160 Viewsభీమ్ ప్రతిభ పురస్కారం-2023 ప్రధానం….. భీమ్ యువత* అధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా, చదువులో ప్రతిభ కనబర్చిన 6-10 తరగతి, ZPHS ఎల్లారెడ్డి పెట్ విద్యార్థులకు, *భీమ్ ప్రతిభ పురస్కారం – 2023*, *BHEEM EXCELLENCE AWARD-2023 అందించటం జరిగింది. అంబేడ్కర్ లాగా చదువులో ఉన్నత స్థాయికి వెళ్లి, ఈ దేశ అభ్యున్నతి, పాటుపడాలని, చదువు నేర్చుకునే స్థాయి నుండి, చదువు చెప్పే స్థాయికి, ఓటు వేసే స్థాయి నుండి ఓటు వేయించుకునే స్థాయికి, చప్పట్లు […]
విద్య
పేద విద్యార్థులకు వరంగా మారిన గురుకుల పాఠశాలలు.
154 Viewsపేద విద్యార్థులకు వరంగా మారిన గురుకుల పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు చక్కటి భవిష్యత్తు శత శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా గురువులు తీర్చిదిద్దాలి ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి రాష్ట్రంలో అమలు చేస్తున్న గురుకుల విద్య పేద విద్యార్థులకు వరంగా మారిందని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు . బుదవారం చౌదర్ పల్లి లోని బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు బెడ్ షీట్స్ , నోట్ […]
వెరీ గుడ్….కీప్ ఇట్ అప్ ప్లే స్కూల్, కిచెన్ గార్డెన్ చాలా బాగుంది
442 Viewsకలెక్టర్,అంగన్వాడి సిబ్బందికి మంత్రి కే టి ఆర్ కితాబు కొదురుపాక మోడల్ అంగన్వాడీ కేంద్రంలోని ప్లే స్కూల్, కిచెన్ గార్డెన్ చాలా బాగుందనీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతికి మంత్రి కే టి ఆర్ కితాబునిచ్చారు.మంగళవారం కొదురుపాక మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభించారు.అంగన్వాడీ కేంద్రంలో వివిధ ఆక్టివిటీస్ మెటీరియల్ ని, ప్లే స్కూల్ మెటీరియల్ ని మంత్రి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.ప్లే స్కూల్, కిచెన్ గార్డెన్ చాలా […]
విజ్ఞాన్ పాఠశాలలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
124 Viewsవిజ్ఞాన్ పాఠశాలలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ పాఠశాలలో శనివారం ఘనంగా నూతన సంవత్సర వేడుకలు జరిపారు 2022 సంవత్సరం ముగుస్తున్నందున విద్యార్థులు పాఠశాలలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ చిన్నారులు చేసిన పలు సాంస్కృతిగా కార్యక్రమాలు నృత్యాలు అందరినీ అలరించాయి పలు వేషాధారణతో చిన్నారులు కార్యక్రమాన్ని ఆహ్లాదంగా సంతోషంగా సంబరాలు జరిపారు విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో పాఠశాల కరస్పాండెంట్ మహమ్మద్ లతీఫ్ ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు […]
వర్గల్ మండల్:*????ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్*
