97 Views రాజన్న సిరిసిల్ల జిల్లా రజక కుల బంధువులకు ముఖ్యంగా మన కుల వృత్తి చేసుకునే వారికి తెలియజేయునది ఎమనగా భారీ వర్షాల నేపథ్యంలోఅప్రమత్తంగా ఉండాలివరుసగా కురుస్తున్న వర్షాలకు అవసరమైతే తప్ప బయటికి రావద్దుసాధ్యమైనంతవరకు ఇళ్లలోనే ఉండాలిశిధిలావస్థలో ఉన్న ఇళ్లల్లో నివసించే వారు జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి ఎక్కడైనా ఇనుప స్తంభాలు, పరికరాలు ఉంటే పిల్లలు వాటిని ముట్టుకోకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి Note: భారీ వర్షాల నేపథ్యంలో రజక కుల బాంధవులందరికీ రోజువారి నిత్య […]
ప్రాంతీయం
అత్యవసరమైతేనే బయటికి రావాలి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
109 Views *భారీ వర్షాల దృష్ట్యా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., 24/7 డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(DRF) టీమ్ అందుబాటులో.*విపత్కర సమయాల్లో సహాయం కోసం డయల్100కి లేదా దగ్గరలో ఉన్న పోలీస్ వారికి సమాచారం అంధిస్తే తక్షణ సహాయక చర్యలు చేపడుతం.*గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా జిల్లా పరిధిలోని ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని జిల్లా ఎస్పీ గారు బుధవారం సాయంత్రం ఒక ప్రకటనను […]
కలెక్టర్ ఆఫీసులో వినతి పత్రం అందజేస్తున్న జిపి కార్మికులు
98 Views తంగళ్ళపల్లి గ్రామపంచాయతీ కార్మికుల నిరవధిక సమ్మె ఈరోజు 22 రోజుకు చేరుకున్నది. ఇందులో భాగంగా ఈరోజు కార్మికులంతా వర్షంలో సైతం లెక్కచేయకుండా రైన్ కోట్లు వేసుకొని సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈరోజు కలెక్టర్ ఆఫీసులో వినతిపత్రం అందజేయడం జరిగింది. రానున్న రెండు మూడు రోజుల్లో కలెక్టర్ ధర్నా ఉంటుందని రాష్ట్ర కమిటీ సభ్యురాలు తెలియజేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కార్మికుల డిమాండ్స్ను నెరవేర్చాలని లేని పక్షాన గ్రామాల్లోని ప్రజలు రోగాలా బారిన పడుతున్నారని, గౌరవాధ్యక్షుడు […]
గర్భిణీ స్త్రీలను తరలిస్తున్న అధికారులు
175 Views గర్భిణీ పేషంట్ ను రక్షించి.. స్వస్థలం తరలించి – కంట్రోల్ రూం వచ్చిన వినతి అధికారుల తక్షణ స్పందన సిరిసిల్ల, జూలై 27 (ప్రభ న్యూస్) : సింగారం గ్రామానికి చెందిన అఖిల డెలివరీ కి సమయం పడుతుండడంతో వైద్యుల సలహా మేరకు కామాక్షి హాస్పిటల్ వచ్చింది. నిన్న రాత్రి నుండి నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో హాస్పిటల్ చుట్టుపక్కల నీరు వచ్చి చేరింది. ఊహించని ఈ పరిమాణంతో వైద్యులు అఖిల ను […]
పారిశుద్ధ్య కార్మికుల బిక్షాటన
118 Viewsదౌల్తాబాద్: న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరవధిక సమ్మె లో భాగంగా బుధవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో పారిశుద్ధ్య కార్మికులు బిక్షాటన చేశారు. ఈ సందర్భంగా మండల కార్మిక సంఘం అధ్యక్షుడు రాములు మాట్లాడుతూ 21 రోజులు గడుస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కార్మికులను రెగ్యులర్ చేసి వేతనాలు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మికులు బాలరాజ్, రాములు, నాగరాజు, మల్లేశం, మమత, నర్సింలు, భాగ్య, బాలవ్వ, కిషన్, దాదే ఖాన్, ఎక్బాల్, […]
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
121 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని హైమద్ నగర్ గ్రామానికి చెందిన పఠాన్ నన్ని ఖాన్ కు రూ. 80 వేల సీఎంఆర్ఎఫ్ కు చెక్కును బుధవారం బిజెపి మండల అధ్యక్షుడు పోతరాజు కిషన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు అందించడంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ముందుంటున్నారని, నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు భూపాల్ రెడ్డి, అనిల్ రెడ్డి, జావిద్ తదితరులు పాల్గొన్నారు… […]
అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లొద్దు
116 Views– వాగులు,వంకల వద్ద వరద ప్రవాహం అధికంగా ఉన్న దృష్ట్యా వాటి వద్దకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళవద్దు.* – రైతులు పొలాల్లో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తగా ఉండాలి,వర్షాలు పడేటప్పుడు విద్యుత్ స్తంభాలను గాని,వైర్లను గానీ చేతులతో తాకవద్దు. -వర్షంలో ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు రోడ్లపై నీరు ప్రవహించే చోట అప్రమత్తంగా ఉండాలి. -లో లెవెల్ వంతెనల వద్ద అప్రమత్తంగా ఉండాలి. -వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రజలకు విజ్ఞప్తి జిల్లాలో నిరంతరం […]
నిండుకుండలా మానేరుజలాశయం నేటి ఉదయంనుండి పర్వళ్లు…
346 Views ముస్తాబాద్, ప్రతినిధి జూలై 26, గంభీరావుపేట మండల ఎగువ మానేరు జలాశయం ఈ ఉదయం నుండి మత్తడి దూకుతుంది ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 31.అడుగులు కాగ పూర్తిస్థాయిలో నిండి మానేరు పర్వళ్లు తొక్కుతోంది దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆటు గూడవెల్లి వాగు చెక్ డ్యాములు నిండుకుండలా నిండి కింది స్థాయికి వరద ఉధృతం కావడంతో ఇటు పాల్వంచ వాగు ప్రవాహం ఉదృతంగా ప్రవహించడంతో మారేరుకు దివనున్న లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని […]
వీఆర్ఏల క్రమబద్ధీకరణ పై హర్షం
115 Views– సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం దౌల్తాబాద్: వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరిస్తూ వివిధ శాఖల్లో నియమించడం హర్షణీయమని వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు నీరుడి యాదగిరి అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ తహాసిల్దార్ కార్యాలయం ముందు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సేవలను గుర్తించి తమను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించి వివిధ శాఖల్లో పోస్టింగ్ లు ఇవ్వడమే కాకుండా పే స్కేల్ ను వర్తింపజేయడంపై […]
మానస ఉన్నత చదువులకు సహాయం చేస్తా
123 Views– నిరుపేద విద్యార్థినీకి ల్యాప్ టాప్ అందజేత – దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు దుబ్బాక: మానస ఉన్నత చదువులకు సహాయం చేస్తానని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు అన్నారు. మంగళవారం దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దుబ్బాక మండలం అచ్చమాయ పల్లి గ్రామానికి చెందిన చింతల మానస విద్యార్థినికి ల్యాప్ టాప్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మానస జేఈఈ లో ఉత్తీర్ణత పొంది ఐఐటి కాన్పూర్ లో […]










