201 Viewsముస్తాబాద్, జనవరి 24 (24/7న్యూస్ ప్రతినిధి): రైతులకు నాణ్యమైన విద్యుత్ అందాలని మండలంలొ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సందుపట్ల అంజిరెడ్డి మాట్లాడుతూ అవునూర్, కొండాపూర్ లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ప్రారంభించామని తెలుపుతూ అదేవిధంగా రైతులపట్ల మావంతు కృషి చేస్తానని అంతేకాకుండా తదితర గ్రామాలలో విద్యుత్ ద్వారా అంతరాయం కలుగకుండ త్వరితగతిన మరిన్ని ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయనున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గుండం నరసయ్య, సర్పంచులు బద్ది కళ్యాణి, లక్ష్మి, […]
Breaking News
ఉచిత సేవ
228 Viewsకొలాం గిరిజనుల వద్దకు ఆధార్ ఉచిత సేవ. 24 జనవరి కుంరం భీమ్ జిల్లా. జైనూర్ :మండలంలోని పానపాటర్ కొలం గిరిజనుల వద్ద ఆధార్ సేవలు ప్రతి ఒక్కరు తమ ఆధార్ అప్డేట్ చేయాలి ఉచిత బస్సు సౌకర్యం కొరకు ఆంద్రప్రదేశ్ ఉన్న ఆధార్ కార్డ్ వారు తమ ఆధార్ కార్డ్ ను క్యాంపులో వచ్చి తెలంగాణ గా మార్చు కోగలరని ఆధార్ సెంటర్ యజమాని ముబారక్ తెల్పారు Manne Ganesh Dubbaka constancy 9701820298
గుర్తుతెలియని వ్యక్తులు మాయం చేశారు
201 Viewsసాగర్ ఎన్ఎస్పి నీటి మోటార్ల ట్రాక్లను గుర్తుతెలియని వ్యక్తులు మాయం చేశారు జనవరి 24 నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని నీటి సరఫరా డివిజన్ కు సంబంధించి నీటి మోటార్ల ట్రాక్లను గుర్తు తెలియని దుండగులు అపహరించారు.హిల్ కాలని పాత ఫిల్టర్ హౌస్ దిగువ భాగాన గతంలో నీటిని పంపిణీ చేసే ప్రక్రియ కొనసాగేది. నూతనముగా పైలాన్ కాలనీలో ఫిల్టర్ హౌస్ ఏర్పాటు చేసిన అనంతరం హిల్ కాలని ఫిల్టర్ హౌస్ నుండి నీటిని సరఫరా చేయడం […]
నగరంలోని పాలిటెక్నిక్ ను ఇంజనీరింగ్ కాలేజీ గా అప్గ్రేడ్ చేయండి
224 Viewsనగరంలోని పాలిటెక్నిక్ ను ఇంజనీరింగ్ కాలేజీ గా అప్గ్రేడ్ చేయండి జనవరి 24 నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కాలేజీ గా అప్డేట్ చేయాలని నగరంలో నేడు పిడిఎస్యు సభ్యులు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు పి డి ఎస్ యు నగర అధ్యక్షుడు సుకూర్ మాట్లాడుతూ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కాలేజీ గా అప్డేట్ చేస్తే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు పక్కన ఉన్న ఆదిలాబాద్ నిర్మల్ కామారెడ్డి పలు […]
ప్రతి అడుగు రాష్ట్ర ప్రయోజనాల కోసమే
217 Viewsప్రతి అడుగు రాష్ట్ర ప్రయోజనాల కోసమే. మెదక్ జిల్లా జనవరి 24 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతి నిర్ణయం పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసమే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజలకు ఇచ్చిన 6 17హామీలను అతి త్వరగా నెరవేర్చడo కోసమే ప్రజా సమస్యలపై ప్రజా సంక్షేమం కోసం ప్రజాపాలన వైపు అడుగులు మన కోసమే.. పులి వస్తుందా.పులి పిల్ల వస్తుందా.రమ్మన్నoడి ఇక్కడ ఉన్నది నల్లమల సింహం, బరిలోకి దిగితే పీపీసీ తనదే, […]
కంపెనీ ముందు కార్మికుల ధర్నా
