Breaking News ప్రాంతీయం

రాచర్ల జూనియర్ కళాశాల లొ ఘనంగా వీడ్కోలు కార్యక్రమం ..

301 Viewsరాచర్ల జూనియర్ కళాశాల లొ ఘనంగా వీడ్కోలు కార్యక్రమం.. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు శనివారం రోజున వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలొ విద్యార్ధిని, విద్యార్థులు నృత్యలతో, పాటలతో, ఆనంద కేరింతలతో కార్యక్రమం విజయవంతం చేసారు. అలాగే స్కూల్ గేమ్స్ పెడరేషన్ అఫ్ ఇండియా వారు నిర్వహించిన 67వ జాతీయ స్థాయి జార్ఖండ్ లో నిర్వహించిన ఉషు పోటీలో మరియు తమిళనాడు లో నిర్వహించిన వాలీబాల్ గేమ్స్ లో పాల్గొన్న కళాశాల విద్యార్థులకు […]

Breaking News

భారతరత్న ఎవరెవరికీ… ఎందుకు ఇస్తున్నారు..

219 Viewsతెలుగు న్యూస్ 24/7 :భారత రత్న పురస్కారం.. భారతదేశంలో పౌరులకు అందే అత్యుత్తమ పురస్కారం. కళ, సాహిత్య, విజ్ఞాన, క్రీడా రంగాలలో అత్యుత్తమ కృషికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. దీన్ని జనవరి 2, 1954లో భారత మొదటి రాష్ట్రపతి డా. రాజేంద్రప్రసాద్‌ చేత స్థాపించబడింది. ఇప్పటివరకు ఈ పురస్కారాన్ని నలభై మందికి ప్రదానం చేశారు. అయితే ఇందులో ఇద్దరు విదేశీయులకి కూడా ఈ పురస్కారాన్ని అందజేశారు. వారిలో ఒకరు ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌ […]

Breaking News రాజకీయం

ధర్నాకు దిగిన గద్వాల ఎమ్మెల్యే

262 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 3) కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలోకి ఉమ్మడి పాలమూరు జలషాయం వెళ్లితే భవిష్యత్ లో కృష్ణనది పరివాహక ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతుందనే ఉద్దేశ్యంతో గద్వాల ఎమ్మెల్యే బండ్ల క్రిష్ణమోహన్ రెడ్డి జూరాల డ్యామ్ పై ధర్నాకు దిగారు. కాంగ్రేస్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆయన ఆరోపించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News

ఇంటికి వెళ్లి ఆర్థికసాయం అందజేత

250 Viewsబాలుడి చికిత్సకు అండగా నిలిచిన కేటిఆర్ ఘట్కేసర్ మండలం మైసమ్మ గుట్ట 03 ఫిబ్రవరి ఇంటికి వెళ్లి ఆర్థికసాయం అందజేత కృతజ్ఞతలు చెప్పిన తల్లిదండ్రులు..ఘట్కేసర్ మండలం మైసమ్మ గుట్ట బస్తీ కి చెందిన కే. శేషు కుమారుడు ప్రదీప్ మూగ, చెవుడు సమస్యతో బాధపడుతున్నాడు. పుట్టుకతోనే ఈ సమస్య ఉన్న ప్రదీప్ చికిత్స కోసం బాలుని తల్లిదండ్రులు ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. తమ బిడ్డకు ఉన్న సమస్య పరిష్కారం కోసం అనేక ఆసుపత్రుల చుట్టూ […]

Breaking News

ప్రభుత్వం కీలక ప్రకటన

209 Viewsతెలంగాణాలో కరెంటు వినియోగదారులకు ప్రభుత్వం కీలక ప్రకటన ఫిబ్రవరి 3 తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్తూ వినియోగదారులకు విద్యుత్తు శాఖ ఒక కీలక ప్రకటన చేసింది. ఇక నుండి మీటర్లకు ఫోన్ నెంబర్ ని లింక్ చేసుకోవాలటఅలా లింక్ చేసుకోవడం వల్ల పవర్ ఎప్పుడు కట్ అవుతుంది, ఎప్పుడు తిరిగి పవర్ వస్తుంది అనేది మీకు ముందుగా మెసేజి ద్వారా సమాచారం అందుతుంది. అంతే కాకుండా మీ నెలవారీ కరెంటు బిల్లు వివరాలను కూడా ఈ మెసేజి […]

Breaking News

రైతుకు ద్రోహం తెలంగాణకు మోదీ మోసం- ఎంపి వెంకటేష్ నేత

231 Viewsరైతుకు ద్రోహం తెలంగాణకు మోదీ మోసం- ఎంపి వెంకటేష్ నేత కృష్ణా జలాల పై కేంద్ర పెత్తనాన్ని నిరసిస్తూ తెలంగాణ నీటి వాట హక్కులను కాపాడాలని కోరుతూ  కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర శేఖవత్ గారికి సహచర బిఆర్ఎస్ పార్టీ ఎంపీల తో కలిసి వినతి పత్రాన్ని అందజేసిన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ఎంపీలు కేశవరావు, నామ నాగేశ్వరరావు, రంజిత్ రెడ్డి, సురేష్ […]

Breaking News

గాంధీభవన్లో అప్లికేషన్ ఇచ్చిన మాజీ జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శి

208 Viewsఈరోజు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించాలని గాంధీభవన్లో అప్లికేషన్ ఇచ్చిన మాజీ జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శి మరియు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ట్రైనింగ్ సభ్యులు శ్రీ ఊట్ల వరప్రసాద్. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

సర్పంచుల పదవీకాలం….

167 Viewsవర్గల్ మండల్ ఫిబ్రవరి 2:వర్గల్ మండల్, మజీద్ పల్లి గ్రామంలో సర్పంచ్ పాలకవర్గం పదవి కాలం పూర్తి అయినందున గ్రామ సెక్రెటరీ స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

ప్రజలు రోడ్ భద్రత ,ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలి

214 Viewsప్రాణం ఎంతో విలువైనది హెల్మెట్, సిట్ బెల్ట్ లేకుండా, మద్యం సేవించి, నిర్లక్ష్యంగా వాహనాలు నడుపవద్దు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్. 35వ రోడ్ భద్రత మాసోఉత్సవాల్లో భాగంగా సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద విద్యార్థిని, విద్యార్థులతో, ఆటో డ్రైవర్లు, వాహన దారులతో ఏర్పాటు చేసిన రహదారి భద్రత ప్రతిజ్ఞ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి తో కలసి పాల్గొన్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్. ఈ సందర్భంగా ఎస్పీ […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

రోలింగ్లో గందరగోళం.. క్రమశిక్షణ తో ఉండాలనిపొన్నం కార్యకర్తలకు సర్దుబాటు…

174 Views  రోలింగ్లో గందరగోళం.. క్రమశిక్షణ తో ఉందాలనిపొన్నం కార్యకర్తలకు సర్దుబాటు చేశారని కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి మీడియా తో తెలిపారు. అనవసరంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ వీడియోలు కొంతమంది విపక్ష కార్యకర్తలు వక్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని మండపడ్డారు .మంత్రి పొన్నంపై వీడియో వైరల్ చేయడం సబబు కాదని జిల్లాలో అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కాంగ్రెస్ కార్యకర్తలను పలకరించి శుభాకాంక్షలు […]