Breaking News

తెలంగాణా సాంస్కృతిక సారధి ఉద్యోగులకు శుభవార్త.

69 Views

తెలంగాణ సాంస్కృతిక సారధి ఉద్యోగులకు శుభవార్త.

*వాళ్లకు ఆదేశాలు జారీ చేసిన సాంస్కృతిక, యువజన పీఆర్సీలు, పర్యాటక శాఖ.*

*పీఆర్సీ 2020 ప్రకారం టీఎస్ఎస్ ఉద్యోగులకు పీఆర్సీ.*

*పెంచిన పీఆర్సీ 2021, జూన్ 1 వ తేదీ నుంచి వర్తింపు.*

*పీఆర్సీ అమలుకు తదుపరి చర్యలు భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ కు ప్రభుత్వ ఆదేశం.*

*మూడు నెల క్రితం టీఎస్ఎస్ ఉద్యోగుల పీఆర్సీకి ఆర్థికశాఖ క్లియరెన్స్.*

*ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదంతో ఇవాళ ఉత్తర్వులు జారీ.*

*తెలంగాణా సాంస్కృతిక సారధిలో మొత్తం 583 మంది ఉద్యోగులు.*

*ప్రస్తుత పే స్కేలు మీద 30% పీఆర్సీని అమలు చేయనున్న ప్రభుత్వం.*

*తెలంగాణా సాంస్కృతిక సారధి ఉద్యోగుల ప్రస్తుత పే స్కేలు ₹ 24514.*

*ఒక్కొక్కరికి ₹ 7300 ల మేరకు జీత భత్యాలు పెరిగే అవకాశం.ఉన్నది

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *