Breaking News

ప్రతి అడుగు రాష్ట్ర ప్రయోజనాల కోసమే

217 Viewsప్రతి అడుగు రాష్ట్ర ప్రయోజనాల కోసమే. మెదక్ జిల్లా జనవరి 24 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతి నిర్ణయం పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసమే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజలకు ఇచ్చిన 6 17హామీలను అతి త్వరగా నెరవేర్చడo కోసమే ప్రజా సమస్యలపై ప్రజా సంక్షేమం కోసం ప్రజాపాలన వైపు అడుగులు మన కోసమే.. పులి వస్తుందా.పులి పిల్ల వస్తుందా.రమ్మన్నoడి ఇక్కడ ఉన్నది నల్లమల సింహం, బరిలోకి దిగితే పీపీసీ తనదే, […]

Breaking News

కంపెనీ ముందు కార్మికుల ధర్నా

216 Viewsశివాజీ బీడీ కంపెనీ ముందు బీడీ కార్మికుల ధర్నా జనవరి 24 కామారెడ్డి జిల్లా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ( ఐ ఎఫ్ టి యు ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాజరాజేంద్ర చౌరస్తా వద్దగల శివాజీ బీడీ కంపెనీ ముందు 400 మంది బీడీ కార్మికులతో ధర్నా నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి.రాజేశ్వర్, ఎం.వెంకన్న మాట్లాడుతూ… గత కొన్ని నెలలుగా శివాజీ […]

Breaking News

నూతన అధ్యక్షునిగా బీసీ నాయకుడు

311 Views బి ఎస్ పి గజ్వేల్ నియోజకవర్గ నూతన అధ్యక్షునిగా బీసీ నాయకుడు కానుగుల రమణాకర్ సిద్దిపేట జిల్లా జనవరి 23 సిద్దిపేట జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికలకు సన్నదం అవ్వాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ మరియు రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి యాదగిరి దిశ నిర్ధేశం చేశారు.అదే విదంగా గజ్వేల్ నియోజకవర్గ నూతన అధ్యక్షులుగా బీసీ నాయకులు రమణాకర్  జిల్లా […]

Breaking News

జర్నలిస్టులను కాపాడుకుంటాం

212 Viewsసమస్యలను వెలుగులోకి తెస్తాం జర్నలిస్టులను కాపాడుకుంటాం జనవరి 23 జిల్లా సంగారెడ్డి, అందొల్ నియోజకవర్గం,తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫోరం (టి వై జెఎఫ్ )సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్మెడ అనిల్ కుమార్ జిల్లాలోని మారుమూల గ్రామాల నుండి జిల్లా కేంద్రం వరకు ఉన్న వెలుగులోకి రాని సమస్యలను వెలుగులోకి తెచ్చిఆ సమస్యల పరిష్కారానికి దోహదపడతామని చల్మెడ అనిల్ కుమార్ అన్నారు. సంగారెడ్డిలో ఆయన మాట్లాడుతూ విలేకరుల సంక్షేమానికి ప్రభుత్వం పటిష్ట ప్రణాళికలు రచించి వాటిని సాకారం […]

Breaking News

ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకోవడం జరిగింది

126 Viewsసంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకోవడం జరిగింది సంగారెడ్డి జిల్లా జనవరి 23 టి వై జె ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ తనుగు ల జితేందర్ రావు ఆదేశాల సంగారెడ్డి జిల్లా, అందోల్ నియోజకవర్గం,(టీ వై జె ఎఫ్) రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ .షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో ,సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ,కార్యదర్శి నాగరత్నం పాల్గొన్నారు, అందోల్ […]

Breaking News

భవ్య క్షేత్ర ప్రారంభోత్సవం

96 Viewsఅయోధ్య శ్రీరామ మందిరా భవ్య క్షేత్ర ప్రారంభోత్సవం జనవరి 23 మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంచండూరు గ్రామంలో, హనుమాన్ టెంపుల్ లో నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా సాయన్న వెంకటరెడ్డి, సర్కార్ నర్సింలు, గడ్డం నరేందర్ రెడ్డి,చౌటకూరి మల్లారెడ్డి, రామారాయినీ నరసింహారెడ్డి,రామరాయినీ గోవర్ధన్ రెడ్డి,గడ్డం నారి స్వామి, ఇంకా కొంతమంది దాతలు ఆర్థిక సహాయం చేశారు. సహకారంతోనే ఈనాటి ఈ పూజా కార్యక్రమం సఫలం అయ్యింది కుటుంబాలకు ఎల్లవేళలా భగవంతుని అండదండలు ఉండాలని వేడుకుంటున్నాము. నిన్న […]

Breaking News

సేవలు చిరస్మరణీయం

99 Viewsచేర్యాలకు సురేందర్ రావు సేవలు చిరస్మరణీయం సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ సురేందర్ రావు మృతి పట్ల సీపీఐ చేర్యాల మండల కమిటీ నివాళులు జనవరి 23 సిద్దిపేట్ జిల్లా చేర్యాల  చేర్యాలకు సురేందర్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ అన్నారు. చేర్యాల పట్టణానికి చెందిన భూదాత కల్వకోట సురేందర్ రావు (80) అనారోగ్యంతో మృతి చెందారు. మృతి పట్ల సీపీఐ […]

Breaking News ఆధ్యాత్మికం

గుమ్మడితో రామమందిరం కార్వింగ్ కళాకారుని ప్రతిభ

245 Viewsగుమ్మడితో రామమందిరం కార్వింగ్ కళాకారుని ప్రతిభ రేపు అయోధ్యలో శ్రీ రాములవారి రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన కార్వింగ్ కళాకారుడు శ్యామంతుల అనిల్ గుమ్మడికాయ, క్యారెట్ తో కలిపి శ్రీరామ మందిరం తయారుచేసి తన ప్రతిభను కలబర్చాడు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు గుమ్మడికాయలు, అరకిలో క్యారెట్ల తో కలిపి రామ మందిరం ను త్రీడీ ఆకారంలో 12 ఇంచుల ఎత్తు 16 పొడవు,13ఇంచుల వెడల్పుతో నాలుగు గంటలు శ్రమించి […]

Breaking News ప్రాంతీయం

నూతన టౌన్ సిఐ రఘుపతిని కలిసిన…

242 Viewsముస్తాబాద్, జనవరి 20, 24/7న్యూస్ ప్రతినిధి భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ్ ఆధ్వర్యంలో నూతనంగా సిరిసిల్ల టౌన్ సిఐ రఘుపతిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మట్టే శ్రీనివాస్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

భారతీయ జనతా పార్టీ నూతన సిద్ధిపేట జిల్లా అధ్యక్షులు..

227 Viewsవర్గల్ మండల్ జనవరి 20:భారతీయ జనతా పార్టీ నూతన సిద్ధిపేట జిల్లా అధ్యక్షులుగా నియమితులైన గంగాడి మోహన్ రెడ్డి ని వర్గల్ మండల బీజేపీ, బీజేవైఎం నాయకులతో కలిసి భారతీయ జనతా యూవమోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు మఠం మహిపాల్ యాదవ్ బీజేవైమ్ మండల ఉపాధ్యక్షులు ఎల్కంటి మధుసూదన్ రెడ్డి, బీజేపీ గౌరారం బూత్ అధ్యక్షులు పూదరి ప్రశాంత్ గౌడ్ మరియు మంకి యాదగిరి,రాజపేట రాముగౌడ్ మర్యాద పూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం […]