233 Viewsమంచిర్యాల జిల్లా, మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 75వ రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకున్నారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసం ఆవరణలో జెండా ఆవిష్కరించిన మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
ప్రాంతీయం
మంచిర్యాల బిజెపి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
219 Viewsమంచిర్యాల జిల్లా మంచిర్యాల నియోజకవర్గం లో 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది. బీజేపీ ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. నేడు 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని అర్చన టెక్స్ చౌరస్తా మరియు బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రజనిష్ జైన్ పాల్గొని జాతీయ జెండా ఎగురవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ […]
అంబరాన్ని తాకిన సాంస్కృతిక సంబురాలు
191 Views – గణతంత్ర దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల కొత్త చెరువు బండ్ అండ్ పార్క్ లో ఆకట్టుకున్న వేడుకలు – ఉల్లాసంగా.. ఉత్సాహంగా కార్యక్రమాలు సిరిసిల్ల జనవరి 26, 2024: 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం లోని కొత్త చెరువు బండ్ అండ్ పార్క్ లో జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సాంస్కృతిక సంబురాలు అంబరాన్ని తాకాయి. ఈ వేడుకలకు జెడ్పీ చైర్ పర్సన్ న్యాలకంటి […]
టి ఎస్ ఆర్ టి సి లహరి స్లీపర్ క్లాస్ బస్సును ప్రారంభించిన చెన్నూరు ఎమ్మెల్యే
217 Viewsనేడు మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో చెన్నూరు బస్టాండ్ లో టిఎస్ఆర్టిసి లహరి స్లీపర్ క్లాస్ బస్సును చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. చెన్నూర్ నుండి హైదరాబాద్ కు నూతనంగా ఏర్పాటు చేసిన టీ.ఎస్.ఆర్.టీ.సీ లహరి స్లీపర్ క్లాస్ బస్ ను రిబ్బన్ కట్ చేసి చెన్నూర్ బస్ స్టాండ్ లో ప్రారంభించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. తరువాత ఆయన మాట్లాడుతూ చెన్నూర్ నుండి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఈ […]
రామగుండం కమిషనరేట్ లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
231 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ తేది :26-01-2024 రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రజలకు, పోలీస్ అధికారులు సిబ్బందికి 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పోలీస్ కమిషనరేట్ కమిషనర్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి ఐపియస్. నిబద్దతతో, దైర్యంగా క్రమశిక్షణతో సమర్థవంతంగా పని చేయాలి. ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఆవరణలో 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఏర్పాటుచేసిన జెండాను రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్., (డిఐజి) ఆవిష్కరించారు. […]
జెయింట్ సెక్రటరీగా శరత్ కుమార్
204 Views(బెజ్జంకి జనవరి 25) కరీంనగర్ జిల్లా కేంద్రంలో గురువారం తెలంగాణ ఉద్యమకారులు అందరు కలిసి ఉద్యమకారులపోరం సమావేశం ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రమానికి కరీంనగర్ ఉద్యమకారుల ఫోరం జిల్లా చైర్మన్ కనకం కుమారస్వామి ముఖ్య అతిథిగా హాజరై, బెజ్జంకి మండలం చిలాపూర్ గ్రామానికి చెందిన శానకొండ శరత్ కుమార్ ని మానకొండూరు నియోజకవర్గం ఉద్యమకారుల ఫోరం జెయింట్ సెక్రటరీ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నరు. ఈ సందర్భంగా శరత్ కుమార్ మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన తెలంగాణ […]
బస్సులకోసం పాతబస్టాండులో రాస్తారోకో…
369 Viewsముస్తాబాద్, జనవరి 24 (24/7స్యూస్ ప్రతినిధి): భారత రాష్ట సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ్ అధ్వర్యంలో రాస్తా రోకో ధర్నా విద్యార్థులతో కలిసి సిరిసిల్ల పాత బస్టాండులొ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ బస్సులులేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. గంటల కొద్దీ నిరీక్షణ బస్సులు రాకపోవడంతో కొన్ని క్లాస్ లకు అటెండ్ కాలేక పోతున్నారు. అంతే కాకుండా విద్యార్థులకు పరీక్ష సమయాలను దృష్టిలో పెట్టుకొని అదనంగా బస్సులు వేయాలని పలుమార్లు ఆర్టీసీ […]
ఓయూ జేఏసీ & టీఎస్ జేఏసీ ఆధ్వర్యంలో చెన్నూరు ఎమ్మెల్యేకు సన్మానం
265 Viewsనేడు హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజి లో ఓయూ జేఏసీ మరియు తెలంగాణ జేఏసీ విద్యార్థి ఉద్యమ నాయకుల ఆధ్వర్యంలో ఉద్యమ నాయకుడు మాజీ ఎంపీ అయిన డా వివేక్ వెంకటస్వామి చెన్నూరు ఎమ్మెల్యే గా గెలుపొందిన సందర్భంగా వారిని సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన OU జేఏసీ మరియు TS జేఏసీ నాయకులు తలమల్ల శ్వేత,సురేష్ యాదవ్,శ్రీనివాస్ అనంతరం చెన్నూరు ఎమ్మెల్యే డా వివేక్ వెంకటస్వామిని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో […]
అంజనీపుత్ర డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ
250 Viewsఅంజనీపుత్ర డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ,అందరికీ శుభం జరగాలి – అంజనీపుత్ర ఛైర్మన్ గుర్రాల శ్రీధర్. నూతన సంవత్సరం లో ప్రజలందరికీ శుభం జరగాలని, నూతన ఆవిష్కరణ లు జరగాలని అంజనీపుత్ర ఛైర్మన్ గుర్రాల శ్రీధర్, ఎం డీ పిల్లి రవి పేర్కొన్నారు. బుధవారం అంజనీపుత్ర సంస్థ ఆధ్వర్యంలో 2024 సంవత్సర డైరీ, క్యాలెండర్ చైర్మెన్ గుర్రాల శ్రీధర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ కేలండర్లు దినచర్యను సూచిస్తాయని ఇవి ప్రణాళికాబద్ధంగా ముందుకు […]
బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన తిలకించిన…
361 Viewsముస్తాబాద్, జనవరి 22 (24/7న్యూస్ ప్రతినిధి) అయోధ్యలో నిర్మించిన రామమందిరం ప్రారంభోత్సవం, బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా ముస్తాబాద్ మండలంలోని వివిధ ఆలయాల్లో సోమవారం ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందులో భాగంగానే హిందువుల మనోభావాలు ఫలవంతమైన ఎన్నో సంవత్సరాల నిరీక్షణ సఫలమైన రోజును పురస్కరించుకొని జగదానందదాయకుడు రామరాజ్య స్థాపకుడు జానకీ రామచంద్రమూర్తి భువిపై అవతరించిన పావనమైన రోజును ముస్తాబాద్ లో వెలసిన మంగళగడ్డ హనుమాన్ ఆలయంవద్ద ఎల్ఈడి స్క్రీన్ ద్వారా అయోధ్యలో విగ్రహ ప్రతిష్టాపన రామబంటు సన్నిధానంలో […]










