Breaking News

చలివేంద్రం ప్రారంభం

133 Viewsమంగల్ పెట్ బస్టాండ్ లో చలివేంద్రన్ని ప్రారంభించిన డి ఎస్పి వెంకట్ రెడ్డి సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని మంగళ పేట్ బస్టాండ్ లో. మైత్రి హాస్పిటల్ మరియు కిద్వానీ హాస్పిటల్  సౌజన్యంతో చలివేంద్రాన్ని ప్రారంభించిన డీఎస్పీ వెంకట్ రెడ్డి డిపో మేనేజర్ మల్లేషయ్య కిద్వానీ హాస్పిటల్ ఎండి తముజ  సాయి హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాస్ మార్కెటింగ్ సెల్ ఇంచార్జి పాండు. అర్జున్ ఆర్టీసీ కౌంటర్ సాయిలు. సంఘయ్య స్వామి తదితరులు […]

Breaking News

బైకు అదుపు తప్పి డివైడర్ కు ఢీ కొట్టి ఒక వ్యక్తి మృతి

2,886 Views  ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి రాచర్ల జూనియర్ కాలేజ్ సమీపంలో హీరో గ్లామర్ పై ఎల్లారెడ్డిపేట నుండి రాచర్ల గొల్లపల్లి వైపు వారి కుటుంబ సభ్యులను తీసుకొని వెళ్తుండగా హీరో గ్లామర్ బైక్ అదుపుతప్పి  డివైడర్ కు ఢీ కొట్టి చందుపట్ల లక్ష్మారెడ్డి తండ్రి రాజిరెడ్డి ఎల్లారెడ్డిపేట కు చెందిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు కుటుంబ సభ్యులు తీవ్ర గాయాలపాలు కాగా వారిని 108 వాహనంలో సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు పోలీసులకు […]

Breaking News ప్రకటనలు

సిరిసిల్లలో వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ అవగాహన పై అవగాహన

124 Viewsసిరిసిల్ల పట్టణంలో ట్రాఫిక్ ఎస్.ఐ రమేష్ వాహనదారులకు హెల్మెట్ డ్రైవింగ్,రాంగ్ రూట్,ర్యాష్ డ్రైవింగ్ ,మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే అనార్దల పై అవగాహన కల్పించారు.ప్రజలు రోడ్ భద్రత, ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలని, వాహనం నడిపే సమయంలో హెల్మెట్, సిట్ బెల్ట్ తప్పని సరిగా ధరించాలని, ప్రాణం ఎంతో విలువైనది అని మన మీద మన కుటుంబ సభ్యులు ఆధారపడి ఉంటారని మద్యం సేవించి, నిర్లక్ష్యంగా ,ర్యాష్ డ్రైవింగ్,రాంగ్ రూట్ లో […]

Breaking News నేరాలు

9 మంది పోలీస్ సిబ్బంది జిల్లా పోలీస్ కార్యాలయానికి కటాచ్

202 Viewsవేములవాడ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న తొమ్మిది మంది పోలీస్ సిబ్బందిని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహజాన్ జిల్లా పోలీస్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వేములవాడ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఐదుగురు కానిస్టేబుల్ నలుగురు హోంగార్లు విధుల పట్ల నిర్లక్ష్యం చేసినందునే అటాచ్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. విదుల పట్ల ఎంతటి వారైనా సరే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖపరమైన  చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ […]

Breaking News నేరాలు

సిరిసిల్ల జిల్లాలో దారుణ హత్య

677 Viewsరాజన్న సిరిసిల్ల పట్టణంలో ఓ మహిళను అత్యాచారం చేసి అత్యంత కిరాతకంగా చంపిన గుర్తు తెలియని వ్యక్తులు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అనంత నగర్ లో గుర్తుతెలియని వ్యక్తులు ఓ మహిళ ఇంట్లోకి వెళ్లి అత్యాచారం చేసి హత్య చేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు  మృతదేహం వద్ద ఆధార్ కార్డులు మద్యం బాటిల్ ఇతర ఆధారాలు సేకరించారు. అనంతరం ఇంటి యజమాని వద్ద వివరాలు సేకరిస్తున్నారు. ఈమె […]

