Breaking News

భారీ వర్షాల దృశ్య నియోజకవర్గ ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలి

122 Views

భారీ వర్షాల దృశ్య నియోజకవర్గ ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు

హైదరాబాద్ వాతావరణ శాఖ వారు చెప్పిన సమాచారం ప్రకారం రానున్న 24 గంటలలో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి మన సిద్దిపేట జిల్లా ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ తమ ప్రాంతాలకు వెళ్లకూడదు. ఉండాలని,అత్యవసరం అయితే కానీ ప్రజలు ఇంటి బయటికి రావొద్దు…..*

 

మీ *తెలంగాణ స్టేట్ యూత్ వింగ్ &ఏటుజెడ్ ఫౌండేషన్ చైర్మన్ జుబైర్ పాషా*…

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *