Breaking News

జాతీయ ఓటరు దినోత్సవం.

87 Viewsసిద్దిపేట్ జనవరి 25:జాతీయ ఓటర్ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న కోహెడ, మండలం ఎంపీపీ కొక్కుల కీర్తి సురేష్ ఓటు అమూల్యమైనది. ఓటు ప్రజాస్వామ్య వ్యవస్థకు ఊపిరి. ఓటు హక్కును వినియోగించుకుందాం…ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం. సిద్దిపేట జిల్లా కోహెడ మండల పరిషత్ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు విద్యార్థినీ విద్యార్థులతో కలిసి జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ర్యాలీగా రావడం జరిగింది.కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీపీ కొక్కులకీర్తి సురేష్ మాట్లాడుతూ కోహెడ మండలంలోని గ్రామాల ప్రజలు 18 సంవత్సరాల […]

Breaking News

ప్రజా పాలన అన్నారు .. ప్రజా ప్రతినిధిపై దాడి చేస్తున్నారు.

161 Viewsపాల్గల్ మండల్ జనవరి 25:ప్రజా పాలన అన్నారు .. ప్రజా ప్రతినిధిపై దాడి చేస్తున్నారు. పాన్ గల్ మండల ఎంపీపీ శ్రీధర్ రెడ్డి ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి , బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రంగినేని అభిలాష్ రావు . కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు రోజులు కూడా కాకముందే గండ్రావుపల్లి మాజీ సైనికుని హత్య ఈ రోజు పాన్ గల్ మండల ఎంపీపీ శ్రీధర్ రెడ్డి పై భౌతికంగా నిర్మూలించాలని […]

Breaking News

నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ప్రారంభించిన సెస్ డైరెక్టర్…

209 Viewsముస్తాబాద్, జనవరి 24 (24/7న్యూస్ ప్రతినిధి): రైతులకు నాణ్యమైన విద్యుత్ అందాలని మండలంలొ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సందుపట్ల అంజిరెడ్డి మాట్లాడుతూ అవునూర్, కొండాపూర్ లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ప్రారంభించామని తెలుపుతూ అదేవిధంగా రైతులపట్ల మావంతు కృషి చేస్తానని అంతేకాకుండా తదితర గ్రామాలలో విద్యుత్ ద్వారా అంతరాయం కలుగకుండ త్వరితగతిన మరిన్ని ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయనున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గుండం నరసయ్య, సర్పంచులు బద్ది కళ్యాణి, లక్ష్మి, […]

Breaking News

ఉచిత సేవ

235 Viewsకొలాం గిరిజనుల వద్దకు ఆధార్ ఉచిత సేవ. 24 జనవరి కుంరం భీమ్ జిల్లా. జైనూర్ :మండలంలోని పానపాటర్ కొలం గిరిజనుల వద్ద ఆధార్ సేవలు ప్రతి ఒక్కరు తమ ఆధార్ అప్డేట్ చేయాలి ఉచిత బస్సు సౌకర్యం కొరకు ఆంద్రప్రదేశ్ ఉన్న ఆధార్ కార్డ్ వారు తమ ఆధార్ కార్డ్ ను క్యాంపులో వచ్చి తెలంగాణ గా మార్చు కోగలరని ఆధార్ సెంటర్ యజమాని ముబారక్ తెల్పారు Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

గుర్తుతెలియని వ్యక్తులు మాయం చేశారు

212 Viewsసాగర్ ఎన్ఎస్పి నీటి మోటార్ల ట్రాక్లను గుర్తుతెలియని వ్యక్తులు మాయం చేశారు జనవరి 24 నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని నీటి సరఫరా డివిజన్ కు సంబంధించి నీటి మోటార్ల ట్రాక్లను గుర్తు తెలియని దుండగులు అపహరించారు.హిల్ కాలని పాత ఫిల్టర్ హౌస్ దిగువ భాగాన గతంలో నీటిని పంపిణీ చేసే  ప్రక్రియ కొనసాగేది. నూతనముగా పైలాన్ కాలనీలో ఫిల్టర్ హౌస్ ఏర్పాటు చేసిన అనంతరం హిల్ కాలని ఫిల్టర్ హౌస్ నుండి నీటిని సరఫరా చేయడం […]

