Breaking News

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

192 Viewsమృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్   అక్టోబర్ 13 సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన చిన్న బోయిని మదరి వయస్సు 80 స” అనారోగ్యం తో మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు సిద్దిపేట జిల్లా మాదిరాజ్ సంఘం ఉప అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ ఈరోజు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి 3,000 రూపాయలు ఆర్థిక […]

Breaking News

అంత్యక్రియలకు హాజరుకానున్న సీఎం కేసీఆర్

171 Viewsమంత్రి ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి అంత్యక్రియలకు హాజరుకానున్న సీఎం కేసీఆర్ హైదరాబాద్:అక్టోబర్ 13 ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఇవాళ నిజామాబాద్‌ జిల్లాకు వెళ్లనున్నారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాతృమూర్తి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఉదయం 9 గంటలకు ఆయన ప్రగతిభవన్‌ నుంచి హెలిక్యాప్టర్‌లో బయలుదేరనున్నారు. ఉదయం 10 గంటలకు జిల్లాలోని వేల్పూర్‌కు సీఎం చేరుకోనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు వేల్పూర్‌లో మంత్రి ప్రశాంత్‌ రెడ్డి మాతృమూర్తి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల […]

Breaking News

అబిడ్స్ లో 5 లక్షలు సీజ్ చేసిన పోలీసులు

120 Viewsఅబిడ్స్ లో 5 లక్షలు సీజ్ చేసిన పోలీసులు ఎన్నికల కోడ్ సందర్భంగా వాహన తనిఖీల్లో..సీజ్ చేసిన పోలీసులు. అబిడ్స్ లోని చిరాగ్ అలీ లెన్ లో మారుతి కారు లో తరలిస్తున్న 5 లక్షలు సీజ్ చేసిన అబిడ్స్ పోలీసులు.. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

గ్యారంటీ కార్డుల కార్యక్రమం

193 Viewsకాంగ్రెస్ గ్యారంటీ కార్డు లోని ఆరు హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో అమలు చేసి తెరుతాము వెంకటగిరి గడప గడప కు కాంగ్రెస్ గారెంటీ కార్డుల కార్యక్రమం లో రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు రామసహాయం మాధవి రెడ్డి అక్టోబర్ 12 ఏఐసీసీ మరియు టీపీసీసీ పిలుపు మేరకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి  ఆదేశాలతో రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు  రామసహాయం మాధవి రెడ్డి  ఆధ్వర్యంలో పాలేరు […]

Breaking News

సాధించుకునేంతవరకు ఉద్యమం ఆగదు

142 Viewsరెవెన్యూ డివిజన్ సాధించుకునేంతవరకు ఉద్యమం ఆగదు.. జేఏసీ అధ్యక్షులు డాక్టర్ రామగుల్ల పరమేశ్వర్…. చే ర్యాల అక్టోబర్ 12 సిద్దిపేట జిల్లా :చేర్యాల ను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా సాధించుకునేంతవరకు ఉద్యమాన్ని ఆపబోమని అంచలంచలుగా ఉద్యమాన్ని ఉధృతం చేసి రెవెన్యూ డివిజన్ సాధించుకొని తీరుతామని చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన జేఏసీ అధ్యక్షులు డాక్టర్ రామగుల్ల పరమేశ్వర్ పిలుపునిచ్చారు. గురువారం రోజు 32వ రోజుకు చేరుకున్న ఈ రిలే నిరాహార దీక్షలను జయప్రదం చేయడానికి భారత […]

Breaking News

సభను అడ్డుకుంటాం

145 Viewsహుస్నాబాద్ లో కేసీఆర్ బహిరంగ సభను అడ్డుకుంటాం *హుస్నాబాద్ పై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్న సతీష్ బాబు ను ఈ ఎన్నికలలో సాగనంపడం ఖాయం* *అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కమిటీ సభ్యులు గవ్వ వంశీధర్ రెడ్డి* అక్టోబర్ 12 సిద్దిపేట్ జిల్లా 15న హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో బి ఆర్ ఎస్ పార్టీ బహిరంగ సభను అడ్డుకొని ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రి ని ప్రభుత్వ పెద్దలను ప్రశ్నిస్తామని ఆల్ ఇండియా ఫార్వర్డ్ […]

Breaking News

బతుకమ్మ వేడుకలు

145 Viewsతూప్రాన్ అక్షర ప్లానెట్ స్కూల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు మెదక్ జిల్లా అక్టోబర్ 12 తెలంగాణలో పాఠశాలలకు అక్టోబర్ 13 నుంచి దసరా సెలవులు ఇవ్వడంతో పాఠశాలలో విద్యార్థులు ముందస్తుగానే బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని అక్షరా ప్లానెట్ స్కూల్లో విద్యార్థినిలచే ముందస్తుగానే బతుకమ్మ వేడుకలు జరిపించారు సాంప్రదాయబద్ధంగా జరిపే పండుగలు గురించి వాటి విశిష్టత గురించి ప్రధానోపాధ్యాయులు పిల్లలకు వివరించారు అనంతరం విద్యార్థులు సేకరించితెచ్చే పూలతో బతుకమ్మలు పేర్చి […]

Breaking News

భారీ చేరికలు

184 Viewsబీ అర్ ఎస్ పార్టీ నీ వీడి కాంగ్రెస్ లోకి భారీ చేరికలు సంగారెడ్డి జిల్లా అక్టోబర్ 12 రాయికోడ్ మండలం సిరూర్ గ్రామం లో బి అర్ ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరికలు డి ప్యూటి మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ అద్వర్యం లో సిరూర్ గ్రామం నుండి బిచ్చన్న పటేల్ కుమారులు సంగమేశ్వర్ పటేల్,అనిల్ పటేల్, ఈరన్న పటేల్ కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిరూర్ […]

Breaking News

నేడు సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్

89 Viewsఅక్టోబర్ 12 తెలుగు న్యూస్ 24/7 ఈరోజు లక్నోలో సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ స్టార్ట్ అయింది ఆస్ట్రేలియా ఫీలింగ్ చేస్తుంది ,సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ లో ఉన్నది. ఆరోవర్లకి 27 రన్లతో బ్యాటింగ్ సౌత్ ఆఫ్రికా కొనసాగిస్తున్నది. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Breaking News

డివిజన్ సాధించాలి 

89 Viewsపల్లా ను ఓడించాలే డివిజన్ సాధించాలి గద్దల మహేందర్ జేఏసీ డివిజన్ నాయకులు అక్టోబర్ 12 సిద్దిపేట జిల్లా చేర్యాల మద్దూరు, కొమురవెల్లి, చేర్యాల, దూలిమిట్ట ,మండలాలను కలుపుతూ చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని సాగుతున్న రిలే నిరాహార దీక్షలో భాగంగా నేడు సిపిఎం డివిజన్ స్థాయి నాయకుల దీక్ష శిబిరంలో కి సంఘీభావం ప్రకటిస్తూ, జేఏసీ డివిజన్ నాయకులు గద్దల మహేందర్ మాట్లాడటం జరిగింది. ఈ సంద్భంగా నేటికీ దీక్షలు 32వ రోజు […]