Breaking News

మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్ ను కలిసిన డాక్టర్.వంగపల్లి అంజయ్య స్వామి

132 Views    యాదాద్రి భువనగిరి జిల్లా కాచారం ( కైలాసపురం) రేణుకా ఎల్లమ్మ దేవాలయం అధ్యక్షులు ఐవీఎఫ్ రాష్ట్ర ధార్మిక పరిషత్ ఛైర్మన్ డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి గురువారం హైదరాబాద్ లో మాజీ ఎంపీ టీజీ.వెంకటేష్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్, ఐవిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల.శ్రీనివాస్ గుప్తా ను కలిసి యాదాద్రి లడ్డు ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా అంజయ్య స్వామి మాట్లాడుతూ హైదరాబాద్ లో ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

గొల్లపల్లిలో కంటి వెలుగు ప్రారంభం

329 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం లోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కంటి వెలుగు కార్యక్రమాన్ని బొప్పాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ గురువారం రోజున సందర్శించారు. వైద్యసేవలను అందుతున్న విధానం గురించి అడిగి తెలుసుకున్నారు.రమేష్ గౌడ్ వెంట వార్డు సభ్యులు పాటి దేవయ్య, బి ఆర్ ఎస్ నాయకులు మనోహర్, శ్రీధర్ ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

సహాయం… సహాయక నిధి నుండి….

122 Viewsవర్గల్  మండలోని అవుసులోనిపల్లి గ్రామానికి చెందిన గుర్రాల పద్మ, భర్త బాలురాజు  కుటుంబానికి సీఎం సహాయ నీది కింద సీఎం రిలీఫ్ ఫండ్ 30000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా సర్పంచ్ కరుణాకర్ మరియు విలేజ్ అధ్యక్షులు పాల్గొనడం జరిగింది. Telugu News 24/7tslocalvibe.com

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

ఎల్లారెడ్డిపేటలో పోలీస్ స్టేషన్లో ఠాణా దివస్…

146 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా .. మే 2వ తేదీ (మంగళవారం రోజున) ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ లో”ఠాణా దివస్… ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్లో మే 2 వ తేదీ మంగళవారం రోజున నిర్వహించే “ఠాణా దివస్” కార్యక్రమాన్ని ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ఒ క ప్రకటనలో తెలిపారు..* ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… శాంతి భద్రతలను పరిరక్షించడంలో పోలీస్ శాఖ కీలకంగా వ్యవహరిస్తుందని,ప్రజా […]

Breaking News ప్రాంతీయం వ్యవసాయం

రైతులు మనోధైర్యంతో ఉండాలి.. ప్రభుత్వం ఆదుకుంటుంది: జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్

142 Viewsరైతులు మనోధైర్యంతో ఉండాలి.. ప్రభుత్వం ఆదుకుంటుంది: జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్  ———————————— సిరిసిల్ల 26, ఏప్రిల్ 2023 ———————————– వడగండ్ల వానతో నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం ఆదుకుంటుందని జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ రైతులకు భరోసానిచ్చారు. రాత్రి కురిసిన అకాల వర్షాలకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఎల్లారెడ్డి పేట, గంభీరావుపేట, వీర్ణపల్లి మండలాల్లోని  గొరింటాల, మల్లు పల్లె, గుంట చెరువుపల్లి తండా, కంచర్ల  గ్రామాల్లో […]

Breaking News

మండలంలో ఎమ్మేల్యే రఘునదనరావు పర్యటన

119 Views తొగుట మండలంలోని గుడికందుల గోవర్ధనగిరి, వర్ధరజ్ పల్లె గ్రామాలలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పర్యటన నిన్న రాత్రి కురిసిన వడగళ్ల వర్షంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలను అంచనా వేయలని అధికారులను ఆదేశించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులు అధైర్య పడవద్దని అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం ఇవ్వడానికి కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీ. జే. వై. ఎమ్ జిల్లా మాజీ […]

Breaking News

వడగండ్ల వర్షంతో కడగండ్ల పాలైన రైతన్నలకు భరోసా ఇవ్వనున్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నేడు తొగుట మండలంలో వడగండ్ల నష్టాన్ని పరిశీలించనున్న ఎంపీ

116 Viewsతొగుట: పంట చేతికి వొచ్చిన సమయంలో..వడగండ్ల వర్షం మూలంగా నష్టపోయిన రైతులకు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు భరోసా ఇవ్వనున్నారు.. తొగుట మండలంలోని వరదరాజు పల్లి గోవర్ధనగిరి గుడికందుల గణపురం బండారుపల్లి పెద్ద మాసంపల్లి ఎల్లారెడ్డిపేట తదిత గ్రామాల్లో వడగండ్ల వర్షం మూలంగా రైతన్నలకు అపార నష్టం వాటిల్లింది…. విషయాన్ని తెలుసుకున్న మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు వరదరాజుపల్లి, గోవర్ధన గిరి, గుడికండుల తదితర […]

Breaking News

నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని కలిసి వినతిపత్రం అందజేసిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు.

597 Views  *నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేసిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు* *4 సంవత్సరాలు ప్రొబేషనరి గడువు ముగిసినందున తమని రెగ్యులరైజ్ చేయాలని,తమ సమస్యని ముఖ్యమంత్రి  దృష్టికి తీసుకువెళ్లాలని గుత్తా సుఖేందర్ రెడ్డిని కోరిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు. *ఈ విషయాన్ని తప్పకుండా ముఖ్యమంత్రి  దృష్టికి తీసుకువెళ్లి రెగ్యులరైజ్ అయ్యేలా చూస్తానని హామీనిచ్చిన గుత్తా సుఖేందర్ రెడ్డి. నల్గొండ : గ్రామ పంచాయతీల్లో పని […]

Breaking News ప్రాంతీయం

చాట్లపల్లి గ్రామంలో జరగబోయే బీరప్ప పెద్ద పండుగకు సహాయం అందజేసిన సర్పంచ్ రాచర్ల నరేష్

113 Views జగదేవపూర్  మండలంలోని చాట్లపల్లి గ్రామంలో జరగబోయే కురుమ కుల దైవమైన బీరప్ప పెద్ద పండుగకి గ్రామ సర్పంచ్  రాచర్ల నరేష్ గుప్త  పండుగ ఖర్చు సహాయంగా రూ. లు.71116 ఇచ్చారు. నరేష్ మాట్లాడుతూ గ్రామంలో గత 28 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న బీరప్ప పెద్ద పండుగ నా సర్పంచ్ హయాములో ఇప్పుడు జరుగుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు  అడగగానే సహాయం చేసినందుకు కురుమ కమిటీ సభ్యులు అనదం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో చాట్లపల్లి […]

Breaking News

నవ వధువుకు చేయూతనిచ్చిన లక్ష్మీ ఫౌండేషన్  

132 Views      ప్రజ్ఞాపూర్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన సంఘం మల్లవ్వ భర్త కీ”శే సంఘం నాగులు వారి కూతురు నాగరాణి వివాహమునకు లక్ష్మీ ఫౌండేషన్ తరపున మార్కంటి వరలక్ష్మి కనకయ్య పుస్తే మట్టల గురించి 8000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మూడవ వార్డు అధ్యక్షుడు శ్రీరామ్. మల్లేశం గజ్వేల్- ప్రజ్ఞాపూర్ బీఆర్ఎస్ ఉపాధ్యక్షులు కదుల.ఎల్లేశం, టౌన్ సోషల్ మీడియా టౌన్ ప్రధాన కార్యదర్శి గుండు.మల్లేశం, గుజ్జేటి.రాజు ఆర్.ఎం.పి, ముదిరాజ్ […]