116 Viewsకోకాకోలా పెట్టుబడి 2500 కోట్లు ప్రపంచ దిగ్గజ శీతల పానియాల తయా రీ సంస్థ కోకాకోలా తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం రూ.1,000 కోట్లతో సిద్దిపేటలో నిర్మిస్తున్న బాటిలింగ్ యూనిట్లో మరో రూ.647 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు వెల్లడించింది. వరంగల్-కరీంనగర్ ప్రాంతంలోనూ రెండో యూనిట్ను ఏర్పాటుచేస్తామని పేర్కొన్నది. సిద్దిపేట తయారీ ప్లాంట్కు మరో 647 కోట్లు ఇప్పటికే వెయ్యి కోట్లతో బాటిలింగ్ యూనిట్ అదనంగా వరంగల్-కరీంనగర్ ప్రాంతంలో మరోటి అమెరికా పర్యటనలో […]
Breaking News
కామారెడ్డిలో కేసీఆర్కు బ్రహ్మరథం.. సీఎంకే ఓటేస్తామని పది పంచాయతీల ఏకగ్రీవ తీర్మానం
102 Viewsకామారెడ్డిలో కేసీఆర్కు బ్రహ్మరథం.. సీఎంకే ఓటేస్తామని పది పంచాయతీల ఏకగ్రీవ తీర్మానం కామారెడ్డి నుంచి పోటీ చేయనున్న సీఎం కేసీఆర్ కు ఆ నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పది గ్రామాలు ఆయనకే ఓటేస్తామని ఏకగ్రీవ తీర్మానాలు ఆమోదించాయి. కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో గ్రామ గ్రామాన సీఎం కేసీఆర్కే ఓట్లు వేస్తామంటూ ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి మండలంలో ఉన్న ఎల్లంపేట, అంకిరెడ్డిపల్లి, […]
గరీబోళ్ల పేద ప్రజా వకీల్ దేవునూరి రవీందర్
135 Viewsగరీబోళ్ల పేద ప్రజా వకీల్ దేవునూరి రవీందర్ ఆయన సాధారణ వకీల్. పేరు దేవునూరి రవీందర్. ఊరు మందపల్లి పుట్టిన గడ్డ మహత్యమో… తెలంగాణ బతుకులు బాగుపడాలని ఆయన సీఎం కేసీఆర్ తో సహా కలలు కన్నారు. తెలంగాణ ఆవిర్భావమైన జగదృశ్యం కార్యాలయ కార్యదర్శిగా ప్రస్థానం ప్రారంభించి నేడు ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావు పిఏగా దేవునూరి రవీందర్ ప్రస్థానం కొనసాగుతోంది. ఉద్యమ సమయంలో నుంచి నేటి వరకు తెలంగాణ ఉద్యమకారుల […]
ఖమ్మం కమ్యూనిస్టుల అడ్డాలో బిజెపి సభ.*
110 Views*రేపు ఖమ్మం కమ్యూనిస్టుల అడ్డాలో బిజెపి సభ.* హైదరాబాద్:ఆగస్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ టూర్లో స్వల్ప మార్పులు జరిగాయి. తొలుత కొత్తగూడెం చేరుకుని, ఆ తర్వాత ఖమ్మం వేదికగా తలపెట్టిన బహిరంగ సభలలో ప్రసంగించాల్సి ఉండేది. కానీ, సమాయాభావం కారణంగా ఆయన పర్యటనలో మార్పులు చేపట్టారు. కొత్తగూడెం రాకుండా నేరుగా ఖమ్మం సభకే అమిత్షా హాజరుకానున్నట్టు అధికారికి ప్రకటన వెలువడింది. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ అగ్రనాయకత్వం ఫోకస్ […]
కాంగ్రెస్ ను గెలిపించుకుంటేనే దళిత గిరిజనులకు భవిష్యత్తు.
105 Viewsకాంగ్రెస్ ను గెలిపించుకుంటేనే దళిత గిరిజనులకు భవిష్యత్తు. *ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ సభ @ *చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా* *సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కామెంట్స్* *దశాబ్ధాల పాటు పోరాటం చేసి నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవం స్వేచ్ఛ కోసం తెలంగాణ తెచ్చుకుంటే… నీళ్లు రాకపోగా, ఆత్మగౌరవం లేకుండా, స్వేచ్ఛను సైతం బిఆర్ఎస్ ప్రభుత్వం హరించింది*. *తెలంగాణ ప్రజానీకానికి సంపదలో భాగస్వామ్యం చేయడానికి, దళిత గిరిజనులు ఆత్మగౌరంతో బతకడానికి ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించడం కోసం […]
వెయ్యి మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు ఎంపీపీ రేణుక
193 Views మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు – ఎంపీపీ, వెళ్లే రేణుక జడ్పీటీసీ చీటి లక్ష్మణరావు, పరిశోధనాత్మక రిపోర్టర్/ ఎల్లారెడ్డిపేట: భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ ముగింపు సందర్భంగా వేయి మొక్కలను ప్రజాప్రతినిధులు నాటారు. ఎల్లారెడ్డిపేట మండలం అక్క పెళ్లి గ్రామంలో శనివారం ఎంపీపీ పిల్లి రేణుక, జెడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు సమక్షంలో పల్లె ప్రకృతి వనం ప్రక్కన వివిధ రకాలైన జామ, వేప,అల్లనేరేడు,సీతాఫలం, దానిమ్మ మొదలగు మొక్కలను నాటారు. అదేవిధంగా మండలంలోని ఆయా గ్రామాలలోని 17వేల […]
పెద్ద కొడప్గల్: మొక్క నాటిన ఎమ్మెల్యే
103 Viewsపెద్ద కొడప్గల్: మొక్క నాటిన ఎమ్మెల్యే (కామారెడ్డి జిల్లా పెద్ద పెద్ద కొడప్గల్ మండల): పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని బృహత్ పల్లె ప్రకృతి వనంలో శనివారం ఒక్క రోజు ఒక్క కోటి మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే హన్మంత్ షిండే మొక్కను నాటి నీరు పోసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కచ్చితంగా మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని సూచించారు. ప్రతి గ్రామంలో […]
ప్రజాదరణ కోల్పోతున్న బీ.ఆర్.ఎస్… బలపడుతున్న బిజెపి
112 Viewsప్రజాదరణ కోల్పోతున్న బీ.ఆర్.ఎస్… బలపడుతున్న బిజెపి *కూకట్పల్లి నియోజకవర్గం ఆగస్టు 26* బాలానగర్ డివిజన్ లోని వినాయక నగర్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో బీజేపీ లో చేరారు. అసోసియేషన్ సభ్యులకు రాజేశ్వర్ రావు కండువా కప్పి బీజేపీ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు మాట్లాడుతూ… నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్న ప్రతి […]
లయన్స్ క్లబ్ ఆఫ్ కోరుట్ల క్లబ్ కోటి నవదుర్గా వారి ఆధ్వర్యంలో చంద్రాయన్ 3 అవగాహన కార్యక్రమం
110 Viewsలయన్స్ క్లబ్ ఆఫ్ కోరుట్ల క్లబ్ కోటి నవదుర్గా వారి ఆధ్వర్యంలో చంద్రాయన్ 3 అవగాహన కార్యక్రమం లయన్స్ క్లబ్ ఆఫ్ కోరట్ల మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ కోరుట్ల కోటి నవదుర్గ వారి ఆధ్వర్యంలో చంద్రయాన్ 3 గురించి మేడిపల్లి లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం మరియు ఉపన్యాస పోటీలు మరియు వ్యాస రచన కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. దీనిలో విజేతలకు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. ఇట్టి […]
శ్రీరేణుకఎల్లమ్మ దేవి విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
105 Viewsశ్రీరేణుకఎల్లమ్మ దేవి విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం డివిజన్ లోని మల్లారెడ్డి నగర్ లో ఈరోజు జరిగిన శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనలో ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు ముఖ్య అతిధిగా హాజరై పూజలు చేశారు. దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్సీ గారు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆలయ […]







