104 Viewsకోనసీమ జిల్లా 1) బండారు మణికంఠ, 2) నిమ్మన మణికంఠ 3) దాసరి అనిరుధ్, 4) ప్రీతి సునిల్ పై ముద్దాయిలు అంతా కలసి ముమ్మిడివరం మండలం అన్నంపల్లి అక్విడెక్ట్ వద్ద ది. 15.07.2023 తేదీన గంజాయి త్రాగడానికి మరియు అమ్ముకోడానికి 1 ½ కేజీ గంజాయి కలిగి ఉండగా పట్టుబడింది. వారి వద్దనుండి సదరు నిషేదిత గంజాయిని , 2 మోటార్ సైకిళ్లను, వారి సెల్ ఫోన్లను స్వాధీనపరుచుకుని ,కేసు నమోదు చేసి వారిని […]
Breaking News
భారీ వర్షాల దృశ్య నియోజకవర్గ ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలి
123 Viewsభారీ వర్షాల దృశ్య నియోజకవర్గ ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ వారు చెప్పిన సమాచారం ప్రకారం రానున్న 24 గంటలలో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి మన సిద్దిపేట జిల్లా ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ తమ ప్రాంతాలకు వెళ్లకూడదు. ఉండాలని,అత్యవసరం అయితే కానీ ప్రజలు ఇంటి బయటికి రావొద్దు…..* మీ *తెలంగాణ స్టేట్ యూత్ వింగ్ &ఏటుజెడ్ ఫౌండేషన్ చైర్మన్ జుబైర్ పాషా*… ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
రూ.5 లక్షల పరిమితితో ఆరోగ్యశ్రీ కార్డు*
139 Views*రూ.5 లక్షల పరిమితితో ఆరోగ్యశ్రీ కార్డు* *ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు ప్రభుత్వం త్వరలో కొత్త కార్డులను అందించనున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆరోగ్యశ్రీ సేవల పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచిన నేపథ్యంలో కొత్త కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించినట్టు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు వెల్లడించారు*. మంగళవారం ఆయన ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ ట్రస్ట్ బోర్డు సమావేశాన్ని నిర్వహించారు. వైద్య సేవల పరిమితి రూ.3 లక్షలు పెంపు […]
రూ.5 లక్షల పరిమితితో ఆరోగ్యశ్రీ కార్డు
145 Views*రూ.5 లక్షల పరిమితితో ఆరోగ్యశ్రీ కార్డు * *ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు ప్రభుత్వం త్వరలో కొత్త కార్డులను అందించనుంది. సీఎం కేసీఆర్ మేరకు ఆరోగ్యశ్రీ సేవల పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచిన కొత్త కార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు ఉన్నారు*. మంగళవారం ఆయన ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ ట్రస్ట్ బోర్డు సమావేశాన్ని నిర్వహించారు. వైద్య సేవా పరిమితి రూ.3 లక్షలు పెంపు సీఎం ఫొటో.. ప్రభుత్వ లోగోతో […]
సఫాయి కార్మికులకు మద్దతు తెలిపిన బీసీ విద్యార్థి రాష్ట్రకోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్…
221 Views ముస్తాబాద్, ప్రతినిధి జూలై18, తంగళ్ళపల్లి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు పెంచాలని కెసిఆర్ ఇచ్చిన హామీలు విస్మరించడంతో గత13 రోజులుగా సఫాయి కార్మికులు దీక్ష చేస్తున్నారు. ఈసందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్ శిబిరంలో సమ్మె చేస్తున్న కార్మికుల సందర్శించి వారికి మద్దతుగా సంఘీభావం తెలిపారు. రవిగౌడ్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులకు వాళ్ల డిమాండ్లను పరిష్కరించాలని ఈరాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారు గ్రామాలలో పరిశుభ్రత […]
దిల్లీ: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ దేశ రాజకీయం వేడెక్కుతోంది.