216 Viewsశివాజీ బీడీ కంపెనీ ముందు బీడీ కార్మికుల ధర్నా జనవరి 24 కామారెడ్డి జిల్లా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ( ఐ ఎఫ్ టి యు ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాజరాజేంద్ర చౌరస్తా వద్దగల శివాజీ బీడీ కంపెనీ ముందు 400 మంది బీడీ కార్మికులతో ధర్నా నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి.రాజేశ్వర్, ఎం.వెంకన్న మాట్లాడుతూ… గత కొన్ని నెలలుగా శివాజీ […]
నూతన అధ్యక్షునిగా బీసీ నాయకుడు
311 Views బి ఎస్ పి గజ్వేల్ నియోజకవర్గ నూతన అధ్యక్షునిగా బీసీ నాయకుడు కానుగుల రమణాకర్ సిద్దిపేట జిల్లా జనవరి 23 సిద్దిపేట జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికలకు సన్నదం అవ్వాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ మరియు రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి యాదగిరి దిశ నిర్ధేశం చేశారు.అదే విదంగా గజ్వేల్ నియోజకవర్గ నూతన అధ్యక్షులుగా బీసీ నాయకులు రమణాకర్ జిల్లా […]
జర్నలిస్టులను కాపాడుకుంటాం
212 Viewsసమస్యలను వెలుగులోకి తెస్తాం జర్నలిస్టులను కాపాడుకుంటాం జనవరి 23 జిల్లా సంగారెడ్డి, అందొల్ నియోజకవర్గం,తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫోరం (టి వై జెఎఫ్ )సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్మెడ అనిల్ కుమార్ జిల్లాలోని మారుమూల గ్రామాల నుండి జిల్లా కేంద్రం వరకు ఉన్న వెలుగులోకి రాని సమస్యలను వెలుగులోకి తెచ్చిఆ సమస్యల పరిష్కారానికి దోహదపడతామని చల్మెడ అనిల్ కుమార్ అన్నారు. సంగారెడ్డిలో ఆయన మాట్లాడుతూ విలేకరుల సంక్షేమానికి ప్రభుత్వం పటిష్ట ప్రణాళికలు రచించి వాటిని సాకారం […]
ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకోవడం జరిగింది
126 Viewsసంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకోవడం జరిగింది సంగారెడ్డి జిల్లా జనవరి 23 టి వై జె ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ తనుగు ల జితేందర్ రావు ఆదేశాల సంగారెడ్డి జిల్లా, అందోల్ నియోజకవర్గం,(టీ వై జె ఎఫ్) రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ .షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో ,సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ,కార్యదర్శి నాగరత్నం పాల్గొన్నారు, అందోల్ […]
భవ్య క్షేత్ర ప్రారంభోత్సవం
96 Viewsఅయోధ్య శ్రీరామ మందిరా భవ్య క్షేత్ర ప్రారంభోత్సవం జనవరి 23 మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంచండూరు గ్రామంలో, హనుమాన్ టెంపుల్ లో నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా సాయన్న వెంకటరెడ్డి, సర్కార్ నర్సింలు, గడ్డం నరేందర్ రెడ్డి,చౌటకూరి మల్లారెడ్డి, రామారాయినీ నరసింహారెడ్డి,రామరాయినీ గోవర్ధన్ రెడ్డి,గడ్డం నారి స్వామి, ఇంకా కొంతమంది దాతలు ఆర్థిక సహాయం చేశారు. సహకారంతోనే ఈనాటి ఈ పూజా కార్యక్రమం సఫలం అయ్యింది కుటుంబాలకు ఎల్లవేళలా భగవంతుని అండదండలు ఉండాలని వేడుకుంటున్నాము. నిన్న […]










