152 Views*చేర్యాల రెవిన్యూ డివిజన్ ఏర్పాటు కోసం మిలిటెంట్ ఉద్యమము కొనసాగించాలి.* నేటి సమావేశం,26-08-23 చేర్యాల గద్దల మహేందర్.. జేఏసీ నాయకులు చేర్యాల.. చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా వెంటనే ప్రకటించాలని కోరుతూ, విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లాల పునర్వ్యవస్థీకరణ లో బాగంగా ఈ ప్రాంతం అస్తవ్యస్తంగా, అశాస్త్రీయంగా విభజించబడి పాలన సాగిస్తున్నారని, అలాగే ఈ నాలుగు మండలాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూన్నారని తెలుపుతూ, ఈ ప్రాంత అస్తిత్వం, స్థానికత, అభివృద్ధి కోసం పోరాటం కొనసాగిస్తున్న పాలకులు […]
Breaking News
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి
151 Viewsపర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి మర్కుక్ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రమైన మర్కుక్ రైతు వేదిక వద్ద మర్కుక్ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్ ఆద్వర్యంలో ఎంపీపీ తాండ పండు గౌడ్ జడ్పిటిసి మంగమ్మ రామచంద్రం వైస్ ఎంపీపీ మంద బాల్ రెడ్డి ఆత్మ కమిటీ డైరెక్టర్ సంతోష్ రెడ్డిలతో కలసి మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో వార్డు […]
రైతులు గా మారిన విద్యార్థిని విద్యార్థులు – కిషన్ దాస్ పేట ప్రైమరీ పాఠశాల ఫీల్డ్ వర్క్
116 Viewsరైతులు గా మారిన విద్యార్థిని విద్యార్థులు – కిషన్ దాస్ పేట ప్రైమరీ పాఠశాల ఫీల్డ్ వర్క్ , ఎల్లారెడ్డిపేట: విద్యార్థిని విద్యార్థులకు అగ్రికల్చర్ ఫీల్డ్ వర్క్స్ గురించి పొలాల వద్దకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రజిత శనివారం నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్ర కిషన్ దాస్ పేట ప్రాథమిక పాఠశాలలోని ఐదో విద్యార్థుల సైన్స్ పుస్తకంలోని పాఠ్యాంశంలో భాగంగా వ్యవసాయం గురించి రైతులు చేసే పనుల గురించి విద్యార్థిని విద్యార్థులకు రైతుల వేషధారణ శివారులో శనివారం […]
గురుకుల కళాశాలలో 28న స్పాట్ అడ్మిషన్స్
167 Viewsగురుకుల కళాశాలలో 28న స్పాట్ అడ్మిషన్స్ సిద్దిపేట జిల్లాలోని దుద్దిడ గ్రామంలో గల కొండపాక సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఎంపీసీ గ్రూపులో ఖాళీగా ఉన్న సీట్లకు ఈనెల 28న స్పాట్ అడ్మిషన్స్ నిర్వహిస్తామని కళాశాల ప్రిన్సిపల్ టి. శశిధర్ తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు పదవ తరగతి మెమో, కుల ఆదాయ ధ్రువపత్రాలతో ఈనెల 28న దుద్దిడ గురుకుల కళాశాలలో సంప్రదించగలరని విజ్ఞప్తి చేశారు. Telugu News 24/7tslocalvibe.com
బంగ్లా వెంకటాపూర్ లో స్వతంత్ర వజ్రోత్సవ కార్యక్రమంలో చెట్లు నాటడం
105 Views,*గ్రామం బంగ్లా వెంకటాపూర్ లో స్వతంత్ర వజ్రోత్సవ ముగింపు భాగంగా చెట్లు నాటడం కార్యక్రమం*. బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో స్వతంత్ర వజ్రోత్సవ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాశం బాపురెడ్డి ఆధ్వర్యంలో చెట్లు నాటడం జరిగింది ఈ కార్యక్రమానికి గ్రామ పంచాయతీ సెక్రెటరీ జయరామ్ గౌడ సంఘం నాయకుడు లు. టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు . రవీందర్ గౌడ్ ఉప సర్పంచ్ స్వరూప మల్లేశం వార్డు నెంబర్లు ఆశా వర్కర్లు అంగన్వాడి టీచర్ వనజ. సీఏ నాగలక్ష్మి […]
వినూత్న రీతిలో రైతుల వేషధారణతో కిషన్ దాస్ పేట విద్యార్థులు
