130 Views గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డులో కోట మైసమ్మ గుడి దగ్గర ఆదివారం హంస హోమియోపతి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ మరియు రిసర్చ్ సెంటర్ వారు ఏర్పాటు చేసిన హోమియోపతి శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ బొగ్గుల చందు మాల మహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి నీరుడి స్వామి ఒకటో వాడు అధ్యక్షులు భాగస్వామి ఎస్సీ సెల్ టౌన్ ప్రెసిడెంట్ సంగపురం ఎల్లయ్య మాట్లాడుతూ ఆరోగ్య మహాభాగ్యం అని ఆరోగ్య […]
Breaking News
సంకష్టహర చతుర్ధి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన గోలి సంతోష్ మమత దంపతులు
204 Views సిద్దిపేట జిల్లా ప్రజ్ఞపూర్ లోని విఘ్నేశ్వర దేవాలయంలో ఆదివారం సంకష్టహర చతుర్థి సందర్భంగా విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు కొండ పోచమ్మ దేవస్థానం డైరెక్టర్ గోలి సంతోష్ మమత దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంకష్టహర చతుర్ధి కమిటీ ఆధ్వర్యంలో గోలి సంతోష్ మమత దంపతులకు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర ఆంజనేయులు, మామిడి లక్ష్మి నర్సయ్య, ఇందిరా ప్రభు పొద్దుటూరు […]
గౌడ సంఘానికి 310 గజాల స్థలం వితరణ చేసిన చిదుగు గోవర్ధన్ గౌడ్…
171 Viewsగౌడ సంఘానికి 310 గజాల స్థలం వితరణ చేసిన చిదుగు గోవర్ధన్ గౌడ్ – ఎల్లారెడ్డిపేట మండల గౌడ సంఘం హర్షం ప్రజాపక్షం/ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల గౌడ సంఘానికి జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్ 310 గజాల సొంత స్థలాన్ని ఇచ్చినట్లు ఆయన శనివారం ప్రకటించారు.ఎల్లారెడ్డిపేట మండల గౌడ సంఘం మండల అధ్యక్షులు ముస్కం దత్తాద్రి గౌడ్ అధ్యక్షతన సమావేశం సాయి శివ పంక్షన్ హాల్ లో […]
బాధిత కుటుంబానికి ఎస్సై ఆర్థిక సహాయం
271 Viewsతల్లి కూతురు మృతిచెందిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత – ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్ (ప్రజాపక్షం ప్రతినిధి,ఎల్లారెడ్డిపేట) : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గోడకూలి తల్లి కూతుర్లు మరణించిన కుటుంబానికి శనివారం ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్ కొంత ఆర్థిక సహాయాన్ని ఆరే నర్సయ్యకు అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఎస్ఐ వెంట కానిస్టేబుల్ సతీష్ పోలీసు సిబ్బంది ఉన్నారు Telugu News 24/7tslocalvibe.com
145 Viewsతల్లి కూతుర్లు మరణించిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత – ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్ (ప్రజాపక్షం ప్రతినిధి ఎల్లారెడ్డిపేట) రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గోడకూలి తల్లి కూతుర్లు మరణించిన కుటుంబానికి శనివారం ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్ కొంత ఆర్థిక సహాయాన్ని ఆరే నర్సయ్యకు అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వెంట సతీష్ ఎల్లారెడ్డిపేట పోలీస్ సిబ్బంది ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com
కొత్త పేట గ్రామంలో ఉపసర్పంచ్ మహేష్ ఆధ్వర్యంలో బలగం సినిమా ప్రదర్శన
128 Viewsజగదేవ్ పూర్ మండలం కొత్త పేట గ్రామంలో ఉపసర్పంచ్ తుమ్మల మహేష్ మరియు గ్రామస్తుల అధ్వర్యంలో బిగ్ శ్రీన్ ఏర్పాటు చేసి బలగం చిత్రాన్ని ప్రదర్శించారు మానవ సంబంధాలకు ప్రతిరూపం బలం చిత్రం చూసి కన్నీటి పర్యంతమయ్యారు, గ్రామ పంచాయితి ఆవరణలో ప్రదర్శించిన బలం చిత్రం అందరి హృదయాలను ఆకట్టుకుంది. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్:సిద్దిపేట జిల్లా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసు అధికారుల, అధికారిక ఫోన్ నెంబర్లు మార్పు చేయడం జరిగింది.
1,041 Viewsసిద్దిపేట పోలీస్ కమిషనరేట్* సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసు అధికారుల, అధికారిక ఫోన్ నెంబర్లు మార్పు చేయడం జరిగింది. *కొత్త ఫోన్ నెంబర్లు సోమవారం నుండి పనిచేస్తాయి* *పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఐపీఎస్ మేడం : ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మేడం మాట్లాడుతూ సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పోలీస్ అధికారుల ఫోన్ నెంబర్లు మార్చడం జరిగింది. గతంలో పోలీస్ అధికారుల వద్ద ఉన్న అధికారిక ఫోన్ నెంబర్లు సోమవారం నుండి […]
శ్రీరాంపూర్ గ్రామ సర్పంచ్ భర్త చనిపోవడంతో ఆర్థిక సహాయం అందించిన పిఎసిఎస్ వైస్ చైర్మన్ నరేష్ గౌడ్
132 Views శ్రీరాంపూర్ గ్రామ సర్పంచ్ గుంటి లలిత భర్త అనారోగ్యంతో చనిపోవడంతొ సాటి కార్యకర్త స్నేహితుడు చనిపోవడంతో ఈ విషయం తెలుసుకున్న ములుగు మండల పిఎసి వైస్ చైర్మన్ కుక్కల నరేష్ గౌడ్ లక్ష రూపాయల ఆర్థిక సహాయంగా ములుగు మండల పిఎసియస్ చైర్మన్ ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసి డైరెక్టర్ బట్టు అంజి రెడ్డి చెత్త మీదుగా లక్ష రూపాయల చెక్కును వీరితోపాటు ములుగు మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు లింగారెడ్డి మండల రైతు […]
కోటి మందికి కంటి పరీక్షలు జరిగాయి : మంత్రి హరీష్ రావు.
172 Viewsమినిస్టర్ హరీష్ రావు:: కోటి పరీక్షలు పూర్తి చేసుకున్న కంటివెలుగు.. మంత్రి హరీశ్రావు అభినందనలు, మినిస్టర్ హరీష్ రావు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం కోటి పరీక్షలు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది జనవరి 18న ప్రారంభమైన రెండో విడత కంటి వెలుగు పథకం ద్వారా కేవలం 50 రోజుల్లోనే కోటి పరీక్షలను నిర్వహించారు.మినిస్టర్ హరీష్ రావు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం కోటి పరీక్షలు పూర్తి […]
దోస్త్ యూత్ ఆర్థిక సహాయం
220 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రమాదవశాత్తు గోడకూలి మరణించిన దేవవ్వ అక్షయ కుటుంబ సభ్యులను పరామర్శించి దోస్త్ యూత్ తరఫున ఆ కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది* ఈ కార్యక్రమంలో దోస్త్ యూత్ సభ్యులు చందనం శివరామకృష్ణ ,శ్యామ్,విజయ్, కిరణ్,రవి,భగత్, సందీప్ మోషీ సుమన్ తదితరులు పాల్గొన్నారు.< Telugu News 24/7tslocalvibe.com








