

Related Articles
సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఏమ్మెల్యే అభ్యర్థిగా కేకే మహేందర్ రెడ్డి.
272 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా:: సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఏమ్మెల్యే అభ్యర్థిగా కేకే మహేందర్ రెడ్డి. సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఏమ్మెల్యే అభ్యర్థిగా కేకే మహేందర్ రెడ్డినీ ప్రకటించిన పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.చాలా రోజుల నుండి కొనసాగిన ఉత్కంఠకు తెర.. కుషిలో కేకే వర్గం ఉన్నారు.పలు మండలాల్లో టపాసులు కాలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వీట్లు పంచుకున్నారు. Poll not found Telugu News 24/7 Telugu News 24/7
మహిళా సాధికారికత దిశగా తొలి అడుగు.. బ్లాక్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు దొమ్మటి నరసయ్య
343 Views మహిళా సాధికారికత దిశగా తొలి అడుగ మొదలైందని బ్లాక్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు దొమ్మటి నర్సయ్య ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రయాణ ప్రాంగణం వద్ద శనివారం రోజున మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మండల అధ్యక్షులు సద్దు లక్ష్మారెడ్డి మాట్లాడారు. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని స్కీం గైడ్ లైన్ రవాణా శాఖ విడుదల చేసిన దాని ప్రకారం నడుచుకోవాలన్నారు మహిళలు ఈ యొక్క ప్రయోజనాన్ని వినియోగించుకోవాలని తెలిపారు […]
ఎన్.ఎస్.యు.ఐ అధ్యక్షుడిగా కిషోర్ రెడ్డి నియామకం
99 Views ఎన్.ఎస్.యు.ఐ మానకొండూరు నియోజకవర్గం అధ్యక్షుడిగా మానకొండూరు మండలంలోని కొండపలకల గ్రామానికి చెందిన మాడ కిషోర్ రెడ్డి ని నియమిస్తూ స ఎన్.ఎస్.యు.ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా కిషోర్ రెడ్డి మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కి, డిసిసి అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ కి, ఎన్. ఎస్. యు ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రితేష్ రావు కి ఎన్. […]



