149 Viewsగాంధీ ఆసుపత్రిలో సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించిన: హోం మంత్రి హైదరాబాద్:అక్టోబర్ 08 సంతానం లేక ఇబ్బందులు పడుతున్న దంపతుల కోసం రాష్ట్రంలో తొలిసారిగా ఇన్-విట్రో-ఫెర్టిలైజేషన్ ఐవీఎఫ్, సెంటర్ను తెలంగాణ సర్కార్ అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలోని మాతా,శిశు ఆరోగ్య కేంద్రం భవనంలోని ఐదో అంతస్థులో ఏర్పాటు చేసిన సంతాన సాఫల్య కేంద్రాన్ని ఆదివారం నాడు హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఎంఎస్ ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఆస్పత్రి […]
Breaking News
డివిజన్ సాధిద్దాం
164 Viewsనేతాజీ ఆలోచన విధానంతో రెవిన్యూ డివిజన్ సాధిద్దాం ఏ.ఐ.ఎఫ్.బి రాష్ట్ర కంట్రోల్ కమిటీ వైస్ చైర్మన్ అంద బీరన్న అక్టోబర్ 08 సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ కేంద్రంలో వున్నా అంబేద్కర్ కూడలిలో ఏర్పాటు చేసిన చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన కొరకు నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో ఆదివారం నాడు నేతాజీ ఆలోచన విధానంతో చేర్యాల రెవిన్యూ డివిజన్ సాధిస్తామని ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కంట్రోల్ కమిటీ వైస్ చైర్మన్ అందే బీరన్న […]
మేము సైతం అంటూ
151 Viewsమేము సైతం అంటూ చేర్యాల రెవెన్యూ డివిజన్ కొరకు దీక్షలో కూర్చున్న వృద్ధులు వికలాంగులు అక్టోబర్ 8 సిద్దిపేట జిల్లా చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధనకై రిలే నిరాహార దీక్షలను ముందుండి నడిపిస్తున్న జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగల్ల పరమేశ్వర్ మరియు కో చైర్మన్ పూర్మ ఆగంరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం 28 వ రోజు చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధించుట కొరకు తెలంగాణ వికలాంగుల వేదిక సంఘం నాలుగు మండలాల వికలాంగుల అంతా కలిసి రిలే […]
ఎన్నుకోవడం జరిగింది
98 Viewsఅక్టోబర్ 7 సిద్దిపేట జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కేతోజి వినోద్ చారి ఆధ్వర్యంలో గజ్వేల్ మండలం బయ్యారం గ్రామ కమిటీ వేయడం జరిగింది. కన్వీనర్ గా క్యాసారం శ్రీకాంత్, కో కన్వీనర్ గా పంగ ప్రశాంత్, బూత్ అధ్యక్షుడిగా క్యాసారం రమేష్,ఉప అధ్యక్షుడిగా ఒంటేర్పుల స్వామి, ప్రధాన కార్యదర్శిగా ఒంటేర్పుల అనిల్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా క్యాసారం గంగారాం,మైసాని ప్రశాంత్ లను నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కానుగుల […]
ప్రోసిడింగ్ కాపీల పంపిణి
154 Viewsగృహలక్ష్మి పథకం ప్రోసిడింగ్ కాపీల పంపిణి అక్టోబర్ 07 కామారెడ్డి జిల్లా : పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలో శనివారం 53 మంది లబ్ధిదారులకు గృహలక్ష్మి పథకం ప్రోసిడింగ్ కాపీలను ఎంపీపీ ప్రతాప్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ప్రతాప్ రెడ్డి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు హన్మంత్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు తిరుమలరెడ్డి, విఠల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. Manne Ganesh Dubbaka constancy 9701820298
