Breaking News

ప్రతిష్టాత్మక ఆహ్వానం..

108 Viewsమార్చి 8, 24/ తెలుగు న్యూస్ :బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం తమ విద్యాసంస్థలో జరిగే అంట్రపెన్యురల్ సమిట్ అనే ప్రముఖ కార్యక్రమంలో ప్రసంగించాల్సిందిగా కేటీఆర్‌ ని ఐఐటీ మద్రాస్ ఆహ్వానించింది. ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించే అంట్రపెన్యురల్ ఫెస్టివల్ (ఈ – సమ్మిట్ ) ఈ- సమ్మిట్‌లో కీలకోపన్యాసం చేయాలని కోరింది. ఐఐటీ మద్రాస్‌లో ప్రతి ఏటా నిర్వహించే ఈ- సమ్మిట్‌కు దేశ విదేశాల నుంచి అంట్రపెన్యురల్ రంగంలో […]

Breaking News

వేములవాడ రాజన్నకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్

106 Viewsస్వాగతం పలికిన ప్రభుత్వ విప్, కలెక్టర్ వేములవాడ, మార్చి 7, 2024: మహా శివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం రాష్ట్ర ప్రభుత్వo తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు స్వాగతం పలికారు. అనంతరం మంత్రి, ప్రభుత్వ విప్ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, […]

Breaking News

వర్గల్ మండల్ తహసిల్దార్…..

127 Viewsవర్గల్ మండల్ మార్చి 6, 24/7 తెలుగు న్యూస్ :సిద్దిపేట జిల్లాలో తహశీల్దార్ల బదిలీలు సిద్దిపేట జిల్లాలో తహశీల్దార్లను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనూచౌదరి ఉత్తర్వులను వెలువరించారు. కొండపాకలో పనిచేస్తున్న బాల్ రాజును వర్గల్ తహసీల్దారుగా, వర్గల్ తహశీల్దార్ హరికిరణ్ను సిద్దిపేట రూరల్ తహసీల్దారుగా, సిద్దిపేట రూరల్ తహశీల్దార్ దిలిప్ నాయక్ను కొండపాక తహశీల్దారుగా బదిలీ చేశారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

ఎల్ ఆర్ ఎస్ పేరుతో తెలంగాణ ప్రజల మీద అధిక భారాన్ని మోపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం..

107 Viewsగజ్వేల్ మార్చి 06, 24/7 తెలుగు న్యూస్ :కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం,ఎల్ఆర్ఎస్ పేరుతో తెలంగాణ ప్రజలకు అధిక బారాన్ని మోపడాన్ని నిరసిస్తూ గజ్వేల్ నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో వంటేరు ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన నిరసన మరియు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొండపాక మండల బారాస అధ్యక్షులు నూనె కుమార్ యాదవ్ ప్రసంగించారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News కథనాలు ప్రకటనలు రాజకీయం

జీరో కరెంట్ బిల్లుల ప్రక్రియ షురు….

208 Views  జీరో కరెంట్ బిల్ ప్రక్రియ ప్రారంభం – అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో  రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాలు  అమలు లో భాగంగా  ప్రవేశపెట్టినటువంటి ఉచిత కరెంటు 200 యూనిట్లు లోపు ఉచితంగా అమలు చేసిన సందర్భంగా మంగళవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు, ఎంపీపీ పిల్లి రేణుక, సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ వరస కృష్ణ […]

Breaking News కథనాలు ప్రాంతీయం రాజకీయం

జీరా కరెంటు బిల్లుల జారీ..

138 Views  జీరో కరెంట్ బిల్ ప్రక్రియ ప్రారంభం – అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో  రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాలు  అమలు లో భాగంగా  ప్రవేశపెట్టినటువంటి ఉచిత కరెంటు 200 యూనిట్లు లోపు ఉచితంగా అమలు చేసిన సందర్భంగా మంగళవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు, ఎంపీపీ పిల్లి రేణుక, సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ వరస కృష్ణ […]

Breaking News

పెండింగ్ బిల్లుల కోసం మందు డబ్బాతో నిరసన…..

120 Views(తిమ్మాపూర్ మర్చి 04) సర్పంచ్ ల పెండింగ్ బిల్లులు రావాలని తిమ్మాపూర్ మండల సర్వసభ సమావేశానికి మన్నెంపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మేడి అంజయ్య మందు డబ్బాతో వచ్చి నిరసన తెలిపారు.. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…. పూస్తెల తాడు కోదువ పెట్టి, అప్పులు చేసి మా గ్రామంలో అభివృద్ధి పనులు చేశానని అతని ఆవేదన వెలగక్కారు.. సర్పంచ్ లు తిమ్మాపూర్ మండలం లోని అన్ని గ్రామాలలో అభివృద్ధి చేస్తేనే కేంద్ర, రాష్ట్ర అవార్డులు తిమ్మాపూర్ […]

Breaking News

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన చల్మెడ..

102 Viewsకొనరావుపేట్ మార్చ్ 4, 24/7 తెలుగు న్యూస్:బాధిత కుటుంబానికి చల్మెడ పరామర్శ. కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త వంగల సురేందర్ బాబు తండ్రి మురళి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా సోమవారం వారి కుటుంబ సభ్యులను వేములవాడ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి చల్మడ లక్ష్మీనరసింహారావు పరామర్శించి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేశారు. వారి వెంట గ్రామ తాజా మాజీ సర్పంచ్ కెందే గంగాధర్, మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య, ప్యాక్స్ […]

Breaking News

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక భూములను ఉచితంగా క్రమబద్ధీకరణ చేస్తామన్నారు.

124 Viewsతెలుగు 24/7 న్యూస్, మార్చి 4 :కేటీఆర్ బిఆర్ఎస్ వర్కింగ్ ఎల్.ఆర్.ఎస్ పై కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోర్టులో కేసు వేశారు. ఎల్ ఆర్.ఎస్.క్రమబద్దీకరణ కోసం బిఆర్ఎస్ ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించింది. ఎల్.ఆర్.ఎస్ స్కీం ఎవరు కట్టవద్దని నేటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నో ఎల్.ఆర్.ఎస్ నో టిఆర్ఎస్ అని పిలిపిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉచితంగా భూములను క్రమబద్ధీకరణ చేస్తామని అన్నారు ఇప్పుడు ఎల్.ఆర్.ఎస్ […]

Breaking News

యూనిక్ కంపెనీ పేరుతో జనానికి కుచ్చుటోపీ

737 Views యూనిక్ కంపెనీ పేరుతో జనానికి కుచ్చుటోపీ 3 కోట్లకు పైగా ఘరానా మోసం బాధితుని ఇంటిని చుట్టుముట్టిన మహిళలు పోలీస్ స్టేషన్ కు తరలిన బాధిత మహిళలు ఎల్లారెడ్డిపేట మార్చి 02 : ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన దీకొండ సునీల్ (33) అనే వ్యక్తి యూనిక్ కంపెనీ పేరుతో సుమారు రెండు వందల మంది కి సుమారు మూడు కోట్ల రూపాయలు కుచ్చుటోపీ పెట్టినట్లు వెంకటాపురం గ్రామానికి చెందిన మహిళలు ఆరోపించారు, […]