Breaking News

మీ రక్షణ మా బాధ్యత

104 Viewsమీ రక్షణ మా బాధ్యత ఏప్రిల్ 10 సంగారెడ్డి జిల్లా,జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండలంలోని అన్ని గ్రామాల ప్రజల రక్షణను దృష్టిలో ఉంచుకొని, ఝరాసంగం పోలీస్ స్టేషన్ పోలీసులు, పై అధికారుల ఆదేశాల మేరకు, ఆయా గ్రామాలలోని చెరువులలో, బండరాళ్లు, బురద, మరియు నీళ్లు లోతుగా ఉన్నందున, విద్యార్థులు, పశువుల కాపారులు,మరియు జాలారులు, చెరువులోకి వెళ్లకూడదన్నారు. ప్రజల ప్రాణ రక్షణ కొరకు, చెరువులో ఈత ఆడకూడదని, పడవ ప్రయాణం చేయకూడదని, చేపల వేటకు వెళ్లకూడదని,ఝరాసంగం పోలీసులు […]

Breaking News

సంఘటనపై సమగ్ర విచారణ జరపాలని కలెక్టర్ కు ఫిర్యాదు

192 Viewsవాటర్ ట్యాంక్ లో కోతులు మృతి చెందిన సంఘటనపై సమగ్ర విచారణ జరపాలని కలెక్టర్ కు ఫిర్యాదు నాగార్జునసాగర్ టౌన్:- ఏప్రిల్ 9 నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలో గత బుధవారం మూడవ తారీకు వెలుగు చూసిన వాటర్ ట్యాంక్ లో కోతులు మృతిచెందిన సంఘటన పై సమగ్ర విచారణ కోరుతూ నల్గొండ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన పౌర మానవహక్కులు, పారా లీగల్ వాలంటీర్, ఆర్టిఐ యాక్టివిస్ట్ ,ప్రజా వేగు సంస్థ […]

Breaking News

ఉగాది తెలుగు సంవత్సర శుభాకాంక్షలు

115 Viewsతెలుగు సంవత్సరం ఉగాది పర్వదినాన్ని ఘనంగా జరుపుకొనేందుకు తెలుగు ప్రజలు సిద్ధమ య్యారు. శ్రీ క్రోధినామ సంవత్సరానికి స్వాగతం పలకనున్నారు. కొత్త ఏడాదిలో తమకు అంతా శుభం కలగాలని కోరుకుంటున్నారు. ఆలయాల్లో పూజలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. రాశి ఫలాలు, పంచాంగ శ్రవణాలు వినేందుకు ఆసక్తితో ఎదురుచూ స్తున్నారు.ఉగాది వేడుకల పూజా సామాగ్రి కొనుగోలు తో మార్కెట్లన్నీ రద్దీగా మారాయి. ఉగాది పచ్చడికి అవసర మైన మామిడికాయలు, వేపపువ్వు, బెల్లం తదితర సామగ్రి కొనుగోలుదారు లతో మార్కెట్‌లు […]

Breaking News

చేతులెత్తి మొక్కుతాం మా జీతాలు ఇయ్యండి

137 Viewsఏప్రిల్ 9, 24/7 తెలుగు న్యూస్ :చేతులెత్తి మొక్కుతాం మా జీతాలు ఇయ్యండి. పాల్వంచ పట్టణంలోని కేటీపీఎస్ 7వ దశకు అనుబంధంగా నిర్మిస్తున్న…. ఎఫ్ జీడీ ప్లాంట్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు.. వేతనాలు ఇవ్వాలని డి మాండ్ చేస్తూ సోమవారం సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 4 నెలలుగా తమకు వేతనాలు ఇవ్వడం లేదని 50 మంది కార్మికులు చేతులెత్తి మొక్కుతూ నిరసన తెలిపారు. ఖమ్మం టౌన్,: ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన […]

Breaking News

ప్ర‌ధాని మోడీపై కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు….

100 Viewsఏప్రిల్ 8, 24/7 తెలుగు న్యూస్:ప్ర‌ధాని మోడీపై కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు హైదరాబాద్ : ప్ర‌ధాని మోడీపై ఎన్నిక‌ల సంఘం వ‌ద్ద కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించిన మ్యానిఫెస్టో.. ముస్లిం లీగ్ త‌ర‌హాలో ఉన్న‌ట్లు ఇటీవ‌ల ప్ర‌ధాని మోడీ ఆరోపించిన విష‌యం తెలిసిందే. ఏప్రిల్ 6వ తేదీన అజ్మీర్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల ర్యాలీలో ఆయ‌న ఈ కామెంట్ చేశారు. ఆ వ్యాఖ్య‌ల‌ను కాంగ్రెస్ పార్టీ త‌ప్పుప‌ట్టింది. కాంగ్రెస్ మ్యానిఫెస్టో ఓ అబద్ధాల […]

Breaking News

విద్వేషం, శతృత్వం, హింస ఏ మత బోధనల్లోనూ భాగం కాదు.

108 Viewsఏప్రిల్ 8, 24/7 తెలుగు న్యూస్: ఇలా గాంధీ : విద్వేషం, శతృత్వం, హింస ఏ మత బోధనల్లోనూ భాగం కాదు జొహెన్స్‌ బర్గ్‌ : విద్వేషం, శతృత్వం, హింస ఏ మత బోధనలలోనూ భాగం కాదని మహాత్మాగాంధీ మనవరాలు, దక్షిణాఫ్రికా శాంతి కార్యకర్త ఎలా గాంధీ పేర్కొన్నారు. మతం పేరుతో ఈ చర్యలను ప్రోత్సహించే హిందూ విశ్వాసాలను వ్యక్తిగత కారణాలతో తప్పుగా విశ్లేషిస్తున్నారని, అలాంటి వారికి దూరంగా ఉండాలని హెచ్చరించారు. విభజనలు, విద్వేషాలను రెచ్చగొట్టే […]

Breaking News

అది జనజాతర సభ కాదు…

118 Viewsఏప్రిల్ 8, 24/7 తెలుగు న్యూస్ :అది జనజాతర సభ కాదు… హామీల పాతర… అబద్ధాల జాతర సభ.. రాహుల్ గాంధీ గారు… అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. 6 గ్యారెంటీల పేరిట గారడి చేశారు..! పార్లమెంట్ ఎలక్షన్లలో.. న్యాయ్ పేరిట నయా నాటకానికి తెరతీశారా..? తెలంగాణకు తీరని అన్యాయం చేసి.. ఇప్పుడొచ్చి న్యాయ్ అంటే నమ్మేదెవరు ?? నమ్మి ఓటేసిన నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలను నాలుగు నెలలుగా నయవంచన చేస్తోంది కాంగ్రెస్ అసత్యాలతో అధికారంలోకి వచ్చి.. […]

Breaking News

బస్సు యాత్ర…

112 Viewsఏప్రిల్ 8, 24/7 తెలుగు న్యూస్ :ఏప్రిల్ 13 2024 నుండి కేసీఆర్ బస్సు యాత్ర. ప్రతి పార్లమెంట్ పరిధిలోని ప్రతి నియోజకవర్గానికి బస్సు యాత్ర చేస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే యోచనలో కేసీఆర్. చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుండి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టాలని యోచనలో గులాబీ బాస్ కేసీఆర్. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

యూనియన్ బ్యాంకు లో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులు

26,095 Views-ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని యూనియన్ బ్యాంకు లో బ్యాంకు సమయంలో ఉద్యోగులు వినియోగదారుల పట్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తు ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు , అంతేకాకుండా ఉద్యోగులు తమ పిల్లలను బ్యాంకు కు తీసుకువచ్చి ఉద్యోగులు కూర్చునే తమ కూర్చిలలో పిల్లలను కూర్చోబెట్టి బ్యాంకులో వారు జోలపాటలు పాడుతూ ఆటలాడుకుంటున్నారు మీ పిల్లలను బ్యాంకు కు తీసుకురావడమేంటాని ఖాతాదారులు ప్రశ్నిస్తే మా ఇష్టం మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి అని […]

Breaking News ప్రాంతీయం

ఉగాది ఎఫెక్ట్ భారీగా పెరిగిన పూల ధరలు

119 Viewsఉగాది ఎఫెక్ట్. భారీగా పెరిగిన పూల ధరలు –తెలుగు రాష్ట్రాల్లో పూల ధరలు భారీగా పెరిగాయి 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఏప్రిల్ 8) ఉగాది పండుగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పూల ధరలు భారీగా పెరిగాయి. హోల్సేల్ మార్కెట్లో తెల్ల చామంతి కేజీ రూ.450, మిగిలిన చామంతులు రూ.350-రూ.400 పలుకుతున్నాయి. మల్లెలు కేజీ రూ.700-రూ.800, చిన్న గులాబీలు రూ.250-రూ.300, బంతిపూల రేటు రూ.80-రూ.100గా ఉంది. బహిరంగ మార్కెట్లో వీటి ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. […]