దీక్ష శిబిరం ఏర్పాటు
108 Views అక్టోబర్ 7 సిద్దిపేట జిల్లాలోని చేర్యాల రెవెన్యూ డివిజన్ ఎర్పాటు చేయాలని కోరుతూ చేర్యాల జేఏసీ ఆధ్వర్యంలో దీక్ష శిబిరం ఏర్పాటు చేసినారు . ఈ రోజున సిద్దిపేట జిల్లా రెడ్డి జేఏసీ పక్షాన దీక్షా శిభిరం ను సందర్శించి సంఘీభావం తెలుపడం జరిగింది. రెవెన్యూ డివిజన్ కేంద్రము ఏర్పాటు చేయాలని కోరుతూ. చెరియాల జేఏసీ ఆధ్వర్యంలో గత 27 రోజులుగా దీక్ష శిభిరం ఏర్పాటు చేయడం జరిగింది. చేర్యాల ప్రాంత ప్రజల డిమాండ్ […]
సంబంధం ఈనాటిది కాదు:
143 Viewsకామారెడ్డి తో కేసీఆర్ కు ఉన్న సంబంధం ఈనాటిది కాదు: మంత్రి కేటీఆర్ కామారెడ్డి జిల్లా:అక్టోబర్ 07 టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి గెలిచాక బీజేపీలోకి జంప్ అవుతాడని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. శనివారం కామారెడ్డిలో పర్యటించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ..‘‘కేసీఆర్ కామారెడ్డిని ఎందుకు ఎంచుకున్నారని రాష్ట్రమంతా చర్చ జరుగుతోంది. 2001లో మొట్టమొదటి జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం గెలుచుకున్నాం. 2004లో పొత్తులో భాగంగా ఇక్కడ షబ్బీర్ […]
కొండపోచమ్మ హుండి ఆదాయం లెక్కింపు
126 Viewsసిద్దిపేట జిల్లా: అక్టోబర్ 7 24/7 తెలుగు న్యూస్ సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండపోచమ్మ ఆలయం హుండీని దేవాదాయ, ధర్మాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం లెక్కించారు. భక్తులు వివిధ కానుకల రూపంలో అమ్మ వారికి హుండీలో డబ్బులు వేసి ముడుపులు చెల్లించుకున్నారు.అమ్మవారికి 80 రోజులకు గాను 7,95,105 రూపాయల హుండీ ద్వారా ఆదాయం వచ్చినట్లు ఆలయ చైర్మన్ జంబుల శ్రీనివాస్ రెడ్డి దేవాదాయ శాఖ సూపరెండంట్ శివరాజ్, ఆలయ ఈవో […]
గర్జనను జయప్రదం చేయండి
121 Viewsనేటి కార్మిక గర్జనను జయప్రదం చేయండి – భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందె అశోక్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం సిద్దిపేట జిల్లా చేర్యాల : భవన నిర్మాణ కార్మిక సమస్యలపై నేడు 8న జనగామ ప్రిస్టన్ గ్రౌండ్ లో జరిగే కార్మిక గర్జన సభను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందె అశోక్ పిలుపునిచ్చారు. శనివారం వీరన్నపేట, […]
సంరక్షకుడు మృతి
102 Viewsఏనుగు దాడిలో జంతు సంరక్షకుడు మృతి హైదరాబాద్:అక్టోబర్ 07 నెహ్రూ జూలాజికల్ పార్క్లో శనివారం ఏనుగు దాడికి గురై ఓ జంతు సంరక్షకుడు మృతి చెందాడు. మృతుడు మహ్మద్ షాబాజ్ (22) సుమారు రెండేళ్లుగా ఏనుగుల ఎన్క్లోజర్లో యానిమల్ కీపర్గా పనిచేస్తున్నాడు. శనివారం షాబాజ్ తన దినచర్యలో భాగంగా ఏనుగు దగ్గరికి వెళ్లగా అతని వైపు దూసుకొచ్చి కీపర్ పై దాడి చేసింది. దీంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన తోటి సిబ్బంది తక్షణమే ఆసుపత్రికి […]










