వర్గల్ మండలోని అవుసులోనిపల్లి గ్రామానికి చెందిన గుర్రాల పద్మ, భర్త బాలురాజు కుటుంబానికి సీఎం సహాయ నీది కింద సీఎం రిలీఫ్ ఫండ్ 30000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా సర్పంచ్ కరుణాకర్ మరియు విలేజ్ అధ్యక్షులు పాల్గొనడం జరిగింది.
95 Viewsమంచిర్యాల జిల్లా. ఈరోజు అంతర్జాతీయ యోగా ఉత్సవ సందర్భంగా మన మంచిర్యాల డిగ్రీ కాలేజ్ అయినా ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో యోగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. యోగ ద్వారా ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు మనం ప్రశాంతతను పొందవచ్చు మరియు యోగాకు సంబంధించిన ఆసన్న ప్రాణాయామ ధ్యాన విధానాలను విద్యార్థులకు తెలియజేయడం జరిగింది వీటి ద్వారా మనం అనేక సమస్యల నుండి బయటపడవచ్చును అని చెప్పడం జరిగింది యోగ అనేది మనిషికి సంపూర్ణమైన ప్రశాంతతను ఆరోగ్యాన్ని […]
219 Viewsములుగు సెప్టెంబర్ 16:ప్రభుత్వ జూనియర్ కళాశాల ములుగు లో స్వాగతోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ బుచ్చిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. ఈసందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. No Slide Found In Slider. Poll not found Telugu […]
197 Viewsభారీ వర్షాల నేపథ్యంలో గత రెండు రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలకు దేవరకద్ర నియోజకవర్గంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు కోరారు. వరుసగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రావద్దని కోరారు. శిధిలావస్థలో ఉన్న ఇండ్లలో,మట్టి మిద్దెలలో నివసించే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అవసరమైతే స్థానిక ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండి మిమి గ్రామ పంచాయతీ భవనాలు పాఠశాలలోకి వారిని తరలించాలని, కాలువలు చెరువులు వాగులు చెక్ […]