160 Viewsరాయపోల్ మండల కేంద్రంలో బిజెపి మండల కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా ఖుషి చేయాలని ప్రతి కార్యకర్త ఒక సైనికుల పనిచేయాలని కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని పది తారీకు తర్వాత శక్తి కేంద్రాలలో సమావేశం నిర్వహించాలని తీర్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ బీజేవైఎం జిల్లా అధ్యక్షులు విభీషణ్ రెడ్డి, మండల అధ్యక్షులు మాధసు వెంకట్ గౌడ్, జిల్లా నాయకులు రాజాగౌడ్, […]
ప్రాంతీయం
సీ.సీ రోడ్డు పనులను ప్రారంభించిన – చైర్మన్ గన్నే వనిత-భూమిరెడ్డి – కౌన్సిలర్ గోనెపల్లి దేవలక్ష్మీ-సంజీవరెడ్డి
147 Viewsసిద్దిపేట జిల్లా దుబ్బాక మునిసిపల్ చెల్లాపూర్ రెండవ వార్డులో పురపాలన శాఖ మంత్రి దుబ్బాక మునిసిపల్ ప్రతి వార్డ్ కు కోటి రూపాయలు మంజూరు చేసిన నిధులతో మంగళవారం జిల్లా మంత్రి హరీష్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం రోజు సీ.సీ రోడ్డు పనులను కౌన్సిలర్ గోనెపల్లి దేవలక్ష్మీ-సంజీవరెడ్డి, దుబ్బాక మునిసిపల్ చైర్మన్ గన్నే వనిత-భూమిరెడ్డి, మునిసిపల్ కమిషనర్ గణేష్ రెడ్డితో కలిసి సీ.సీ రోడ్ పనులకు కొబ్బరికాయ […]
రాయపోల్ ముద్దుబిడ్డ దరువు అంజన్నకు “ఉత్తమ నంది అవార్డు”
170 Viewsతెలంగాణ ఉద్యమ కళాకారుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఆడిటోరియంలో జరిగిన “నంది అవార్డు” కార్యక్రమంలో ప్రజా కవి రచయిత దరువు అంజన్నకు ప్రజా గాయని విమలక్క చేతుల మీదుగా ఉత్తమ నంది అవార్డు ఇచ్చి ఘనంగా సత్కరించారు. విమలక్క మాట్లాడుతూ తమ్ముడు దరువు అంజన్న తెలంగాణ మాలిదశ ఉద్యమంలో 1995 సిద్దిపేట కేంద్రంగా తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్నో పోరాటాలు సాగించాడని, దాదాపు తెలంగాణ రాష్టం మొత్తం పల్లె పల్లె […]
ప్రమాదవశత్తు వ్యక్తి మృతి
130 Viewsప్రమాదవశత్తు నీట మునిగి మృతి చెందిన సంఘటన వడ్డేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. డిసెంబర్ 30 2022 రోజున మృతుడు షైక్ నజర్ తండ్రి రహీమోద్దీన్, వయస్సు (33) రోజున బయటకి వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాకపోవడంతో జనవరి 01 2023 రోజున మృతుని అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని కేసు దర్యాప్తులో ఉండగా ఆదివారం రాత్రి 7 గంటలకు మృతుని శవం గ్రామ శివారులోని చెరువులో కనిపించింది. మృతుడు చెరువు దగ్గరికి […]
రెండో విడత కంటి వెలుగు ప్రారంభం
119 Viewsరెండో విడత కంటి వెలుగు ప్రారంభం – గ్రామ సర్పంచ్ నిర్మల రాజిరెడ్డి -వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్ప లక్ష్మి పోచయ్య సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల్ తిమ్మక్క పల్లి గ్రామంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ను సోమవారం గ్రామ సర్పంచ్ నిర్మల రాజిరెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ చైర్మన్ ఇప్ప లక్ష్మి పోచయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మునుపేన్నడు లేనివిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి […]
మన ఊరు మనబడి పాఠశాలను సందర్శించిన సర్పంచ్