Breaking News

జై పెద్దమ్మ తల్లి…

117 Viewsవర్గల్ మండల్, తునికి ఖల్సా గ్రామం మార్చి 21, 24/7 తెలుగు న్యూస్ : జై ముదిరాజ్ జై పెద్దమ్మ తల్లి. తునికీ ఖాల్సా గ్రామంలో పెద్దమ్మ గుడి నిర్మాణం కోసం మన వర్గల్ సంఘం మండల ప్రెసిడెంట్ శ్రీరామ్ నర్సింలు 500116/-రూపాయలు విరాళంగా ఇచ్చినారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ పెద్దమ్మ తల్లి దీవెనలు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నారు గ్రామ ప్రజలు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. […]

Breaking News ప్రాంతీయం

అనుమానిత లావాదేవీలపై దృష్టి పెట్టాలి

115 Views  -బ్యాంకర్స్ తో మీటింగ్ లోఅదనపు కలెక్టర్ పూజారి గౌతమి సిరిసిల్ల, మార్చి 21, 2024: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బ్యాంక్ ల పరిధిలో అనుమానిత లావాదేవీలపై దృష్టి పెట్టాలని బ్యాంకు అధికారులను అదనపు కలెక్టర్ పూజారి గౌతమి ఆదేశించారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో బాగంగా బ్యాంకుల కోఆర్డినేటర్లతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్లో  అదనపు కలెక్టర్ పూజారి గౌతమి గురువారం సమావేశం […]

Breaking News ప్రాంతీయం

గర్భిణీల్లో హైరిస్క్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి

83 Views  గర్భిణీల్లో హైరిస్క్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి:: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి -సహజ కాన్పులు పెంచాలి -వైద్యులు, సిబ్బందికి అభినందన -నోడల్ అధికారిని నియమించాలి -ఇల్లంతకుంట పీహెచ్ సీ సమీక్షలో కలెక్టర్ అనురాగ్ జయంతి ఇల్లంతకుంట, మార్చి 21, 2024: గర్భిణీల్లో హైరిస్క్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ పూజారి గౌతమితో కలిసి ఇల్లంతకుంట […]

Breaking News

భూ సదస్సును విజయవంతం చేయాలి…

125 Viewsహైదరాబాద్ మార్చి 20, 27/ తెలుగు న్యూస్ :సాగు భూముల సమస్యలను పరిష్కరించాలని హైదరాబాద్ లో జరిగే “భూ సదస్సు”ను జయప్రదం చేయండి.తెలంగాణ రైతాంగ సమితి. హనుమకొండ జిల్లా కేంద్రంలో ఏకశిలా పార్కు దగ్గర నిరసన జరిగింది. భూ సమస్యల సాధన సదస్సును విజయవంతం చేయాలని కోరుతూ పార్కు దగ్గర ఆందోళన కార్యక్రమం లో మాట్లాడుతూ రాష్ట్రంలో పోడు భూములకు 12 లక్షల ఎకరాలకు హక్కు పత్రాలు ఇస్తామని చెప్పి కేవలం నాలుగు లక్షల ఇచ్చి […]

Breaking News

తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారుల సోదాలు.

130 Viewsహైదరాబాద్ లో హోల్ సేల్ మెడికల్ షాప్ లపై తనిఖీలు నిర్వహించిన డ్రగ్ కంట్రోల్ అధికారులు. ఢిల్లీ నుండి ఎలాంటి బిల్స్ లేకుండా తీసుకువచ్చి హైదరాబాద్ లో 40% డిస్కౌంట్ లో ఇంజక్షన్స్ ని అమ్ముతున్న మెడికల్ షాప్స్.. 6 హోల్ సేల్ మెడికల్ షాపులపై కేసు నమోదు చేసి 51 లక్షల విలువైన ఇంజక్షన్స్ స్టాక్ సీజ్ చేసిన డ్రగ్ కంట్రోల్ అధికారులు.. సికింద్రాబాద్ లో దుర్గా హబ్ మెడికల్ షాప్ లో 6.7 […]