125 Viewsమహిళలు, పిల్లలు,వికలాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ రాజన్న సిరిసిల్ల తరపున బాల బాల రక్షా భవన్ ద్వారా బాలల హక్కుల దినోత్సవం నవంబర్ 20 తేదీని పురస్కరించుకొని బాలల హక్కుల వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి మరియు జడ్పిటిసిల చేతుల మీదుగా బాలల హక్కుల వారోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించడం జరిగినది. బాలల హక్కుల వారోత్సవాల ముగింపు కార్యక్రమం […]
ప్రాంతీయం
*పూర్తి స్థాయిలో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయడానికి అధికారులు సమన్వయంతో పని చేయాలి*
124 Viewsభవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సిరిసిల్ల మున్సిపల్ యొక్క మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరుగుతుందని, దీనిని పూర్తి స్థాయిలో సిద్ధం చేయడానికి సంబంధిత ప్రభుత్వ విభాగాల అధికారులు సమన్వయంతో పని చేసి మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు కృషి చేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.సత్య ప్రసాద్ ఆదేశించారు. శనివారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో మున్సిపల్, రెవెన్యూ, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించి, మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై […]
జాన్సీలక్ష్మీ బాయ్, ఇందిరాగాంధీ చిత్రాలను చిత్రించి ఘన నివాళులు అర్పించిన రామకోటి రామరాజు*
141 Views వీరవనిత జన్సీలక్ష్మీబాయ్, భారత దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ జయంతి ని పురస్కరించుకుని సబ్బుబిళ్ళ పై జాన్సీలక్ష్మీబాయ్, ఇందిరాగాంధీ చిత్రాలను అద్భుతంగా చిత్రించి రామకోటి కార్యాలయంలో ఘన నివాళులు అర్పించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు మాట్లాడుతూ తల్లి జాన్సీలక్ష్మి బాయ్ అంటేనే సాహసం, బ్రతికింది సంవత్సరాలు అయితేనేం ఆమె ఓ ఒరవడి. […]
కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి
133 Viewsదౌల్తాబాద్: రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ కేత కనకరాజు అన్నారు. శనివారం మండల పరిధిలోని లింగరాజు పల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని కొనుగోలు కేంద్రంలోనే ధాన్యాన్ని విక్రయిస్తే మద్దతు ధర వస్తుందని అన్నారు. వరి క్వింటాల్ కు ఏ గ్రేడ్ రూ. 2060, బి గ్రేడ్ 2040 మద్దతు ధర చెల్లిస్తుందన్నారు. కొనుగోలు చేసిన రెండు […]
కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి
144 Viewsదౌల్తాబాద్: రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ కేత కనకరాజు అన్నారు. శనివారం మండల పరిధిలోని లింగరాజు పల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని కొనుగోలు కేంద్రంలోనే ధాన్యాన్ని విక్రయిస్తే మద్దతు ధర వస్తుందని అన్నారు. వరి క్వింటాల్ కు ఏ గ్రేడ్ రూ. 2060, బి గ్రేడ్ 2040 మద్దతు ధర చెల్లిస్తుందన్నారు. కొనుగోలు చేసిన రెండు […]
మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా పర్యావరణం పరిశుభ్రత
142 Viewsమెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో 19వ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా పర్యావరణం పరిశుభ్రత పైన శనివారం రోజు స్వచ్ఛత రన్ ర్యాలీ నిర్వహించిన స్థానిక సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సంతోష్ కుమార్, హెచ్ఎం బాలచంద్రం, సెక్రెటరీ కృష్ణ, లైన్ ఇన్స్పెక్టర్ చంద్రమౌళి, లైన్మెన్ స్వామి, గ్రామప్రజలు హై స్కూల్ ఉపాధ్యాయులు మరియు పిల్లలు. పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
*ఏకగ్రవంగా ఎన్నికైన నూతన ప్రెస్ క్లబ్*
161 Viewsరాజన్న సిరిసిల్ల తంగళ్ళపల్లి మండల కేంద్రంలో నూతన ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో కర్యవర్గ సభ్యులను ఏకగ్రవంగా ఎన్నుకున్నారు. అద్యక్షులు యెనగందుల శ్రీనివాస్ , ఉపాధ్యక్షులు : బర్ల యశ్ పాల్, ప్రధాన కార్యదర్శి రెడ్డి రాజశేఖర్, కోశాధికారి కంకణాల రాజేష్, సహాయ కార్యదర్శి గాదెనవెని మధు, సాంస్కృతి కార్యదర్శి గదగోని సాగర్, కార్యవర్గ సభ్యులు మామిడిశెట్టి దినేష్, కోడూరి సంతోష్, దాసరి పర్శరాములు, మిడిదొడ్డి ప్రశాంత్. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం […]
ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు
132 Viewsదౌల్తాబాద్ : ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఏ ఐ ఎస్ బి జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ ప్రశాంత్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం పూర్తిగా విద్యను వ్యాపారంగా మలిచిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ప్రయివేట్, కార్పొరేట్ విద్యా సంస్థలతో కుమ్మక్కయ్, కమిషన్లకు కక్కుర్తి […]
ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు
122 Viewsదౌల్తాబాద్ : ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఏ ఐ ఎస్ బి జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ ప్రశాంత్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం పూర్తిగా విద్యను వ్యాపారంగా మలిచిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ప్రయివేట్, కార్పొరేట్ విద్యా సంస్థలతో కుమ్మక్కయ్, కమిషన్లకు కక్కుర్తి […]
*వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ను కలిసిన*బండారి*
218 Viewsఎల్లారెడ్డిపేట నవంబర్ 18 : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా శుక్రవారం పదవి బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భంగా ప్రభాకర్ రావును కలిసి టిఆర్ఎస్ పార్టీ ఎల్లారెడ్డిపేట పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి పుష్పగుచ్చమించి అభినందనలు తెలియజేశారు, టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం పని చేసిన మొదటి తరం నాయకులు ప్రభాకర్ రావు అని ఆయన సేవలను గుర్తించి వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ […]









