Breaking News

ఓటు హక్కును వినియోగించుకున్న ప్రేమ్ సాగర్ రావు

228 Viewsమంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్లో ఉదయం 07.30 గంటలకు తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Breaking News

ఓటు హక్కును వినియోగించుకున్న గడ్డం వివేక్

276 Viewsమంచిర్యాల జిల్లా కేంద్రంలోని కార్మెల్ హైస్కూల్ లో ఓటు హక్కును వినియోగించుకున్న చెన్నూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ వివేక్ వెంకటస్వామి. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Breaking News

ప్రారంభమైన తెలంగాణ ఎన్నికల పోలింగ్

229 Viewsతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తెలంగాణలో మొత్తం 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మరియు సమస్య ఆత్మకమైన పోలింగ్ కేంద్రాలలో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. రెండు లక్షల 50 వేల పోలింగ్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. రెండు లక్షల పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు  మరియు  […]

Breaking News

సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్న….

266 Viewsసిద్దిపేట్ నవంబర్ 28 :సీఎం కెసిఆర్ నేడు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం కెసిఆర్ : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం మంగళవారంతో ముగియనుంది. ఓటింగ్‌కు 48 గంటల ముందు ప్రచారాన్ని ముగించాలని ఎన్నికల నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని 106 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. మిగిలిన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా సాయంత్రం 4 గంటలకు ప్రచారం ముగియనుంది. ప్రచార పర్వం […]

Breaking News ప్రాంతీయం

జనసంచారంలో టపాసుల విక్రయం. నిబంధనలు గాలికి…

278 Viewsముస్తాబాద్ నవంబర్ 27 (24/7న్యూస్ ప్రతినిధి) నిబంధన ఉల్లంఘించి జనసంచార ప్రదేశాలలో టపాసులు విక్రయం.. ముస్తాబాద్ మండల కేంద్రంలో తపాకాయల దుకాణాలు పుట్టగొడుగుల్లా గ్రామపంచాయతీ అనుమతి తీసుకోకుండా జనసంచారంలో ప్రభుత్వ శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఐఉండి నిబంధనలు విరుద్ధంగా ఎటువంటి ప్రమాద జాగ్రత్తలు పాటించకుండా వాయు కాలుష్యానికి ప్రమాదకరమైన బేరియం నైట్రేట్‌తో చేసిన టపాసులు పండగ రోజు కాల్చడంతో సాధారణ రోజులుకన్నా నాలుగు రెట్లు అధికంగా కాలుష్యం రెట్టింపు అవడం తెలిసిన అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయం. శివకేశవ […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

ప్రధాని మోదీ నీ కలిసిన అనూష్ యాదవ్…

239 Viewsప్రధాని మోదీ నీ కలిసిన అనూష్ యాదవ్.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తూప్రాన్ లో నిర్వహించిన విజయ సంకల్ప సభకు విచ్చేసిన సందర్భంగా సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం దుమాల గ్రామానికి చెందిన బిజెపి గజ్వేల్ నియోజకవర్గ విస్తారక్ చేకూటి అనూష్ యాదవ్ మోదీ నీ కలిశారు మారుమూల గ్రామానికి చెందిన తను దేశ ప్రధానిని కలిసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని అనూష్ తెలిపారు ఇలా సాధారణ కార్యకర్తలు సైతం ప్రధానిని […]

Breaking News

ఎంపీ నామ లో మానవత్వం పరిమళిoచిన వేళ…

308 Viewsవైరా నవంబర్ 26 :ఎంపీ నామ లో మానవత్వం పరిమళిoచిన వేళ. కళ్లెదుటే రోడ్డు ప్రమాదం…చలించి, తక్షణమే తన స్వంత వాహనంలో క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలింపు నామ చొరవతో తప్పిన ప్రాణాపాయం…. నామకి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు ఎంపీ నామ నాగేశ్వరరావు లో మానవత్వం మరోసారి పరిమళిoచింది. తన కళ్లెదుటే జరిగిన రోడ్డు ప్రమాదానికి చలించిపోయారు. ఉన్న ఫలంగా వెంటనే తను ఉన్న వాహనాన్ని దిగి, అందులో క్షతగాత్రుడిని ఎక్కించి, ఆస్పత్రికి తరలించి, మానవత్వం […]

Breaking News

ఇంటింటా ప్రచారం

288 Views మర్కుక్ మండలం,పాములపర్తి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఇంటింటా ప్రచారం ముఖ్యమంత్రి కేసీఆర్ కు లక్ష మెజారిటీ ఖాయం మర్కుక్ మండల్ ఎంపీపీ పాండుగౌడ్ నవంబర్ 25 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని పాములపర్తి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని మర్కుక్ మండల ప్రజా ప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కెసిఆర్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.గ్రామాలలో ఇంటి ఇంటి ప్రచారంలో భాగంగా కెసిఆర్ చేసినటువంటి అభివృద్ధి మరియు సంక్షేమ […]

Breaking News

హమాలివాడలో బిజెపి పార్టీ ఇంటింటి ప్రచారం

270 Viewsమంచిర్యాల నియోజకవర్గం మంచిర్యాల పట్టణం హమాలీవాడ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ అభ్యర్థి రఘునాథ్ వెరబెల్లి  సతీమణి వెరబెల్లి స్రవంతి  ఇంటి ఇంటికి వెళ్ళి ప్రజలను కలిసి మంచిర్యాల అభివృద్ది కొరకు మరియు పేద ప్రజల సంక్షేమానికి వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓటు వేయాలని కోరడం జరిగింది. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్