125 Viewsపీఎం సూరజ్ పోర్టల్ ప్రారంభం లబ్ధిదారులకు రుణాలు పంపిణీ చేసిన అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ సిరిసిల్ల, మార్చి 13, 2024: పీఎం సూరజ్ పోర్టల్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆన్లైన్ ద్వారా బుధవారం ప్రారంభించగా, జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లాలోని పలువురు లబ్ధిదారులు, వివిధ శాఖల అధికారులు, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి పలువురు లబ్ధిదారులతో ఆన్లైన్లో మాట్లాడారు. వారు తాము […]
ప్రాంతీయం
మండల రజక సంఘ , గౌడ సంఘ భవనానికి ఎంపీ నిధులు మంజూరు
218 Views ఎల్లారెడ్డిపేట మండలం మార్చ్ 13: కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ఎంపీ నిధులు మంజూరు చేయడం జరిగింది ఎల్లారెడ్డిపేట మండల రజక సంఘం (3,00000) మూడు లక్షలు ఎల్లారెడ్డిపేట మండల గౌడ సంఘ భవనానికి(300000) మూడు లక్షలు నిధులు మంజూరు చేయడం జరిగింది ప్రోసిడింగ్ కాపిని రజక సంఘం అధ్యక్షుడు కంచర నర్సింలుకు గౌడ సంఘం మండల అధ్యక్షుడు గంట కార్తీక్ గౌడ్ మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి అందజేశారు ఈ […]
నిరుపేద యువతి పెళ్లి కి పుస్తే మట్టెల వితరణ
120 Viewsనిరుపేద యువతి పెళ్లి కి పుస్తే మట్టెల వితరణ ఇప్పటివరకు 1037 పుస్తే మట్టెల పంపిణీ ఎల్లారెడ్డిపేట మార్చి 13 ; ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిరుపేద యువతి పెళ్లి కి ఎల్లారెడ్డిపేట మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి పుస్తే మట్టెలు బుధవారం వితరణ చేశారు, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన గంట దేవయ్య పుష్ప దంపతుల కూతురు సౌందర్య కు మాతల్లి దండ్రులు కీర్తి శేషులు నేవూరి లక్ష్మి మల్లారెడ్డి ల జ్ఞాపకార్థం […]
అంబడి పోచమ్మ పునఃర్ ప్రతిష్ట …
129 Viewsముస్తాబాద్, మార్చి12 (24/7న్యూస్ ప్రతినిధి) అంబడి పోచమ్మ తల్లి ఆలయ పునర్ ప్రతిష్టకు ఘనంగా భూమిపూజ… మాలలకు చెందిన సంగం అధ్యక్షులు మీసస్వామి ఆధ్వర్యంలో సంఘ పెద్దలు మాట్లాడుతూ మా పూర్వీకుల ఆచారంగా వస్తున్న సాంప్రదాయాలను అనుసరించి నాటినుండి పూజలు అందుకుంటున్న అంబడి పోచమ్మ పెద్దచెరువు కట్టసమీపంలో నిలిచిన ఆలయం శిథిలావస్థకు చేరుకోగా ఆ ఆలయానికి పునర్ ప్రతిష్టించేందుకు గ్రామస్తుల సహకారంతో నూతన ఆలయాన్ని నిర్మాణానికి భూమిపూజ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోత్సహించిన కాంగ్రెస్ నాయకులు […]
సచివాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలిపిన తోటధర్మేందర్…
158 Viewsముస్తాబాద్, మార్చి12 (24/7న్యూస్ ప్రతినిధి): రాష్ట్రంలో మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రక్రియ నేడు గ్రీన్ సిగ్నల్ సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో మున్నూరు కాపుసంఘాలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నేటికీ వారి ఆశలు పలించడంతో మున్నూరు కాపు సంఘాలు హర్షంవ్యక్తం చేస్తున్నాయని తోట ధర్మేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ గురించి నిరంతరం కృషిచేసి సాధించిన వేములవాడ శాసన సభ్యులు ప్రభుత్వ విప్ […]
ఎంపీ నిధులతో సీసీ రోడ్లకు బూమి పూజ… 12 లక్షల నిధుల మంజూరు
128 Viewsఎంపీ నిధులతో సీసీ రోడ్లకు భూమి పూజ…12 లక్షల నిధుల మంజూరు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ విడుదల చేసిన 12 లక్షలతో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సీసీ రోడ్లకు సోమవారం భూమి పూజ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిరిసిల్ల జిల్లా బీజేపి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, జిల్లా బిజెపి నాయకులు,మండల బిజెపి అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, మండల ప్రధాన కార్యదర్శి చందుపట్ల లక్ష్మారెడ్డి మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి […]
క్షీరాభిషేకం చేసిన కాంగ్రెస్ నాయకులు…
108 Viewsముస్తాబాద్, మార్చి 11 (24/7న్యూస్ ప్రతినిధి): మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్లబాల్ రెడ్డి సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రవాణా మరియు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చిత్రపటానికి స్థానిక రాజీవ్ గాంధీ విగ్రహంవద్ద పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులను కార్మిక సంఘాలను పూర్తిగా నిర్వీర్యం చేసేకుట్ర గత ప్రభుత్వం చేసింది కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక […]
వాడివేడిగా మండల సర్వసభ్య సమావేశం…
96 Viewsముస్తాబాద్, మార్చి 11 (24/7న్యూస్ ప్రతినిధి): మండలంలోని గ్రామాల ప్రత్యేక అధికారులు గ్రామాల సమస్యల పరిష్కారంతోపాటు మండల అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీపీ జనగామ శరత్ రావు మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో తెలిపారు. అదేవిధంగా ఎంపీడీవో రోజు మూడు గ్రామాలను సందర్శించి నీటి పారుదల సిబ్బందికి దేశానికి వెన్నుముకైన అన్నదాతలు ఆరుగాలం కష్టించి వేసిన వరిపంటలు ఎండకుండా సాగునీరు సక్రమంగా అందించే ఏర్పాట్లను పర్యవేక్షించాలని నీటిఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలని, ఎంపిటిసిల భాగస్వామ్యంతో గ్రామ […]
ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన అదనపు కలెక్టర్లు
128 Views సిరిసిల్ల, మార్చి 11, 2024: జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించగా, అదనపు కలెక్టర్లు ఖీమ్యా నాయక్, పూజారి గౌతమి అర్జీలు స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చే దరకాస్తులు ఆయా శాఖల అధికారులు పరిశీలించి, వేగంగా పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖకు 23, సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయానికి 14, జిల్లా పంచాయతీ కార్యాలయానికి 3, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయానికి 3, చందుర్తి, కోనరావుపేట, తంగళ్లపల్లి ఎంపీడీవో కార్యాలయాలు, […]
డి జె ఎఫ్ నూతన జిల్లా కమిటీ ఎన్నిక
137 Viewsడీజేఎఫ్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేకే గార్డెన్స్ ఫంక్షన్ హాల్ నందు ఆదివారం డి జె ఎఫ్ (డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్) రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా అడ్ హక్ కమిటీ ఎన్నుకుని తీర్మానించడం జరిగింది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జర్నలిస్టులు కలిసి గౌరవ అధ్యక్షులు గా అజ్మీర శ్యాం నాయక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోగా ఆసిఫాబాద్ జిల్లా డి జె ఎఫ్ జిల్లా […]










