119 Viewsఅత్యవసర పరిస్థితుల్లో ఈరోజు ఎల్లారెడ్డిపేట్ సబ్ స్టేషన్ 33/11కేవీలో పవర్ ట్రాన్స్ఫ్రామర్ను మార్చనున్నారు కాబట్టి ఎల్లారెడ్డిపేట పట్టణంలో ఉదయం 11:00 నుండి సాయంత్రం 4:00 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుంది. వినియోగదారులు దయచేసి సహకరించండి. పృథ్వీదర్ గౌడ్.సెస్ ఏ.ఈ. కోరారు Telugu News 24/7
Breaking News
తెలంగాణ సాంస్కృతిక సారధి ఉద్యోగులకు పీఆర్సీ.. పేస్కేలుపై 30 శాతం వేతనాలు పెంపు
105 Viewsతెలంగాణ సాంస్కృతిక సారధి ఉద్యోగులకు పీఆర్సీ.. పేస్కేలుపై 30 శాతం వేతనాలు పెంపు తెలంగాణ సాంస్కృతిక సారధి ఉద్యోగులకు పీఆర్సీ అమల్లోకి వచ్చింది. ఈ మేరకు సాంస్కృతిక, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. టీఎస్ఎస్ ఉద్యోగుల పీఆర్సీకి ఆర్థిక శాఖ మూడు నెలల క్రితమే క్లియరెన్స్ ఇచ్చింది. తెలంగాణ సాంస్కృతిక సారధి ఉద్యోగులకు పీఆర్సీ అమల్లోకి వచ్చింది. ఈ మేరకు సాంస్కృతిక, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ సోమవారం ఉత్తర్వులు […]
గ్రూప్-4 ప్రిలిమినరీ కీ విడుదల.. టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు
125 Viewsగ్రూప్-4 ప్రిలిమినరీ కీ విడుదల.. టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు TS: గ్రూప్-4 ప్రిలిమినరీ కీని టీఎస్పీఎస్సీ సోమవారం విడుదల చేసింది. కీలో అభ్యంతరాలు తెలియజేసేందుకు ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించింది. రాష్ట్రంలో వివిధ విభాగాల్లో గ్రూప్-4 కేటగిరిలో 8,039 ఉద్యోగాల భర్తీకి డిసెంబర్ 1వ తేదీన టీఎస్పీఎస్ నోటిఫికేషన్ విడుదలైంది. అత్యధికంగా 9,51,205 మంది దరఖాస్తు చేసుకున్నారు. జూలై 1వ […]
కార్యకర్త కుటుంబానికి కోటిన్నర
105 Viewsకార్యకర్త కుటుంబానికి కోటిన్నర ఇటీవల గుండెపోటుతో కన్నుమూసిన గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్, ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. రెండు కుటుంబాలకు రూ. కోటిన్నర చొప్పున అందజేసి, ఆదుకొన్నది. దివంగత సాయిచంద్, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ ఆర్థిక సాయం ఇండ్లకు వెళ్లి చెక్కులు అందజేసిన మంత్రులు సబిత, శ్రీనివాస్గౌడ్, ఎర్రబెల్లి, సత్యవతిరాథోడ్ గులాబీ శ్రేణులకు కేసీఆర్ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. […]
అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న తెలంగాణ.. యావత్తు దేశాభివృద్ధికే ప్రామాణికంగా రాష్ట్ర ప్రగతి
96 Viewsఅన్ని రంగాల్లో దూసుకెళ్తున్న తెలంగాణ.. యావత్తు దేశాభివృద్ధికే ప్రామాణికంగా రాష్ట్ర ప్రగతి పాలనే చేతకాదు.. అభివృద్ధి అసాధ్యం.. ఇక్కడివాళ్లకు నైపుణ్యం-ప్రతిభే లేదు.. గత వైభవమంతా మావల్లే.. ఇది తొమ్మిదేండ్ల క్రితం పురుడు పోసుకున్న తెలంగాణ గురించి నాడు వినిపించిన అవాకులు.. చేవాకులు. అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న తెలంగాణ బిజినెస్-ఫ్రెండ్లీ విధానాలతో వృద్ధిపథంలో గత ఆర్థిక సంవత్సరం రూ.50 వేల కోట్ల పెట్టుబడులు రాక అన్నింటా కలిసొస్తున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు చేతకాదు.. అభివృద్ధి అసాధ్యం.. ఇక్కడివాళ్లకు […]
తెలంగాణా సాంస్కృతిక సారధి ఉద్యోగులకు శుభవార్త.
