ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి5, బిసి విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జీ ఇల్లందుల ప్రకాష్ తో కలిసి బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ బిసి కుల జనగణనను పార్లమెంటులో లేవనెత్తాలని హత్ సే హత్ జొడో యాత్రలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకి విచ్చేసిన మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అద్యక్షులు ఏనుముల రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు.అనంతరం రవి గౌడ్ మాట్లాడుతూ బిసి కుల జనగణనను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రెండు చిన్న చూపు చూస్తున్నాయి అని, భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ సానుకూలంగా సందిచడం జరిగిందని పేర్కొన్నారు. అని రేవంత్ రెడ్డితో పాటు మరి కొందరు పార్లమెంట్ సభ్యులను కూడా కలుపుకొని పార్లమెంటులో లేవనెత్తాలని మేము కొరము అని తెలియజేశారు. రేవంత్ రెడ్డి కూడా పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ తరుపునుండి మాట్లాడుతనని చెప్పడం జరిగింది అని అన్నారు.
111 Viewsదౌల్తాబాద్; మండల వ్యాప్తంగా ఇటీవల అక్రమంగా తరలిస్తూ పట్టుకున్న పిడిఎస్ బియ్యానికి శుక్రవారం సివిల్ సప్లై ఉప తహసిల్దార్ లు స్వామి, జైనుల్ అబిదిన్ ల ఆధ్వర్యంలో రేషన్ బియ్యాన్ని వేలంపాట నిర్వహించారు. 512 క్వింటాళ్ల 70 కిలోల బియ్యంను వేలం పాట నిర్వహించగా కొనుగోలు దారులు పబ్బ అశోక్, మహేష్, శ్రీనివాస్ రావు, రాజు వేలం పాటలో పాల్గొనగా ఆ బియ్యానికి కిలో ఒక్కంటికి 13.50 పైసలకు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో అర్ఐ మధుసూదన్, […]
87 Viewsమన ఊరు– మన ఎమ్మెల్యే కార్యక్రమానికి నిడమనూరులో ఓపెన్ జిమ్, మినీ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తా…. నోముల భగత్ మన ఊరు– మన ఎమ్మెల్యే కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ యువత కోరిక మేరకు, యువత యొక్క దేహ దారుఢ్యం, మనోవికాసం కొరకు, ఓపెన్ జిమ్, మినీ స్టేడియం కొరకు స్థల పరిశీలన చెయ్యడం జరిగింది, అలాగే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సత్వరంగా అమలు చేస్తా అని హామీ ఇవ్వడం జరిగింది […]
135 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి ఫిబ్రవరి 8, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో జనాభా పరంగా సగానికి పైగా ఉన్నటువంటి బీసీలకు తీరని అన్యాయం చేశారంటూ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ ఆందోళన వ్యక్తంచేశారు. ఈయేడాదికి సంబంధించి బడ్జెట్లో బీసీల పట్ల రాష్ట్రప్రభుత్వం సవతితల్లి ప్రేమనుచూపించినట్లుందన్నారు. ఈమేరకు సిరిసిల్ల లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం లో రవి గౌడ్ మాట్లాడుతూ రూ.2,90,396 లక్షల కోట్ల బడ్జెట్లో బీసీలకు […]