భారీ వర్షాల దృశ్య నియోజకవర్గ ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు
హైదరాబాద్ వాతావరణ శాఖ వారు చెప్పిన సమాచారం ప్రకారం రానున్న 24 గంటలలో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి మన సిద్దిపేట జిల్లా ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ తమ ప్రాంతాలకు వెళ్లకూడదు. ఉండాలని,అత్యవసరం అయితే కానీ ప్రజలు ఇంటి బయటికి రావొద్దు…..*
మీ *తెలంగాణ స్టేట్ యూత్ వింగ్ &ఏటుజెడ్ ఫౌండేషన్ చైర్మన్ జుబైర్ పాషా*…





