకోవాలి
281 Viewsరైతుబంధుకు రైతులు దరఖాస్తు చేసుకోవాలి వ్యవసాయ విస్తరణ అధికారి సామాజత డిసెంబర్ 14 సిద్దిపేట జిల్లా చేర్యాల కడవేరుగు క్లస్టర్ పరిధిలోని పోతిరెడ్డిపల్లి, కడవేరుగు గ్రామాల రైతులు రైతుబంధు కొరకు దరఖాస్తు చేసుకోవాలని ఏఈఓ సమాజాత తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కడవేరుగు, పోతిరెడ్డిపల్లి గ్రామాల రైతులు కొత్తగా భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు కడవెరుగులోని రైతు వేదిక వద్ద రైతుబంధు ఫారం నింపి ఆధార్ కార్డు జిరాక్స్, […]
పథకాన్ని త్వరగా అమలు చేయాలి
279 Viewsహామీ ఇచ్చిన యువ వికాసం పథకాన్ని త్వరగా అమలు చేసి విద్యార్థుల క్షేమం కొరకు ఆలోచించాలి ఏ.ఐ.ఎస్.బి జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు డిసెంబర్ 14 సిద్దిపేట జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన యువ వికాసం పథకంలో భాగంగా విద్యా భరోసా కార్డు త్వరగా ఇచ్చి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల క్షేమం కోసం ఆలోచించాలని ఏఐఎస్బి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు అన్నారు. ఈ విషయమై పుల్లని […]
కేకే, మహేందర్ రెడ్డిపై విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నాం…
378 Views ముస్తాబాద్, డిసెంబర్ 13 (24/7న్యూస్ ప్రతినిధి) మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షులు ఏల్లబాల్ రెడ్డి ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ పై బిఆర్ఎస్ నేతలు వాక్యాలను తీవ్రంగా ఖండిస్తూ ఈ సందర్భంగా ఏల్లబాల్ రెడ్డి మాట్లాడుతూ రైతుబంధు కూడా రేవంత్ రెడ్డి అడ్డు వస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రైతుబంధు వద్దందని పలు విమర్శలు చేశారు. పత్రిక సమావేశంలో రైతుబంధు ఇవ్వండని రేవంత్ రెడ్డి చెప్పారు. […]
కేసిఆర్ సేవాదళం గొల్ల కురుమ సంఘం మండల అధ్యక్షుడిగా నరేష్
308 Viewsదౌల్తాబాద్: కేసిఆర్ సేవాదళం గొల్ల కురుమ సంఘం మండల అధ్యక్షుడిగా ముబారస్ పూర్ గ్రామానికి చెందిన తుప్పతి నరేష్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసిఆర్ సేవాదళం గొల్ల కురుమ సంఘం అధ్యక్షుడుగా నియమించినందుకు ఆర్టీఐ కమిషనర్ అమీర్, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పార్టీ నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు మండల వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేస్తానని, పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానన్నారు…. Telugu News […]










