139 Viewsవాంకిడి మండల సమస్యల పై సీతక్క కు వినతి కొమురం భీం వాంకిడి మార్చి 31 మంత్రి సీతక్క ను మర్యాద పూర్వకంకగా కలిసి వాంకిడి మండల లో గల వివిధ సమస్యలు మంత్రి దృష్టికి తీసుక వెళ్లడం జరిగింది సీతక్క సానుకూలంగా స్పందించారు వాంకిడి మండల లో గల సమస్యలు పరిస్కారం అయే విదంగా చేస్తాము అన్ని హామీ ఇచ్చారు ఈ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గురునులే నారాయణ, వాంకిడి టౌన్ అధ్యక్షులు […]
Breaking News
దందాపై చర్యలు చేపట్టాలి
111 Viewsఇంటర్ కళాశాల అడ్మిషన్ల దందాపై చర్యలు చేపట్టాలి అజయ్ అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర నాయకులు కరీంనగర్ జిల్లా మార్చి 31 ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ కళాశాలలు చేస్తున్న అడ్మిషన్ల దందా పైన వెంటనె చర్యలు చేపట్టాలని ఏబీవీపీవిభాగ్ కన్వీనర్ అజయ్ అన్నారు. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ నూతన విద్యాసంవత్సరానికి మరో రెండున్నర నెలలు సమయం ఉన్న అప్పటికి పేరొందిన కొన్ని విద్యాసంస్థలు ఇప్పటికే 90 శాతం కి పైగా […]
రానున్న ఎంపీ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్
126 Viewsరానున్న ఎంపీ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీ తో గెలవడం ఖాయం జగదీశ్వర్ గౌడ్ కూకట్పల్లి మార్చ్ 31 కాంగ్రెస్ పార్టీ రానున్న ఎంపీ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీని అందించడం ఖయ్యాం. కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన కార్యకర్తలకు న్యాయం చేస్తాం. తాము ప్రజలకు,మైనార్టీలకు,బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటాం. వి.జగదీశ్వర్ గౌడ్,శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, కాంటెస్ట్ ఎమ్మెల్యే.. చేవెళ్ల […]
రోడ్డు నిర్మాణం లో జాప్యం ప్రజలకు శాపం
135 Viewsరోడ్డు నిర్మాణం లో జాప్యం ప్రజలకు శాపం నత్త నడకన బిటి రోడ్డు విస్తరణ పనులతో ప్రజలకు ఇబ్బందులు విస్తరణ పనులు పై స్పందించనీ అధికారులు ప్రజాప్రతినిధులు ఆసిఫాబాద్ జిల్లా మార్చి 31 ఖమన రహదారి విస్తరణ పనులు వారం రోజులపాటు చేస్తే మరో వారం రోజులపాటు ఆపేస్తున్నారు. దీనివల్ల రోడ్లపై దుమ్ము ధూళి కంకర తేలడం తో కంకర రాళ్లుగత తొమ్మిది నెలల క్రితం ఇక్కడ రహదారి విస్తరణ పనులు చేపట్టారు. అయితే ఇప్పటికీ […]
కాంగ్రెస్ పార్టీ మండల మహిళా ప్రధాన కార్యదర్శిగా బుర్క జ్యోతి
231 Viewsకాంగ్రెస్ పార్టీ మండల మహిళా ప్రధాన కార్యదర్శిగా బుర్క జ్యోతి ఎల్లారెడ్డిపేట మండల మహిళా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బుర్క జ్యోతి ని నియమించినట్లు ఎల్లారెడ్డిపేట మండల మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆకుల లత తెలిపారు, అదే విధంగా మండల మహిళా ఉపాధ్యక్షురాలుగా ఎల్లారెడ్డి పేట కు చెందిన గన్న శోభా రెడ్డిని నియమించినట్లు ఆమె చెప్పారు, ఈ సందర్భంగా మండల మహిళా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం […]
తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకోవడమే మీ ఆరాటం,,, మీ పోరాటం,,,
228 Views తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకోవడమే మీ ఆరాటం,,, మీ పోరాటం,,, కన్నతల్లి గురించి మాట్లాడే అర్హత కేసిఆర్ కు కేటీఆర్ కు హరీష్ రావుకు లేదు గల్లీ నుంచి ఢిల్లీ దాకా మీ అవినీతి ఆక్రమాలు రాజ్యమేలుతుంటే మీ చెల్లి కవితమ్మ లిక్కర్ దందాతో తీహార్ జైల్లో కూర్చుంది, ఆఖరుకు భార్య భర్తల సెల్ ఫోన్ల సంభాషణలు కూడా వదలక పోతిరి, కాంగ్రెస్ పార్టీ లో పాత వారిని గౌరవిస్తూనే కొత్తవారికి ప్రాధాన్యత ఎవరు కూడా […]
ఎండిన పంట పొలాలను పరిశీలించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
121 Viewsరాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలు ఎండి రైతన్న కన్నీళ్లు పెడుతుంటే.. కనీసం చీమ కుట్టినట్టయినా లేదు ఈ కర్కశ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతూ.. రాజకీయాలలో బిజీగా ఉన్న దుర్మార్గపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి! రైతన్న నేనున్నా అంటూ రైతుల కన్నీళ్లను తుడిచేందుకు.. పంటపొలాల్లో గుండె చెదురుతున్న రైతుల్లో ధైర్యాన్ని నింపేదుకు బయల్దేరిన బీఆర్ఎస్ అధినేత, రైతు బాంధవుడు కేసీఆర్.కాం Telugu News 24/7tslocalvibe.com
సి-విజిల్ యాప్ ద్వారా ఎన్నికల కోడ్ ఉల్లంఘనల పై ఫిర్యాదు చేయాలి
96 Views-సి-విజిల్ యాప్ ద్వారా ఎన్నికల కోడ్ ఉల్లంఘనల పై ఫిర్యాదు చేయాలి :: జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి రాజన్న సిరిసిల్ల , మార్చి,31: సి-విజిల్ యాప్ ద్వారా ప్రజలు తమ దృష్టికి వచ్చిన ఎన్నికల కోడ్ ఉల్లంఘనల పై ఫిర్యాదు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓటర్ లను మభ్య పెట్టేందుకు ఎవరైనా అక్రమంగా నగదు, మద్యం, ఇతర […]
అర్హులైన ప్రతి ఒక్కరికి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పించాలి
108 Views-అర్హులైన ప్రతి ఒక్కరికి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పించాలి::రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ రాజన్న సిరిసిల్ల, మార్చి -30: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధులు, పోలింగ్ నాడు అత్యవసర సేవల విధులు నిర్వహించే అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. శనివారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి […]
నిరసన దీక్ష చేస్తున్న పెద్దపల్లి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
134 Viewsతెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు.. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే పంటలకు నీళ్ళు ఇచ్చి ఆదుకోవాలని ఎండిపోయిన పంట పొలాలకు నష్టపరిహారం చెల్లించాలని ,రైతుల పక్షాన ఈ నెల 30,31 వ తేదీల్లో 36 గంటల నిరసన దీక్ష చేస్తున్న పెద్దపల్లి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కి మద్దతుగా దీక్షలో పాల్గొని, తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం పంటలకు నీళ్లు ఇచ్చి ఆదుకోవాలని, ఎండిన […]










