227 Viewsజాతీయ స్థాయి హాకీ పోటీలకు ఎంపికైన మాంటిస్సోరి విద్యార్థి నిమ్మటూరి మిధున డిసెంబర్ 21 కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని కాకతీయ కాలనీలో గల మాంటిస్సోరి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న నిమ్మటూరి మిధున జాతీయ స్థాయి హౄకీ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గీతాషాజు తెలిపారు. ఈనెల 15 ,16 ,17 తేదీల్లో కామారెడ్డి జిల్లాలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎస్ జి ఎఫ్ హాకీ పోటీల్లో ప్రతిభ కనబరిచి […]
Breaking News
రైతు బిడ్డ అరెస్ట్…
252 Viewsగజ్వేల్ డిసెంబర్ 21:ప్రజా ప్రభుత్వంలో ఒక రైతు బిడ్డ అరెస్ట్. మట్టిలో నుంచి బిగ్ బాస్ విన్నర్ దాక ఎదిగిన ప్రశాంత్. రైతు బిడ్డ సెలేబ్రిటిగా మారినందుకు సంతోషించాల్సింది, పోయి అరెస్ట్ చేసిన ప్రభుత్వం. తన కుటుంబ సభ్యులకు ఇచ్చిన భద్రత బందోబస్తు, లక్షలాది మంది అభిమానించే పల్లవి ప్రశాంత్ కు ఇవ్వడంలో విఫలమైన సీఎం. విజయోత్సవర్యాలీ కి దగ్గరుండి గైడ్ చేయాల్సింది పోయి, లాఠీ ఛార్జి చేసిన పోలీసులు. గెలిచిన ఆనందాన్ని పంచుకునే లోపే […]
ఇసుక మాఫియా తో మీడియేటర్ వకల్తా పుచ్చుకొని బెదిరింపులు..,!!
395 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో విచ్చలవిడిగా సమయం దాటిన ఇసుక మాఫియా జోరుగా దందాను కొనసాగిస్తున్నారని వార్త రావడం పట్ల బెంబేలెత్తుతున్నారు. కాగా విషయమేంటంటే ఓ వ్యక్తి మీడియేటర్ గా వచ్చి నీ గురించి బాగా వినపడుతుందని జాగ్రత్తగా ఉండమని చెప్పడం పట్ల బెదిరించినట్లే అవుతుందని సదరు విలేకరి చెప్పారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న విలేకరులకు భద్రత లేకుండా పోతుందని జిల్లామానవ హక్కుల కోఆర్డినేటర్ జగదీష్ విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి బెదిరింపులకు తల […]
వారిని పరామర్శించిన కేటీఆర్…
456 Views ముస్తాబాద్, డిసెంబర్19 (24/7న్యూస్ ప్రతినిధి) రాచమడుగు వెంకటేశ్వర్ రావు, మాజీ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు రాచమడుగు సంతోష్ రావు పితృమూర్తి కిషన్ రావు ఇటీవల అనారోగ్యంతో పరమపదించారు. ఆయన చేసిన విద్యుత్ డిపార్ట్మెంట్లో అలుపెరుగని విధులు నిర్వహించారు. మండల కేంద్రంలోనే కాకుండా జిల్లాలోని ఆయా మండలాలో నిష్పక్షపాతిగా తన సాయశక్తుల వృత్తిరీత్యా నిర్వహించారు. అంత మంచి పేరున్న వ్యక్తి ఇకలేరు అనడానికి తీరనిలోటు. భౌతికంగా దూరమైనప్పటికీ ఆయన చేసిన మేలు మరువలేనివి ఇటీవల అనారోగ్యంతో […]
నూతన కమిటీ ఎన్నిక
264 Viewsవిశ్వకర్మ నూతన కమిటీ ఎన్నిక డిసెంబర్ 19 దౌల్తాబాద్ మండల్ వికారాబాద్ జిల్లా మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయం సన్నిధిలో మండలంలోని వివిధ గ్రామాల విశ్వకర్మలు సమావేశము అయ్యి నూతన కమిటీనీ అధ్యక్షులుగా వడ్ల వెంకట్రామ చారి గోకపసల్ వాద్ ఉపాధ్యక్షులు అశోక్ చారి మాటూర్ కార్యదర్శి వడ్ల అశోక్ చారి కుప్పగిరి కోశాధికారి వెంకటేష్ చారి దౌల్తాబాద్ లతోపాటు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఆల్ ఇండియా విశ్వకర్మ ఫెడరేషన్ రాష్ట్ర […]
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే.