147 Viewsదుబ్బాక నియోజకవర్గం చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో సోమవారం రోజు మన ఊరి మనబడి కార్యక్రమంలో భాగంగా ప్రాథమికోన్నత పాఠశాలలో జరుగుతున్నటువంటి పనులను పరిశీలించడం జరిగింది. అలాగే మేజర్ అండ్ మైనర్ రిపేర్ పనితో పాఠశాలలో ఉన్న మన ఊరు మనబడి కార్యక్రమం లో ఉన్న పనులు పూర్తవుతాయని సర్పంచ్ చెప్పడం జరిగింది దీనితో ఈ కార్యక్రమంలో పాఠశాలను చాలా అభివృద్ధి చెందుతున్నాయని అలాగే విద్యార్థులకు చాలా సౌకర్యవంతంగా ఉంటాయని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో […]
రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన గ్రామ సర్పంచ్ నిర్మల రాజిరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్ప లక్ష్మి
139 Views సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల్ తిమ్మక్క పల్లి గ్రామంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. చైర్మన్ ఇప్ప లక్ష్మి పోచయ్య మాట్లాడుతూ మునుపేన్నడు లేనివిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామాల్లో కంటి వెలుగు ప్రోగ్రాం చేయడం సంతోషం కరమని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమం చేపట్టినందుకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది కంటి వెలుగు భాగంగా […]
సమీకృత కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం
136 Viewsప్రజావాణి మొత్తం దరఖాస్తులు:- 63 సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా నలుమూలల నుండి తమ సమస్యలను విన్నవించుకోవడానికి వచ్చిన అర్జిదారుల నుండి జిల్లా అదనపు పాలనాధికారి శ్రీనివాస్ రెడ్డి దరఖాస్తులు స్వీకరించారు. ఈ ప్రజావాణి కార్యక్రమానికి ఎంతో నమ్మకంతో తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి వస్తున్నారని అంతే నమ్మకంగా అర్జిదారులకు న్యాయం చేసే విదంగా పని చెయ్యాలని జిల్లా అధికారులకు సూచించారు. భూ సంబంధిత, రెండు పడకగదుల ఇండ్లు, ఆసరా పింఛన్లు […]
బీజేవైఎం ఆధ్వర్యంలో బీసీ రత్న అవార్డు గ్రహీతకు ఘన సన్మానం
138 Views బీజేవైఎం మండల అధ్యక్షులు గుర్రం శ్రీధర్ ఆధ్వర్యంలో బీసీ రత్న అవార్డు గ్రహీత రాగుల రాజు ముదిరాజ్ గారిని సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి మండలాధ్యక్షుడు కోదండమ్ శ్రీనివాస్ రెడ్డి బీజేవైఎం ఉపాధ్యక్షుడు భీమరి గణేష్ కిసాన్ మోర్చా అధ్యక్షుడు వెంకటేష్ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు రమేష్ ఉపాధ్యక్షుడు సుధాకర్, జనరల్ సెక్రెటరీ చందస్వామి యాదగిరి, తీగుళ్ల సందీప్ రెడ్డి, కుంటి బక్కుల శ్రీకాంత్ గౌడ్, నర్ర రాజకుమార్, నర్రా నర్సింలు తదితరులు […]
బోనాల పండుగ కు రావాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు ఆహ్వానించిన సర్పంచ్
200 Viewsబోనాల పండుగ కు రావాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు ఆహ్వానించిన సర్పంచ్ ఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 06 : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గిద్ద చెరువు కట్టమైసమ్మ , శ్రీ దుర్గా మాతలకు ఈ నెల 8.9.10.11.12 తేదీ లలో నిర్వహించి తలపెట్టిన ప్రతిష్ట మహోత్సవానికి రావాలని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ను సోమవారం అసెంబ్లీ చాంబర్లో కలిసి ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి […]










