వర్గల్ మండలోని అవుసులోనిపల్లి గ్రామానికి చెందిన గుర్రాల పద్మ, భర్త బాలురాజు కుటుంబానికి సీఎం సహాయ నీది కింద సీఎం రిలీఫ్ ఫండ్ 30000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా సర్పంచ్ కరుణాకర్ మరియు విలేజ్ అధ్యక్షులు పాల్గొనడం జరిగింది.
127 Viewsఏప్రిల్ 9, 24/7 తెలుగు న్యూస్ :చేతులెత్తి మొక్కుతాం మా జీతాలు ఇయ్యండి. పాల్వంచ పట్టణంలోని కేటీపీఎస్ 7వ దశకు అనుబంధంగా నిర్మిస్తున్న…. ఎఫ్ జీడీ ప్లాంట్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు.. వేతనాలు ఇవ్వాలని డి మాండ్ చేస్తూ సోమవారం సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 4 నెలలుగా తమకు వేతనాలు ఇవ్వడం లేదని 50 మంది కార్మికులు చేతులెత్తి మొక్కుతూ నిరసన తెలిపారు. ఖమ్మం టౌన్,: ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన […]
91 Viewsతెగిపోయిన మట్టి రోడ్డుకు బ్రిడ్జి నిర్మాణం వెంటనే చేపట్టాలి సీపీఐ ఆధ్వర్యంలో గ్రామస్తుల ఆందోళన సీపీఐ మండల కమిటీ సభ్యుడు కత్తుల భాస్కర్ రెడ్డి డిమాండ్ చేర్యాల… చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు తెగిపోయిన రోడ్డుకు వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని సీపీఐ మండల కమిటీ సభ్యులు కత్తుల భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపల్లి గ్రామం మీదుగా పడమటి కేశపూర్, లింగంపల్లి, నాగిరెడ్డిపల్లి, చుంచన కోట, జయల తదితర […]
226 Viewsప్రధాని మోదీ నీ కలిసిన అనూష్ యాదవ్.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తూప్రాన్ లో నిర్వహించిన విజయ సంకల్ప సభకు విచ్చేసిన సందర్భంగా సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం దుమాల గ్రామానికి చెందిన బిజెపి గజ్వేల్ నియోజకవర్గ విస్తారక్ చేకూటి అనూష్ యాదవ్ మోదీ నీ కలిశారు మారుమూల గ్రామానికి చెందిన తను దేశ ప్రధానిని కలిసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని అనూష్ తెలిపారు ఇలా సాధారణ కార్యకర్తలు సైతం ప్రధానిని […]