96 Viewsతెలంగాణ సాంస్కృతిక సారధి ఉద్యోగులకు శుభవార్త. *వాళ్లకు ఆదేశాలు జారీ చేసిన సాంస్కృతిక, యువజన పీఆర్సీలు, పర్యాటక శాఖ.* *పీఆర్సీ 2020 ప్రకారం టీఎస్ఎస్ ఉద్యోగులకు పీఆర్సీ.* *పెంచిన పీఆర్సీ 2021, జూన్ 1 వ తేదీ నుంచి వర్తింపు.* *పీఆర్సీ అమలుకు తదుపరి చర్యలు భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ కు ప్రభుత్వ ఆదేశం.* *మూడు నెల క్రితం టీఎస్ఎస్ ఉద్యోగుల పీఆర్సీకి ఆర్థికశాఖ క్లియరెన్స్.* *ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదంతో ఇవాళ ఉత్తర్వులు జారీ.* […]
మాజీ మంత్రి వర్యులు తుమ్మల గారిని కలిసిన బొమ్మెర
100 Viewsమాజీ మంత్రి వర్యులు తుమ్మల గారిని కలిసిన బొమ్మెర ఈ రోజు గండుగులపల్లి లోని తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి వర్గీయులు తుమ్మల నాగేశ్వరావు గారిని మర్యాదపూర్వకంగా వారి స్వగృహం నందు కలిసి విజయవాడ కనకదుర్గమ్మ అమ్మ వారి ప్రసాదం అందజేసి శాలువతో సత్కరించారు. అనంతరం తనకు జరిగిన అన్యాయాన్ని వివరించి మధిర నుంచి పోటీ చేస్తున్న నాకు తమరి ఆశ్శీస్సులు తమపై ఉండాలని కోరిన బిఆర్ ఎస్ పార్టీ మధిర నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ […]
కాంగ్రెస్ పార్టి మైనారిటీ సెల్ అధ్యక్షులుగా షాబాజు ఉల్లా ఖాన్ నియామకం..
174 Viewsకరీంనగర్ మండల కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులుగా షాబాజ్ ఉల్లా ఖాన్ ను నియమిస్తూ జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి తాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నియామక పత్రాన్ని షాబాజ్ ఉల్లా ఖాన్ కు అందజేశారు. ఈ సందర్భంగా షాబాజ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తానని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్తానని, తన నియమాకానికి సహకరించిన రాష్ట్ర మైనార్టీ […]
గాజులరామారం హెచ్.ఏ.ఎల్. కాలనీ లోని సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద రూ. 10 లక్షల వ్యయం తో నిర్మిస్తున్నకమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్..
108 Viewsగాజులరామారం హెచ్.ఏ.ఎల్. కాలనీ లోని సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద రూ. 10 లక్షల వ్యయంతో నిర్మాణకమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కెపి వివేకానంద్.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 125డివిజన్ గాజులరామారం పరిధిలోని హెచ్.ఏ.ఎల్. కాలనీలోని సత్యనారాయణ స్వామి దేవాలయం నందు రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్నకమ్యూనిటీ హాల్ నిర్మాణ పనుల భూమి పూజ కార్యక్రమంలో ఈ రోజు ఎమ్మెల్యే కె.పి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసారు. ఈ […]
లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ
102 Viewsలబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ జగదేవపూర్: రాష్ట్రంలో ని గొల్ల కురుమల ఆర్థికాభివృద్ధి కోసం కృషి చేస్తున్న రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. జగదేవపూర్ మండలం లోని వట్టిపల్లి గ్రామనికి చెందిన యాదవ సోదరులకు 12 యూనిట్లు ప్రభుత్వం తరపున సబ్సిడీ గొర్రెలను *వట్టిపల్లి బి ర్ స్ గ్రామ అధ్యక్షులు భూమా విజయ్ కుమార్ మండల నాయకులతో కలిసి రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పంపిణీ చేశారు** ఈ సదర్భంగా వారు […]










