తెలంగాణ సాంస్కృతిక సారధి ఉద్యోగులకు శుభవార్త.
*వాళ్లకు ఆదేశాలు జారీ చేసిన సాంస్కృతిక, యువజన పీఆర్సీలు, పర్యాటక శాఖ.*
*పీఆర్సీ 2020 ప్రకారం టీఎస్ఎస్ ఉద్యోగులకు పీఆర్సీ.*
*పెంచిన పీఆర్సీ 2021, జూన్ 1 వ తేదీ నుంచి వర్తింపు.*
*పీఆర్సీ అమలుకు తదుపరి చర్యలు భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ కు ప్రభుత్వ ఆదేశం.*
*మూడు నెల క్రితం టీఎస్ఎస్ ఉద్యోగుల పీఆర్సీకి ఆర్థికశాఖ క్లియరెన్స్.*
*ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదంతో ఇవాళ ఉత్తర్వులు జారీ.*
*తెలంగాణా సాంస్కృతిక సారధిలో మొత్తం 583 మంది ఉద్యోగులు.*
*ప్రస్తుత పే స్కేలు మీద 30% పీఆర్సీని అమలు చేయనున్న ప్రభుత్వం.*
*తెలంగాణా సాంస్కృతిక సారధి ఉద్యోగుల ప్రస్తుత పే స్కేలు ₹ 24514.*
*ఒక్కొక్కరికి ₹ 7300 ల మేరకు జీత భత్యాలు పెరిగే అవకాశం.ఉన్నది
