200 Viewsతంగళ్ళపల్లి మండలం మానేరు వాగులో ఒక గుర్తుతెలియని మగ వ్యక్తి మృతదేహం బయటపడింది. మండపల్లి గ్రామ శివారులో గంగాధర కిషన్ వ్యవసాయ పొలం వద్ద ఈ మృతదేహం కనిపించడంతో గ్రామపంచాయతీ కార్యదర్శి మూదం ప్రశాంత్ తంగళ్ళపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సుమారు 55–60 ఏళ్ల వయస్సు గల ఈ వ్యక్తి మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండగా, అతను సుమారు నెల రోజుల క్రితమే మృతిచెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎస్ఐ ఆధ్వర్యంలో మృతదేహంపై పంచనామా నిర్వహించగా, […]
137 Viewsమృతురాలి కుటుంబాని పరామర్శించి ఆర్థిక సహాయం అందించిన మర్కూక్ సర్పంచ్* *మర్కూక్ గ్రామానికి చెందిన ర్యాకం లక్ష్మీ మృతి చెందడం జరిగింది.విషయం తెలుసుకున్న మర్కూక్ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్ వారి కుటుంబాన్ని పరామర్శించి 5,000/- రూపాయల ఆర్థిక సహాయం అందించారు వారితోపాటు శ్రీనివాస్ గౌడ్, ఎగొండ నాగరాజు నర్సింలు సుదర్శన్ హనుమంతు తదితరులు ఉన్నారు* No Slide Found In Slider. Poll not found Telugu News 24/7
107 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో శుక్రవారం రోజు వాటర్ షెడ్డు నిర్మాణం కోసం భూమి పూజ చేశారు గొల్లపల్లి సర్పంచ్ సరోజన దేవ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీటీసీ ల్యాగల శ్రీనివాస్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు ఎండి జబ్బర్, ఎల్లారెడ్డిపేట మండలం వైస్ ప్రెసిడెంట్ మురళీమోహన్ , వార్డు సభ్యులు పాటి దేవయ్య, దాసరి గణేషు, పెంజర్ల రవి, గోగూరి శ్రీనివాస్ రెడ్డి, కమిటీ సభ్యులు ఎండి మహినుద్దీన్, కొండ దాసు, […]