144 Viewsవిద్యార్థి,నిరుద్యోగ, ప్రజా సంఘాల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎస్.వి.శ్రీకాంత్ సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్టీని ఓడించండి నవంబర్ 8 సిద్దిపేట నియోజకవర్గ విద్యార్థి,నిరుద్యోగ, ప్రజా సంఘాల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పీ.డీ.ఎస్.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.శ్రీకాంత్ ను ఎన్నికల బరిలో నిలుపుతున్నట్లు వివిధ విద్యార్థి,ప్రజా సంఘాల నాయకులు ప్రకటించారు. సిద్దిపేట అంబెడ్కర్ సర్కిల్ లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో విద్యార్థి,నిరుద్యోగ, ప్రజా సంఘాల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్.వి.శ్రీకాంత్ మాట్లాడుతూ పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం […]
Breaking News
హామీలు అమలు చేయని బీఆర్ఎస్ ను ఓడించండి
123 Viewsహామీలు అమలు చేయని బీఆర్ఎస్ ను ఓడించండి సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ నవంబర్ 8 సిద్దిపేట జిల్లా చేర్యాల : ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయని బీఆర్ఎస్ పార్టీని ఓడించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ అన్నారు. బుధవారం సీపీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను […]
కరపత్రాలు ఆవిష్కరణ
148 Viewsవిశ్వ రూప మహాసభ కరపత్రాలు ఆవిష్కరణ వంబర్ 08 పెద్ద పల్లి జిల్లా ఏలిగేడు మండల కేంద్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఎం ఆర్ పి ఎస్ మండల నాయకులు విశ్వ రూప మహాసభ కరపత్రాలు ఆవిష్కరించారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం నవంబర్ 11 న ఛలో హైదరాబాద్ లో జరుగు మాదిగ ఉప కులాల విశ్వ రూప మహాసభకు భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ మఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు గ్రామాల్లోని […]
అధికారపార్టీ అభ్యర్థి డబ్బును నమ్ముకుంటే నేను ప్రజలను నమ్ముకున్న
125 Viewsఅధికారపార్టీ అభ్యర్థి డబ్బును నమ్ముకుంటే నేను ప్రజలను నమ్ముకున్న ఆది శ్రీనివాస్ నవంబర్ 08 సిరిసిల్లా జిల్లా రుద్రంగి వ్యక్తి అయినటువంటి ఆది శ్రీనివాస్ కె మద్దతు తెలుపుతమని తూర్పువాడ మున్నురుకాపు సంఘం 70 కుటుంబాలు మరియు యువకుల తీర్మానం.ఈ సందర్భంగా మున్నూరుకాపులు మాట్లాడుతూ. ఓడిన ప్రజలకు అండగా ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న ఆది శ్రీనివాస్ కె ఓటు వేస్తున్నామని సభ పూర్వకంగా తెలిపమని అన్నారు.అలాగే ఆది శ్రీనివాస్ తమ సంఘ సభ్యుడాని […]
గులాబీ తీర్థం పుచ్చుకున్న టి పి సి సి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్
161 Viewsగులాబీ గూటికి ఎరం రెడ్డి తిరుపతి రెడ్డి బీఅర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో మంత్రి దయన్న ఆధ్వర్యంలో గులాబీ తీర్థం పుచ్చుకున్న టి పి సి సి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ ఎర్రం రెడ్డి తిరుపతిరెడ్డి నవంబర్ 8 తెలంగాణ భవనంలో మన పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రం రెడ్డి తిరుపతిరెడ్డి మన మంత్రి దయాకర్ రావు అభివృద్ధిలో నేనుంటానూ అని బీ […]
పాదయాత్ర
109 Viewsచైతన్యపురిలో మనకోసం- మధన్న పాదయాత్ర 8 నవంబర్ ఎల్బీనగర్ నియోజకవర్గం చైతన్యపురి డివిజన్ లోని దుర్గామాత గుడిని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధు యాష్కీ గౌడ్ దర్శించుకున్నా అనంతరం పాద యాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చైతన్యపురి డివిజన్ ప్రెసిడెంట్ బండా సురేందర్ రెడ్డి, శశిధర్ రెడ్డి,నియోజకవర్గ ఇన్చార్జ్లు మల్ రెడ్డి రామిరెడ్డి, జెక్కిడి ప్రభాకర్ రెడ్డి, జిహెచ్ఎంసి ఫ్లోర్ లీడర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వజీర్ ప్రకాష్ […]
వెంటనే ప్రారంభించాలి
82 Viewsవరి కోనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి నవంబర్ 8 నారాయణపేట జిల్లా మద్దూరు మండల్ వర్షాకాలం వరి పంటను రైతులు కోతలు ప్రారంభించి.15 రోజులు కావస్తున్నా ప్రభుత్వం మాత్రం వరి కోనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వలన రైతులు ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారస్తులకు మద్దతు ధర కంటే 400-5 00ల రూపాయల వరకు తక్కువకు అమ్ముకుని నష్టపోవడంతో పాటు తుకాల్లో మోసం చేస్తున్నారు. కాబట్టి జిల్లా కలెక్టర్ సంబంధిత జిల్లా అధికారులు స్పందించి కోనుగోలు కేంద్రాలు వెంటనే […]
ఓటు వెయ్యండి. డబ్బుకు, మందుకు కాదు
90 Viewsజనగామ అభివృద్ధికి ఓటు వెయ్యండి. డబ్బుకు, మందుకు కాదు ఏ.ఐ.ఎఫ్.బి రాష్ట్ర నాయకులు అందె బీరన్న నవంబర్ 8 సిద్దిపేట జిల్లా దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఓటు మాత్రమే. కాబట్టి డబ్బుకు, మధ్యానికి ఓటు అమ్ముకోకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని, సరైన నేతలను ఎన్నుకుని నవ సమాజ స్థాపనకు అవకాశం కల్పించే ఓటు హక్కు అత్యంత విలువైనదని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర నాయకులు అందె బీరన్న పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయంలో పాకాల […]
ఆపదలో అండగా ఉంటాం…
120 Viewsఆపదలో అండగా ఉంటాం.. మిత్రునికి ఓదార్పునిచ్చిన *భీమ్ యువత* … చిన్న నాటి తోటి మిత్రుడు బుర్క రాజు తండ్రి బుర్క లింగం అకాల మరణం చెందగా, తోటి భీమ్ యువత మిత్రులు రాజుకు ఓదార్పునిచ్చి ఆపదలో అండగా ఉంటాం అంటూ భీమ్ యువత ప్రతినిధి గడ్డం జితేందర్ భరోసానిచ్చారు. తమ వంతు సహాయంగా 2 బ్యాగుల బియ్యం అందించారు. ఇట్టి కార్యక్రమంలో భీమ్ యువత ప్రతినిధి గడ్డం జితేందర్, ఈసరి నరేందర్, బుర్క ధర్మెందర్, […]
సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఏమ్మెల్యే అభ్యర్థిగా కేకే మహేందర్ రెడ్డి.
284 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా:: సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఏమ్మెల్యే అభ్యర్థిగా కేకే మహేందర్ రెడ్డి. సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఏమ్మెల్యే అభ్యర్థిగా కేకే మహేందర్ రెడ్డినీ ప్రకటించిన పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.చాలా రోజుల నుండి కొనసాగిన ఉత్కంఠకు తెర.. కుషిలో కేకే వర్గం ఉన్నారు.పలు మండలాల్లో టపాసులు కాలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వీట్లు పంచుకున్నారు. Telugu News 24/7tslocalvibe.com










