Breaking News ప్రకటనలు ప్రాంతీయం విద్య

గ్రాండ్ గా సైన్స్ డే వేడుకలు….

711 Viewsగ్రాండ్ గా సైన్స్ డే వేడుకలు కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News ప్రకటనలు ప్రాంతీయం విద్య

రాచర్ల జూనియర్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు సమావేశం..

162 Views రాచర్ల జూనియర్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు సమావేశం మండలంలోని రాచర్ల జూనియర్ కళాశాల లో జరిగిన ద్వితీయ సంవత్సరం విద్యార్థుల విడుకోలు సమవేశం ఘనంగా జరిగింది..కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని, విద్యార్థులు నృత్యలు చేసి పండుగ వాతావరణంను ఎర్పార్చారు..ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వై. శ్రీనివాస్ గారు విచ్చేసి పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి, మంచి ఫలితాలు సాధించాలని ఉదాహరనలతో మెలుకువలు నింపాపరు, తర్వాత పోయిన విద్యసంవత్సరం లో స్టేట్ ర్యాంక్స్, […]

Breaking News ప్రకటనలు విద్య

విద్యార్థులకు నైతిక విలువలను నేర్పేది కుటుంబ సభ్యులు

341 Viewsవిద్యార్థులకు నైతిక విలువలను నేర్పేది కుటుంబ సభ్యులు కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News ప్రాంతీయం విద్య

బెస్త నరేష్ కుటుంబాన్ని పరామర్శించిన ప్రెస్ క్లబ్ సభ్యులు…

257 Viewsనరేష్ ను పరామర్శించిన ప్రెస్ క్లబ్ బెస్త నరేష్ తండ్రి గత రాత్రి అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందగా గురువారం ఎల్లారెడ్డిపేట మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గౌరీ శంకర్ ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి శ్యామంతుల అనిల్, సహాయ కార్యదర్శి కులేరి కిషోర్, జగదీశ్వర్, కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News ఆధ్యాత్మికం విద్య

భక్త మార్కండేయ శోభాయాత్ర….

179 Viewsభక్త మార్కండేయ శోభాయాత్ర ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మార్కండేయ స్వామి ఆలయంలో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాలను నిర్వహించారు. అర్చకులు ఆనందయ్య శర్మ, ఉమా శంకర్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం గణపతి ,గౌరీ ,కలశ పూజ లింగార్చన తదితర కార్యక్రమాలను జరిపించారు. మంత్రోత్సవాల నడుమ హోమం ఘనంగా నిర్వహించారు దంపతులు పాల్గొని పూజలు చేశారు. మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి మంగళ హారతులు సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ […]

Breaking News ప్రకటనలు విద్య

124 Viewsకొంపల్లి-5 బ్రాంచ్ శ్రీ చైతన్యలో మహాత్మా గాంధీకి ఘణ నివాళులు -78 వ వర్ధంతి సందర్భంగా – శ్రీ చైతన్య పాఠశాల కొంపల్లి-5 బ్రాంచ్ లో స్వాతంత్ర సమరయోధుడు మన దేశ జాతిపిత మహాత్మా గాంధీ అని శ్రీ చైతన్య పాఠశాల -5 బ్రాంచ్ ప్రిన్సిపల్ సాయి కృష్ణ కొనియాడారు. మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి గురువారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అహింసా అనే ఆయుధంతో […]

విద్య

మైనర్ పిల్లలకు వాహనం ఇచ్చి నడపమంటే తల్లిదండ్రులకు శిక్ష

99 Views జాతీయ రోడ్డుభద్రత మాసోత్సవం సడక్ సురక్షా అభియాన్-జాగ్రత్త, ను పురస్కరించుకొని బుధవారం ఉదయం రాజన్నసిరిసిల్లాజిల్లా ఎల్లారెడ్డిపేట మండలము రాచర్ల బొప్పాపూర్ గ్రామములో జ్ఞనదీప్ హైస్కూల్ నందు 1480 మంది విద్యార్తి పిల్లలతో ట్రాఫిక్ నియమాలు ప్రమాదాల గురించి అవగాహన కార్యక్రమము నిర్వహించారు ఇందులో రాజన్న సిరిసిల్లా జిల్లా రవాణాశాఖ సిబ్బంది జిల్లా రవాణా శాఖా అధికారి వి లక్ష్మన్ మాట్లాడుతూ విద్యార్థులు ఆడే ప్రతీఆటలో నియమనిబంధనలు ఉన్నట్టే డ్రైవింగ్ చేసేప్పుడు కూడా చాలా నిబంధనలు […]

Breaking News విద్య

వరద బాధితులకు అండగా రావుల రమేష్…

84 Views(తిమ్మాపూర్ జనవరి 14) తిమ్మాపూర్ మండలం మన్నెంపెల్లి గ్రామంలో ఇటీవల D4 కెనాల్ కాలువ గండిపడి గ్రామంలోని ఇళ్లలోకి నీళ్లు చేరి సుమారు 30 కుటుంబాలు నిత్యవసర సరుకులు కోల్పోయి ఇబ్బందులు పడిన విషయాన్ని మాజీ ఉపసర్పంచ్ పొన్నం అనిల్ గౌడ్ ద్వారా తెలుసుకున్న తిమ్మాపూర్ మండల అధ్యక్షుడు, నుస్తలాపూర్ మాజీ సర్పంచ్ రావుల రమేష్ వెంటనే స్పందించి 30 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 25 కిలోల చొప్పున బియ్యన్ని పంపిణీ చేసారు. ఈ సందర్భంగా […]

Breaking News విద్య

ప్రజలకు శుభవార్త చెప్పిన తెలంగాణ గవర్నమెంట్

57 Viewsబ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో జనవరి 26 నుంచి కొత్త రేషన్‌ కార్డులు. అర్హులందరికీ రేషన్‌ కార్డులు అందిస్తాం-పొంగులేటి. ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు. సాగు భూమి ప్రతి ఎకరాకు రూ.12 వేలు ఇస్తాం. భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేలు అందిస్తాం. పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం-పొంగులేటి. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కేటాయిస్తాం. నాలుగు విడతల్లో రూ.5లక్షల ఆర్థికసాయం అందిస్తాం. ఈ నెల నుంచే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ-పొంగులేటి. […]

Breaking News ప్రాంతీయం విద్య

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కన్నుమూత

186 Viewsమాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కన్నుమూత. దిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ (92) కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురై దిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఆయన చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు.దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా నిలిచిన మన్మోహన్‌ సింగ్‌ అక్టోబర్‌ 1991లో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. 1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన ఆయన.. ఆ […]