Breaking News ప్రకటనలు ప్రాంతీయం

ఎల్లారెడ్డిపేటలో హోలీ సంబరాలు….

156 Viewsఎల్లారెడ్డిపేటలో హోళీ సంబరాలు హోలీ సంబరాల్లో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు హోళీ శుభాకాంక్షలు తెలిపిన తోట మార్చి 07 : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో హోలీ సంబరాలు మంగళవారం అంభరాన్ని అంటాయి , హోళీ పండుగ ను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయమే వివిధ గ్రామాల్లో పలు వార్డుల్లో ప్రజలు, రంగులు ఒకరిపై మరొకరు చల్లుకుని వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నపిల్లలు రంగునీళ్లు పట్టుకుని […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

హోలీ రోజున రోడ్లపై ఆకతాయి పనులు చేయవద్దు… ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్

214 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గారి ఆదేశాల మేరకు, ఎల్లారెడ్డిపేట ప్రజలకు ఎల్లారెడ్డిపేట ఎస్ఐ వి శేఖర్ హోలీ పండుగ సందర్భంగా తెలియజేయు ముఖ్యమైన సూచనలు జారీ చేశారు హోలీ పండుగ సందర్భంగా రోడ్లపై బైకులు అడ్డంగా పెట్టి, ప్రయాణికుల బస్సులకు ఇతర వాహనాల వారికి అంతరాయం కలిగించకూడదన్నారు.ముఖ్యంగా మహిళలపై అమ్మాయిలపై అనవసరంగా రంగులు చల్లి ఇబ్బందులకు గురి చేసినట్లయితే అట్టి వారిపైన కఠిన చర్యలు తీసుకోబడునాని మీడియా సమావేశంలో తెలిపారు.హోలీ పండుగ […]

ప్రాంతీయం

అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి 

180 Views    అర్హులైన పేదలకు డబల్ బెడ్రూం ఇవ్వాలని గజ్వేల్ RDO మరియు మున్సిపాల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన బీఎస్పీ గజ్వేల్ నాయకులు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల్ తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం ప్రవేశపెట్టిన డబల్ బెడ్ రూమ్ పథకం కింద గజ్వేల్ పట్టణ పరిధిలో నిర్మించిన ఇళ్లను అర్హులు ఐన పేద ప్రజలకు పంపిణీ చేయాలని ఎటువంటి అవతవకలు లేకుండా, నిష్పక్షపాతంగా అర్హులను గుర్తించి వారికి పంపిణీ చేయాలని కోరారు.గత […]

ప్రాంతీయం

అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి 

141 Views    అర్హులైన పేదలకు డబల్ బెడ్రూం ఇవ్వాలని గజ్వేల్ RDO మరియు మున్సిపాల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన బీఎస్పీ గజ్వేల్ నాయకులు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల్ తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం ప్రవేశపెట్టిన డబల్ బెడ్ రూమ్ పథకం కింద గజ్వేల్ పట్టణ పరిధిలో నిర్మించిన ఇళ్లను అర్హులు ఐన పేద ప్రజలకు పంపిణీ చేయాలని ఎటువంటి అవతవకలు లేకుండా, నిష్పక్షపాతంగా అర్హులను గుర్తించి వారికి పంపిణీ చేయాలని కోరారు.గత […]

ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ఆశా వర్కర్ల ను రాష్ట్ర ప్రభుత్వం కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుంది.. ఐటీ మంత్రి కేటీఆర్.

171 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో గ్రామంలో రూ. 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖాను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి కే తారక రామారావు . ఆశా వర్కర్ల బాగోగులను అడిగి తెలుసుకున్న మంత్రి కే టి ఆర్… ఆశా వర్కర్ల తో మంత్రి మాట్లాడుతూ…ఆశా వర్కర్ల ల కు అత్యధికంగా వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ నే – సంఘాలు స్వలాభం కోసం రెచ్చగొడితే ఆశా వర్కర్లు లు ఆలోచించాలి […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

ఆశా వర్కర్ల ను రాష్ట్ర ప్రభుత్వం కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుంది. మంత్రి కేటీఆర్

131 Viewsతంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో గ్రామంలో రూ. 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖాను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి కే తారక రామారావు . ఆశా వర్కర్ల బాగోగులను అడిగి తెలుసుకున్న మంత్రి కే టి ఆర్… ఆశా వర్కర్ల తో మంత్రి మాట్లాడుతూ…ఆశా వర్కర్ల ల కు అత్యధికంగా వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ నే – సంఘాలు స్వలాభం కోసం రెచ్చగొడితే ఆశా వర్కర్లు లు ఆలోచించాలి – ఆశా వర్కర్ల […]

ప్రాంతీయం

శెనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం

133 Views  జగదేవపూర్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శెనగల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఎంపీపీ బాలేశం గౌడ్ పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనా రెడ్డి ,మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శెనగలను పండించిన రైతులు దళారుల బారిన పడకుండా క్వింటాల్ రూ.₹5’335/- మద్దతు ధరతో కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో […]

ప్రాంతీయం

అంధత్వ నిర్మూలనే కంటి వెలుగు లక్ష్యం. కోనాపూర్ సర్పంచ్ పంచమి స్వామి

136 Viewsతెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణ అందత్వ నిర్మూలన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించినట్లు, దేశంలోనే ఆదర్శవంతమైన పథకమని కోనాపూర్ సర్పంచ్ పంచమి స్వామి,ఉప సర్పంచ్ అందే రాజిరెడ్డి అన్నారు. సోమవారం దౌల్తాబాద్ మండలం కోనాపూర్ గ్రామంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పౌరులందరికీ కంటి పరీక్షలు, ఉచితంగా అద్దాలు, మెడిసిన్స్ అందజేస్తారని, తీవ్రమైన వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తారని అన్నారు. కంటి […]

ప్రాంతీయం

కంటి వెలుగు కార్యక్రమాన్ని పరిశీలించిన జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి

131 Views  జగదేవపూర్ మండలంలో నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమాన్ని సోమవారం స్థానిక సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనా రెడ్డి తో కలిసి పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు కిరణ్ గౌడ్, జగదేవపూర్ ఉప సర్పంచ్ మల్లేశం, కార్యదర్శి హరి ప్రసాద్, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

కోమటి బండ గ్రామం లో కిమ్స్ హాస్పిటల్ గజ్వేల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

320 Viewsగజ్వేల్ మండలం కోమటి బండ గ్రామం లో కిమ్స్ హాస్పిటల్ గజ్వేల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు సోమవారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేశారు… ఈ వైద్య శిబిరంలో స్త్రీ వైద్య నిపుణురాలు శ్రీలత మరియు డాక్టర్ శివకుమార్ మాట్లాడుతూ సంతాన లేనివారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపణీ చేశామన్నారు, గర్భిణీలకు స్కానింగ్,రక్త పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశామన్నారు. రక్తపోటు,డయాబెటిస్ వ్యాధి గ్రస్తులకు కూడా రక్త పరీక్షలలు,మూత్ర పరీక్షలు నిర్వహించారు.అలాగే గుండె […]