145 Views జగదేవపూర్ మండల పరిధిలోని చాట్లపల్లి గ్రామంలో సోమవారం స్థానిక సర్పంచ్, సర్పంచ్ ల ఫోరం మండలాధ్యక్షుడు రాచర్ల నరేష్,ఎంపీటీసీ కావ్య ధర్గయ్య కో అప్షన్ ఎక్బల్ కొండపోచమ్మ దేవాలయం చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గ్రామ నాయకులు యువజన సంఘం నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్, శివాజీ, తెలంగాణ తల్లి విగ్రహాలకు, బస్టాండ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ప్రజలంతా ఐకమత్యంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకున్నామని మహనీయులను సముచితంగా […]
ప్రాంతీయం
మర్కుక్ మండలానికి అవార్డుల పంట
200 Views మర్కుక్ మండలానికి అవార్డుల పంట జిల్లా స్థాయిలో ఏకంగా 6 అవార్డులు దక్కించుకున్న మర్కుక్ మండలం ఆర్థిక & ఆరోగ్య శాఖామాత్రీ హరిష్ రావు చేతుల మీదుగా అవార్డులు అందుకున్న మర్కుక్ మండల ఎంపీపీ పాండు గౌడ్ వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి మర్కుక్ ఎర్రవల్లి పాములపర్తి అంగడి కిష్టాపూర్ పాతూర్ గ్రామ సర్పంచ్ లు ఎంపీటీసీలు దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ లో భాగంగా మర్కుక్ […]
పాతూర్ గ్రమం హెల్దీ పంచాయతీ అవార్డు కి సెలక్షన్ కావడం జరగింది
175 Views.పాతూర్ గ్రమం హెల్దీ పంచాయతీ అవార్డు కి సెలక్షన్ కావడం జరగింది సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండల్ గ్రామం పాతూర్ దిన్ దయల్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాష్ పురస్కార్ జిల్లా స్థాయి అవార్డ్స్ లో మర్కుక్ మండల్ నుండి పాతూర్ గ్రమం హెల్దీ పంచాయతీ అవార్డు కి సెలక్షన్ కావడం జరగింది ఇ యొక్క అవార్డ్ నీ మంత్రి హరీష్ రావు శాలువాతో సతకరించి అవార్డు అందజేయడం జరగింది Manne Ganesh […]
దుంపలపల్లి పోచమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న మెదక్ ఎంపీ
133 Viewsసిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలిక పరిధిలోని దుంపలపల్లిలో ఆదివారం ఘనంగా పోచమ్మ ఉత్సవాలు జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ కొత్తప్రభాకర్ రెడ్డి హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అమ్మవారి కృప అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ యేడు పాడి పంట, గొడ్డు, గోదా అమ్మవారి దయతో సుభిక్షంగా ఉండాలని అన్నారు. మెదక్ ఎంపీకి దుంపలపల్లి వార్డ్ కౌన్సిలర్ ఇల్లందుల శ్రీనివాస్, ఉత్సవ నిర్వహికులు ఎంపీ ని శాలువాతో సత్కరించారు. […]
ఆత్మీయ సమ్మేళనం ఘనంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు…
218 Viewsముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి మార్చి 26, జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాలో 1987-88 పదవ తరగతి పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఆదివారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో భాగంగా ఉపాధ్యాయులు పాల్గొని వారు మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు ఈపాఠశాలలో చదివి 35 ఏళ్లు గడిచిపోయినప్పటికీ గత స్మృతులను తలచుకొని పాఠశాలలో సమ్మేళనం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా పూర్వవిద్యార్థులు గురువులకు పాదాభివందనం చేస్తూ శాలువాతో సన్మానించారు. […]
ఇటిక్యాల సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ కు సన్మానం
152 Viewsసిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం ఇటిక్యాల గ్రామ పంచాయతినీ ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రామ పంచాయతీ స్థాయిలో అధిక అవార్డులను సాధించిన ఇటిక్యాల గ్రామ పంచాయతి గ్రామ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ కు ఆదివారం నాడు ఘన సన్మానం చేసి అభినందించిన యువజన సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాతీయ యువజన అవార్డు గ్రహీత దేశబోయిని నర్సింహులు ఈ సందర్భంగా నర్సింలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రామ పంచాయతీ […]
రామాలయంలో కోటి తలంబ్రాల దీక్ష ముగింపు కార్యక్రమం
125 Views శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో గత 40రోజుల నుండి నిర్విరామంగా నిర్వహిస్తున్న కోటి తలంబ్రాల దీక్ష కార్యక్రమం ఆదివారం నాడు కృష్ణాలయంలోని రామాలయంలో ముగింపు కార్యక్రమం చేపట్టారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని గోటితో రామ నామ స్మరణ చేసుకుంటూ గోటితో వడ్లను ఓలిచి భక్తిని చాటుకున్నారు. భద్రాచల సీతారాముల కల్యాణానికి మన గజ్వేల్ నుండి తలంబ్రాలు వెళ్లడం చాలా అనందంగా భక్తులు కొనియాడారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు మాట్లాడుతూ […]
కొడుకును కొట్టి చంపిన తల్లిదండ్రులు
119 Viewsజగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం రాంనూర్ గ్రామానికి చెందిన కుదురుపాక భూమయ్య రాజమ్మల కుమారుడు మహేష్( 35 ) తాగుడుకు బానిసైన మహేష్ రోజు కుటుంబ సభ్యులతో నిత్యం గొడవ పడుతుండడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది రోజు లాగనే కల్లుకు డబ్బులు కావాలని తల్లిదండ్రులను అడగగా లేవు అనడంతో వారితో గొడవపడ్డాడు, నిత్యం మహేష్ తో విసిగిపోయిన తల్లిదండ్రులు. మరో ఇద్దరి సహాయంతో మహేష్ ను తీవ్రంగా కొట్టారు. గాయాలైన మహేష్ ను యాక్సిడెంట్ కేసుగా […]
వడగండ్ల వానతో నష్ట పోయిన రైతులకు ఎకరాకు సీఎం కేసీఆర్ 10 వేలు అందిస్తున్నారని – రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు
141 Views రైతుల కోసం ఏదైనా చేసే ముఖ్యమంత్రి కేసీఆర్. రైతులంటే కేసీఆర్ కు మక్కువ. వడగండ్ల వానతో నష్ట పోయిన రైతులకు ఎకరాకు సీఎం కేసీఆర్ 10 వేలు అందిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు పేర్కొన్నారు. రైతుల గురించి బీజేపీ మాట్లాడటమంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లేనని, నల్ల చట్టాలు తెచ్చి 800 మంది రైతుల ఉసురు తీసిందని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు బీజేపీ తీరుపై మండిపడ్డారు. దేశంలో […]
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ముందు కాస్తముచ్చట…
193 Viewsముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి మార్చి26, 35, ఏండ్ల తరువాత బాల్యమిత్రులు ఒకచోట కలుసుకోవడం చెప్పుకోలేని మధుర అనుభవం ఆదివారం స్థానికపాఠశాలలో 1987-88 విద్యా సంవత్సరంలో పదోతరగతి చదివిన విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని గురువులతో పాటు విద్యార్థులు అప్పటి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకొని ఆత్మీయంగా మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థానంలో గౌరవాన్ని పొందినప్పుడే ఉపాధ్యాయులకు పూర్తి గుర్తింపు లభిస్తుందని, విద్యార్థుల ఉన్నతిని చాటుకుంటుందని మరి కాసేపట్లో సమ్మేళనం జరిగే ముందు చిన్ననాటి మిత్రులతో ఆత్మీయంగా […]