Breaking News

నగరంలోని పాలిటెక్నిక్ ను ఇంజనీరింగ్ కాలేజీ గా అప్గ్రేడ్ చేయండి

230 Viewsనగరంలోని పాలిటెక్నిక్ ను ఇంజనీరింగ్ కాలేజీ గా అప్గ్రేడ్ చేయండి జనవరి 24 నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కాలేజీ గా అప్డేట్ చేయాలని నగరంలో నేడు పిడిఎస్యు సభ్యులు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు పి డి ఎస్ యు నగర అధ్యక్షుడు సుకూర్ మాట్లాడుతూ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కాలేజీ గా అప్డేట్ చేస్తే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు పక్కన ఉన్న ఆదిలాబాద్ నిర్మల్ కామారెడ్డి పలు […]

Breaking News

ప్రతి అడుగు రాష్ట్ర ప్రయోజనాల కోసమే

220 Viewsప్రతి అడుగు రాష్ట్ర ప్రయోజనాల కోసమే. మెదక్ జిల్లా జనవరి 24 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతి నిర్ణయం పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసమే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజలకు ఇచ్చిన 6 17హామీలను అతి త్వరగా నెరవేర్చడo కోసమే ప్రజా సమస్యలపై ప్రజా సంక్షేమం కోసం ప్రజాపాలన వైపు అడుగులు మన కోసమే.. పులి వస్తుందా.పులి పిల్ల వస్తుందా.రమ్మన్నoడి ఇక్కడ ఉన్నది నల్లమల సింహం, బరిలోకి దిగితే పీపీసీ తనదే, […]

Breaking News

కంపెనీ ముందు కార్మికుల ధర్నా

221 Viewsశివాజీ బీడీ కంపెనీ ముందు బీడీ కార్మికుల ధర్నా జనవరి 24 కామారెడ్డి జిల్లా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ( ఐ ఎఫ్ టి యు ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాజరాజేంద్ర చౌరస్తా వద్దగల శివాజీ బీడీ కంపెనీ ముందు 400 మంది బీడీ కార్మికులతో ధర్నా నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి.రాజేశ్వర్, ఎం.వెంకన్న మాట్లాడుతూ… గత కొన్ని నెలలుగా శివాజీ […]

Breaking News

నూతన అధ్యక్షునిగా బీసీ నాయకుడు

317 Views బి ఎస్ పి గజ్వేల్ నియోజకవర్గ నూతన అధ్యక్షునిగా బీసీ నాయకుడు కానుగుల రమణాకర్ సిద్దిపేట జిల్లా జనవరి 23 సిద్దిపేట జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికలకు సన్నదం అవ్వాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ మరియు రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి యాదగిరి దిశ నిర్ధేశం చేశారు.అదే విదంగా గజ్వేల్ నియోజకవర్గ నూతన అధ్యక్షులుగా బీసీ నాయకులు రమణాకర్  జిల్లా […]

Breaking News

జర్నలిస్టులను కాపాడుకుంటాం

214 Viewsసమస్యలను వెలుగులోకి తెస్తాం జర్నలిస్టులను కాపాడుకుంటాం జనవరి 23 జిల్లా సంగారెడ్డి, అందొల్ నియోజకవర్గం,తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫోరం (టి వై జెఎఫ్ )సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్మెడ అనిల్ కుమార్ జిల్లాలోని మారుమూల గ్రామాల నుండి జిల్లా కేంద్రం వరకు ఉన్న వెలుగులోకి రాని సమస్యలను వెలుగులోకి తెచ్చిఆ సమస్యల పరిష్కారానికి దోహదపడతామని చల్మెడ అనిల్ కుమార్ అన్నారు. సంగారెడ్డిలో ఆయన మాట్లాడుతూ విలేకరుల సంక్షేమానికి ప్రభుత్వం పటిష్ట ప్రణాళికలు రచించి వాటిని సాకారం […]