29 Viewsఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాసంలో ప్రాతికేయుల సమావేశం మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల పట్టణంలోని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాసంలో ప్రాతికేయుల సమావేశం నిర్వహించిన మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కీ,,శే శ్రీ కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్న ఆడపడుచులందరికీ బతుకమ్మ […]
Breaking News
రాంనగర్ హత్యయత్నం కేసు చెదించిన గోదావరిఖని 1 టౌన్ పోలీసులు
33 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *రాంనగర్ హత్యయత్నం కేసు చెదించిన గోదావరిఖని 1 టౌన్ పోలీసులు* గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోదండరామాలయ సమీపంలోని సింగరేణి క్వార్టర్లో ఆర్ఎఫ్సీఎల్ అవుట్ సోర్సింగ్, ఫిజీషియన్ అసిస్టెంట్ అయిన యశ్వంత్ పై తేది :07-01-2025 న హత్యాయత్నం జరిగింది అని ఇంటి వెనుక నుంచి ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో అతని గుర్తు తెలియని వ్యక్తులుతల, ముఖంపై దాడి చేశారు. అని అతని భార్య […]
కమిషనరేట్ లో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
34 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *కమిషనరేట్ లో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు* *స్వరాష్ట్ర సాధనలో అలుపెరగని కృషి చేసిన నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ : పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్.,* స్వాతంత్ర సమరయోధుడు, తొలి మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కీలక భూమిక పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ […]
బతుకమ్మ చీరలు పంచేదెన్నడు .!?
260 Views బతుకమ్మ చీరలు పoచేదెప్పుడు..? మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు దాసరి పూర్ణిమ తెలంగాణ రాష్ట్రానికి బతుకమ్మ పండుగ అనేది చారిత్రాత్మక పండగ కాగా ఆ పండక్కి చీరలు ఇస్తామని ఒకటి కాదు రెండు ఇస్తామని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం పెద్ద బతుకమ్మ పండగ దగ్గరకు వస్తున్నా ఇప్పటివరకు చీరల పంపిణీ మొదలు పెట్టలేదని ఇంకెప్పుడు చీరలు పంపిణీ చేస్తారని బిజెపి పార్టీ మహిళా మోర్చా ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షురాలు దాసరి పూర్ణిమ ప్రభుత్వాన్ని […]
నూతన ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి
33 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో రూ.1 కోటి 40 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) నూతన ఆసుపత్రిని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ – “ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సమీపంలోనే మెరుగైన వైద్య సదుపాయాలు అందించడమే లక్ష్యం. కొత్త ఆసుపత్రి […]
సింగరేణి కార్మికులకు 819 కోట్ల రూపాయల బోనస్
22 Viewsమంచిర్యాల జిల్లా. సింగరేణి కార్మికులకు 819 కోట్ల రూపాయల బోనస్. దసరా పండుగ సందర్భంగా సింగరేణి కార్మికులకు వరుసగా రెండో ఏడాది ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుభవార్త అందించారు. సింగరేణి సంస్థ గత ఏడాది సాధించిన విజయాలు, లాభాల ఆధారంగా కార్మికులకు 34 శాతం మేరకు బోనస్ ప్రకటించారు. మొత్తం రూ.819 కోట్ల రూపాయల బోనస్ ప్రకటించడంతో దాదాపు 71 వేల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి […]
సైబర్ వారియర్స్ తో సమావేశం నిర్వహించిన సిపి
24 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* సైబర్ వారియర్స్ తో సమావేశం నిర్వహించిన సిపి *సైబర్ వారియర్స్ ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి : పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా* రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఈరోజురామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలోని పోలీస్ స్టేషన్లో సైబర్ వారియర్స్ తో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సైబర్ వారియర్స్ సిబ్బందితో సమావేశం నిర్వహించడం జరిగింది. TGCSB హైదరాబాద్ వారు పంపించిన టీ షర్ట్ లను […]
మహిళా, ప్రజా భద్రత, మా పోలీస్ బాధ్యత – పోలీస్ కమీషనర్
29 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్ మహిళా, ప్రజా భద్రత… మా పోలీస్ బాధ్యత. బతుకమ్మ, దుర్గామాత నవరాత్రి వేడుకలకు ముందస్తు భద్రతా ఏర్పాట్లు పూర్తి : పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్. రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల్ జోన్ ల పరిధిలో రామగుండం పోలీస్ శాఖ మహిళలు బతుకమ్మ ఆడేటువంటి ప్రాంతాల్లో, దుర్గామాత అమ్మవారు ఏర్పాటు చేసిన ప్రాంతాలలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ, పెట్రోలింగ్, విషబుల్ పోలీసింగ్ నిర్వహిస్తూ ప్రజల భద్రతకు ప్రాధాన్యత […]
బిజెపి ఆధ్వర్యంలో డ్రగ్ ఫ్రీ నేషన్ నినాదంతో 3కె రన్ లో పాల్గొన్న రఘునాథ్
25 Viewsమంచిర్యాల జిల్లా. బిజెపి ఆధ్వర్యంలో డ్రగ్ ఫ్రీ నేషన్ నినాదంతో 3కె రన్ లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా సేవ పక్షంలో భాగంగా బీజేపీ రాష్ట్ర యువ మోర్చా ఆధ్వర్యంలో “For a Drug Free Nation” నినాదంతో హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో నిర్వహించిన 3K రన్ లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర […]
స్వదేశీ సాంకేతికతకు అండగా నిలిచిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
18 Viewsస్వదేశీ సాంకేతికతకు అండగా నిలిచిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ – చండీగఢ్లో CSIR–CSIO టెక్నాలజీ ఎగ్జిబిషన్లో పాల్గొన్నారు పెద్దపల్లి కాన్స్టెన్సీ. భారత స్వదేశీ ఆవిష్కరణలు, స్వావలంబన దిశగా సాధించిన విజయాలను ప్రతిబింబించేలా సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ (CSIR–CSIO) ఆధ్వర్యంలో టెక్నాలజీ ఎగ్జిబిషన్ ఘనంగా నిర్వహించబడింది. ఈ ప్రదర్శనలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ పార్లమెంటు సైన్స్ అండ్ టెక్నాలజీ స్టాండింగ్ కమిటీతో కలిసి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ […]