169 Viewsకొత్తగూడెం ఎడ్యుకేషన్, డిసెంబర్ 16: ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్లో పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు శుభవార్త. ఇక నుంచి మీ కార్డును పునరుద్ధరించుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి పేరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు.. 54 ఏళ్ల పాటు, లేదా.. జాబ్ వచ్చేంత వరకు కార్డు అమలులో ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఇప్పటి వరకు.. ఎంప్లాయ్మెంట్ కార్డును ప్రతి మూడేళ్లకోసారి పునరుద్ధరించుకోవాల్సి వచ్చేది. పునరుద్ధరించుకోకపోతే కార్డు రద్దయ్యేది. ఒకప్పుడు.. ఉపాధి కల్పన […]
వర్గల్ మండల్ :*_గ్రూప్ 4 పై అవగాహన సదస్సు_* @ *_గజ్వేల్_*
185 Views*_గ్రూప్ 4 పై అవగాహన సదస్సు_* @ *_గజ్వేల్_* *_మనం ఫౌండేషన్…_* చాలా సంవత్సరాల తరువాత ప్రభుత్వం దాదాపు 9800 ఉద్యోగాలతో గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల చేసింది.. పరీక్ష విధానం ,సిలబస్,ప్రిపరేషన్ ప్లాన్ పై *మనం ఫౌండేషన్ గజ్వేల్* ఆధ్వర్యం లో అవగాహన సదస్సు మన గజ్వేల్ లో ఏర్పాటు చేయటం జరిగింది.. ఈ కార్యక్రమం కి ముఖ్య అతిథిగా విన్నర్స్ కోచింగ్ సెంటర్ లో ప్రముఖ పోటీ పరీక్షల నిపుణులు, సైన్స్ అండ్ […]
ఉపాధ్యాయుల అలసత్వంతోనే ఆలస్యంగా బయలుదేరిన విహారయాత్ర బస్సు
132 Views– అర్ధరాత్రి బయలుదేరిన విహారయాత్ర బస్సు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ ఆధ్వర్యంలో కర్ణాటక రాష్ట్రంలోని పలు పర్యాటక కేంద్రాలు చూపిస్తామని 5000 రూపాయలు విద్యార్థుల వద్ద రుసుము తీసుకున్నారు 15 రోజుల క్రితం నుండి ఈ ప్రణాళిక చేపట్టారు బుధవారం రోజున అనగా ఏడవ తారీకు డిసెంబర్ కర్ణాటక రాష్ట్రానికి తీసుకువెళ్లి పదవ తరగతి విద్యార్థులు కొంతమంది 9వ తరగతి విద్యార్థులను సైతం తీసుకువెళ్లారు బుధవారం రాత్రి 7 గంటల […]
ఉపాధ్యాయుల అలసత్వంతోనే విహారయాత్ర ఆలస్యం…
148 Views– అర్ధరాత్రి బయలుదేరిన విహారయాత్ర బస్సు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ ఆధ్వర్యంలో కర్ణాటక రాష్ట్రంలోని పలు పర్యాటక కేంద్రాలు చూపిస్తామని 5000 రూపాయలు విద్యార్థుల వద్ద రుసుము తీసుకున్నారు 15 రోజుల క్రితం నుండి ఈ ప్రణాళిక చేపట్టారు బుధవారం రోజున అనగా ఏడవ తారీకు డిసెంబర్ కర్ణాటక రాష్ట్రానికి తీసుకువెళ్లి పదవ తరగతి విద్యార్థులు కొంతమంది 9వ తరగతి విద్యార్థులను సైతం తీసుకువెళ్లారు బుధవారం రాత్రి 7 గంటల […]
వర్గల్ మండల్: తెలంగాణ యువతకు మంత్రి కేటీఆర్ ఆత్మీయ లేఖ, పారదర్శక నియామకాలు, ప్రాణం పెట్టి చదివి కొలు కొట్టండి అని యువతకు పిలుపునిచ్చారు.
133 Viewsతెలంగాణ యువత కష్టపడి చదివి తమ కలలను నిజం చేసుకోవాలని, ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత, పట్టుదల, ప్రణాళికతో సాధన చేసి రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తున్న ఉద్యోగాలను పొందాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. యువతకు అవకాశాల కల్పనే ధ్యేయంగా ప్రతిభకు పట్టం కడుతూ పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ జరుగుతోందని తెలిపారు. పనికిమాలిన ప్రచారాలను పట్టించుకోకుండా.. అసత్య రాజకీయ ఆరోపణలు, విద్వేషాలకు ప్రభావితం కాకుండా, సానుకూల దృక్పథంతో స్వప్నాన్ని […]








