173 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో గ్రామంలో రూ. 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖాను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి కే తారక రామారావు . ఆశా వర్కర్ల బాగోగులను అడిగి తెలుసుకున్న మంత్రి కే టి ఆర్… ఆశా వర్కర్ల తో మంత్రి మాట్లాడుతూ…ఆశా వర్కర్ల ల కు అత్యధికంగా వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ నే – సంఘాలు స్వలాభం కోసం రెచ్చగొడితే ఆశా వర్కర్లు లు ఆలోచించాలి […]
ప్రాంతీయం
ఆశా వర్కర్ల ను రాష్ట్ర ప్రభుత్వం కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుంది. మంత్రి కేటీఆర్
132 Viewsతంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో గ్రామంలో రూ. 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖాను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి కే తారక రామారావు . ఆశా వర్కర్ల బాగోగులను అడిగి తెలుసుకున్న మంత్రి కే టి ఆర్… ఆశా వర్కర్ల తో మంత్రి మాట్లాడుతూ…ఆశా వర్కర్ల ల కు అత్యధికంగా వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ నే – సంఘాలు స్వలాభం కోసం రెచ్చగొడితే ఆశా వర్కర్లు లు ఆలోచించాలి – ఆశా వర్కర్ల […]
శెనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం
135 Views జగదేవపూర్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శెనగల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఎంపీపీ బాలేశం గౌడ్ పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనా రెడ్డి ,మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శెనగలను పండించిన రైతులు దళారుల బారిన పడకుండా క్వింటాల్ రూ.₹5’335/- మద్దతు ధరతో కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో […]
అంధత్వ నిర్మూలనే కంటి వెలుగు లక్ష్యం. కోనాపూర్ సర్పంచ్ పంచమి స్వామి
138 Viewsతెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణ అందత్వ నిర్మూలన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించినట్లు, దేశంలోనే ఆదర్శవంతమైన పథకమని కోనాపూర్ సర్పంచ్ పంచమి స్వామి,ఉప సర్పంచ్ అందే రాజిరెడ్డి అన్నారు. సోమవారం దౌల్తాబాద్ మండలం కోనాపూర్ గ్రామంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పౌరులందరికీ కంటి పరీక్షలు, ఉచితంగా అద్దాలు, మెడిసిన్స్ అందజేస్తారని, తీవ్రమైన వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తారని అన్నారు. కంటి […]
కంటి వెలుగు కార్యక్రమాన్ని పరిశీలించిన జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి
133 Views జగదేవపూర్ మండలంలో నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమాన్ని సోమవారం స్థానిక సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనా రెడ్డి తో కలిసి పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు కిరణ్ గౌడ్, జగదేవపూర్ ఉప సర్పంచ్ మల్లేశం, కార్యదర్శి హరి ప్రసాద్, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
కోమటి బండ గ్రామం లో కిమ్స్ హాస్పిటల్ గజ్వేల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం
322 Viewsగజ్వేల్ మండలం కోమటి బండ గ్రామం లో కిమ్స్ హాస్పిటల్ గజ్వేల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు సోమవారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేశారు… ఈ వైద్య శిబిరంలో స్త్రీ వైద్య నిపుణురాలు శ్రీలత మరియు డాక్టర్ శివకుమార్ మాట్లాడుతూ సంతాన లేనివారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపణీ చేశామన్నారు, గర్భిణీలకు స్కానింగ్,రక్త పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశామన్నారు. రక్తపోటు,డయాబెటిస్ వ్యాధి గ్రస్తులకు కూడా రక్త పరీక్షలలు,మూత్ర పరీక్షలు నిర్వహించారు.అలాగే గుండె […]
ఘనంగా కరుణాకర్ జన్మదిన వేడుకలు
123 Views జగదేవపూర్ మండల కేంద్రం లోని స్థానిక మాజీ సర్పంచ్ బీఆర్ ఎస్ నాయకుడు కొంపల్లి కరుణాకర్ జన్మదిన వేడుకలను కొంపల్లి భాను ఆధ్వర్యంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం వద్ద కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకల్లో ఎంపీపీ బాలేశం గౌడ్ ,పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనా రెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు కిరణ్ గౌడ్,గజ్వేల్ మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్, వైస్ ఛైర్మన్ ఉపేందర్ రెడ్డి, కో అప్షన్ ఎక్బల్,మండల […]
రేవంత్ రెడ్డినీ కలిసిన బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్…
275 Views ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి5, బిసి విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జీ ఇల్లందుల ప్రకాష్ తో కలిసి బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ బిసి కుల జనగణనను పార్లమెంటులో లేవనెత్తాలని హత్ సే హత్ జొడో యాత్రలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకి విచ్చేసిన మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అద్యక్షులు ఏనుముల రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం […]
పేదింటి ఆడబిడ్డకు పుస్తె మట్టెలు బహుకరించిన ఎంపీపీ పండు గౌడ్
263 Views… పేదింటి ఆడబిడ్డకు పుస్తె మట్టెలు బహుకరించిన ఎంపీపీ పండు గౌడ్ సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి పేదింటి ఆడపడుచుకు తులసి వివాహానికి మర్కుక్ మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు ఎంపీపీ పండు గౌడ్ పుస్తె మట్టెలు అందించి మరోసారి మానవత్వం చాటుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేము సంపాదించిన కష్టార్జితం నుండి ఊరికి సహాయంగా ఆపతి సంపతిలో నేను కూడా భాగ్యస్వామ్యం కావడం నాకెంతో ఆనందంగా ఉందన్నారు […]
మృతుని కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేసిన – చెఱుకు శ్రీనివాస్ రెడ్డి
128 Viewsసిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని వడ్డేపల్లి గ్రామానికి చెందిన చెట్ల నర్సింలు అప్పుల భాదతో మృతి చెందిన విషయం తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేసిన దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెఱుకు శ్రీనివాస్ రెడ్డి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com