158 Viewsరైతుల ప్రత్యేక వేషధారణతో విద్యార్థులు – కిషన్ దాస్ పేట ప్రైమరీ పాఠశాల రైతు పనిపై అవగాహన ప్రజాపక్షం,/ ఎల్లారెడ్డిపేట: విద్యార్థిని విద్యార్థులకు అగ్రికల్చర్ ఫీల్డ్ వర్క్స్ గురించి పొలాల వద్దకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రజిత శనివారం తీసుకువెళ్లారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కిషన్ దాస్ పేట ప్రాథమిక పాఠశాలలోని ఐదో తరగతి విద్యార్థులకు సైన్స్ పుస్తకంలోని పాఠ్యాంశంలో భాగంగా వ్యవసాయం గురించి రైతులు చేసే పనుల గురించి శనివారం విద్యార్థిని విద్యార్థులకు రైతుల వేషధారణ […]
పుట్ట రాజవ్వ స్మారకార్థం డే కేర్ సెంటర్ లో నిత్యావసర సరుకుల అందజేత……
308 Viewsపుట్ట రాజవ్వ స్మారకార్థం డే కేర్ సెంటర్ లో నిత్యావసర సరుకుల అందజేత…… తల్లి స్మారకార్థం కూతుర్ల పంపిణీ ప్రజాపక్షం ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపుర్ గ్రామానికి చెందిన పుట్ట రాజవ్వ అనారోగ్యంతో మరణించగా వారి కుమార్తెలు ఎల్లారెడ్డిపేట డే కేర్ సెంటర్లో ఉంటున్న వృద్ధులకు దయా హృదయంతో వారి తల్లి జ్ఞాపకార్థంగా బియ్యంతో పాటు నెలకు సరిపడే నిత్యవసర సరుకులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి కుమార్తెలు లచ్చవ్వ, కరీంనగర్ నమస్తే […]
పుట్ట రాజవ్వ స్మారకార్థం టేక్ కేర్ సెంటర్ లో నిత్యావసర సరుకుల అందజేత……
107 Viewsపుట్ట రాజవ్వ స్మారకార్థం టేక్ కేర్ సెంటర్ లో నిత్యావసర సరుకుల అందజేత…… తల్లి స్మారకార్థం కూతుర్ల పంపిణీ ప్రజాపక్షం ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపుర్ గ్రామానికి చెందిన పుట్ట రాజవ్వ అనారోగ్యంతో మరణించగా వారి కుమార్తెలు ఎల్లారెడ్డిపేట డే కేర్ సెంటర్లో ఉంటున్న వృద్ధులకు దయా హృదయంతో వారి తల్లి జ్ఞాపకార్థంగా బియ్యంతో పాటు నెలకు సరిపడే నిత్యవసర సరుకులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి కుమార్తెలు లచ్చవ్వ, కరీంనగర్ నమస్తే […]
హరితహారం మొక్కలు నాటిన ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి.
114 Viewsహరితహారం మొక్కలు నాటిన ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి. ఆగస్టు 26, వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలో 3వ, వార్డుల్లో హరితహారం లో భాగంగా జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తో కలిసి మొక్కలు నాటిన పరిగి శాసన సభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి. ఈకార్యక్రమంలో ఎంపిపి కరణం అరవింద్ రావు, మున్సిపల్ చేర్మెన్ ముకుంద అశోక్ కుమార్, బారస ప్రసిడెంట్ ఆంజనేయులు, బారస సీనియర్లు శ్రీనివాస్ రెడ్డి, మహిళలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. […]
అనాధాశ్రమానికి సరుకుల వితరణ…. పుట్ట రాజావారి మారగా స్మారకార్థం పంపిణీ
118 Viewsతల్లి జ్ఞాపకార్ధంగా వృద్ధాశ్రమంలో నిత్యవసర సరుకుల వితరణ ప్రజాపక్షం ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపుర్ గ్రామానికి చెందిన పుట్ట రాజవ్వ అనారోగ్యంతో మరణించగా వారి కుమార్తెలు ఎల్లారెడ్డిపేట డే కేర్ సెంటర్లో ఉంటున్న వృద్ధులకు దయా హృదయంతో వారి తల్లి జ్ఞాపకార్థంగా బియ్యంతో పాటు నెలకు సరిపడే నిత్యవసర సరుకులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి కుమార్తెలు లచ్చవ్వ, రామవ్వ, బాలవ్వ, దేవవ్వ, వెంకటమ్మ, సత్తవ్వ, డే కేర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. […]