242 Viewsజనగాం డిసెంబర్ 19 :మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే పల్లా పరామర్శ. జనగామ నియోజకవర్గం బచ్చన్న పేట మండలం బండనాగారం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి కొప్పరపు కిష్ణారెడ్డి సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మంగళవారం మృతుడి కిష్ణారెడ్డి నివాసానికి చేరుకొని ఆయన చిత్రపటానికి పూలమాలతో నివాళులు అర్పించారు..అనంతరం వారి కుటుంబాన్ని పరామర్శిం చారు.ఆయన వెంటా నాయకులు ఇర్రి రమణ రెడ్డి పలువురు నాయకులు, తదితరులు ఉన్నారు. […]
5 కరోనా పాజిటివ్ కేసులు
208 Viewsతెలంగాణలో 5 కరోనా పాజిటివ్ కేసులు హైదరాబాద్ 19 డిసెంబర్ 2023 తెలంగాణ లో కరోనా కేసులు కొత్త వేరియంట్పై అప్రమత్తమైన గాంధీ ఆస్పత్రి.హైదరాబాద్: కరోనా కొత్త వేరియంట్ కేసులతో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. కరోనా చికిత్సలకు నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రి సిబ్బంది కూడా అప్రమత్తమై.. కొవిడ్ కేసుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎప్పుడు రోగులు వచ్చినా చికిత్సలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ […]
మున్సిపల్ కార్మికుల నిరసన
208 Viewsసిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల నిరసన డిసెంబర్ 19 సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల నిరసన మిగతా 80 మంది వేతనాలు పెంచే వరకు నిరసన కార్యక్రమం చేపడతాం. నారాయణఖేడ్ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం సిఐటియు నారాయణఖేడ్ మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మున్సిపల్ కార్మికులు 82 మంది వర్కర్లు ఉండగా ఇద్దరికి మాత్రమే వేతనాలు పెంచడం జరిగింది మిగతా 80 మందికి కూడా వేతనాలు పెంచాలని నిరసన […]
దర్శించు కుంటున్న భక్తులు
245 Viewsమేడారం సమ్మక్క సారలమ్మ లను దర్శించు కుంటున్న భక్తులు 19 డిసెంబర్ ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం. కోట్లాది భక్తులు సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు ఇప్పటి నుండే తరలివస్తు న్నారు. జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, ఛత్తీస్ఘఢ్, ఒడిషా, మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు తరలివస్తున్నారు. జాతర జరిగే నాలుగు రోజుల్లో భక్తుల రద్దీ అధి కంగా ఉంటుంది, దీంతో కొందరు భక్తులు రెండు నెలల […]
బోల్తా పడ్డ కాలేజ్ వ్యాన్….
707 Views(బెజ్జంకి డిసెంబర్ 18) బెజ్జంకి మండలం దాచారం గ్రామంలో వాణినికేతన్ డిగ్రీ కాలేజ్ వ్యాన్ అదుపుతప్పి రోడ్డు కిందికి దూసుకెళ్లింది.. ఈ ప్రమాదంలో ఇద్దరు అమ్మాయిలకు తీవ్ర గాయాలు కాగా, మరికొందరు విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.. బస్సు అతివేగమే ఈ ప్రమాదనికి కారణం, డ్రైవర్ నిర్లక్ష్యంవల్లే ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 20 మంది విద్యార్థులు ఉన్నారని స్థానికులు తెలిపారు. గాయపడ్డ విద్యార్థినిలను బెజ్జంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంక పూర్తి […]