116 Viewsదిల్లీ: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ దేశ రాజకీయం వేడెక్కుతోంది. తాజాగా ప్రధాని మోదీ విపక్ష పార్టీల సదస్సుపై విమర్శలను ఎక్కుపెట్టారు. పోర్టుబ్లెయర్లోని వీర్ సావర్కర్ అంతర్జాతీ విమానాశ్రయ టర్మినల్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే రెండింతల నిధులను అండమాన్ అండ్ నికోబార్ దీవుల కోసం వెచ్చించిందని పేర్కొన్నారు. పనిలో పనిగా విపక్షాలనుద్దేశించి మాట్లాడుతూ.. ‘‘ కుటుంబం కోసం, కుటుంబం చేత, కుటుంబం కొరకు అనేది […]
*ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు…*
128 Views.కత్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన 13 మంది లబ్దిదారులకు రూ.5.81 లక్షల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు ఈరోజు శంభీపూర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గారు మాట్లాడుతూ అర్హులైన పేదలు ప్రభుత్వ సంక్షేమ ఫలాలను సద్వినియోగం చేసుకోవాలని, అందుకు తనవంతు సహకారం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రజలు, పార్టీ శ్రేణులు, […]
వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను ఓడించటమే ఏకైక లక్ష్యం
118 Viewsబెంగళూరు: వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను ఓడించటమే ఏకైక లక్ష్యంగా వరుసగా రెండో రోజు విపక్షాలు సమావేశమయ్యాయి. బెంగళూరులోని తాజ్ వెస్ట్ఎండ్ హోటల్లో మంగళవారం ఉదయం ప్రతిపక్ష పార్టీల నేతలు భేటీ అయి చర్చలను ప్రారంభించారు. కనీస ఉమ్మడి కార్యక్రమ (సీఎంపీ) రూపకల్పనకు ఒక ఉప సంఘాన్ని నియమించడం, కూటమికి సంబంధించిన అంశాలపై సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థను రూపొందించడం వంటివాటిపై నేడు చర్చించనున్నారు. రాష్ట్రాలవారీగా సీట్ల సర్దుబాటు ఎలా జరగాలి, ఎన్నికల […]
కేరళ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు
109 Viewsదిల్లీ: కేరళ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ‘‘ఊమెన్ చాందీ ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. కేరళ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆయన నిరాడంబరమైన వ్యక్తి. ఒక గొప్ప వ్యక్తిని మనం కోల్పోయాం. ఇది చాలా బాధాకరం. మేమిద్దరం ఆయా రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్న సమయంలో మా మధ్య ఎన్నో చర్చలు జరిగాయి. ఆ తర్వాత నేను […]
శిథిలావస్థకు చేరిన ఇండ్లలో నివాసం ఉండొద్దు… ఎల్లారెడ్డిపేట ఎమ్మార్వో జయంత్ కుమార్ వెల్లడి
201 Viewsశిథిలావస్థకు చేరిన ఇండ్లలో నివాసం ఉండకూడదు…. – ఎల్లారెడ్డిపేట తహశీల్దార్ జయంత్ కుమార్ ఎల్లారెడ్డి పేట మండలం లో గల అన్ని గ్రామాల్లో నివాసముంటున్న వారు ఎవరైనా శిథిలావస్థకు చేరిన ఇండ్లలో ఉండకూడదని మండల తహశీల్దార్ జయంత్ కుమార్ విజ్ఞప్తి చేశారు, ఎల్లారెడ్డిపేట మండల ప్రజలకు సోమవారం రాత్రి నుండి కురుస్తున్న వర్షాల కారణంగా ఎవరివైన ఇండ్లు శిథిలావస్థకు చేరుకుని ఉంటే వేరే ఇండ్లలో నివాసం ఉండాలని మండల తహశీల్దార్ జయంత్ కుమార్ సూచించారు. ఏవరివైనా […]







