Breaking News

మానేరు వాగులో చిక్కుకున్న మరో యువకుడు లింగన్నపేటకు చెందిన ప్రవీణ్ గౌడ్

1,008 Viewsమానేరు వాగులో చిక్కుకున్న మరో యువకుడు లింగన్నపేటకు చెందిన ప్రవీణ్ గౌడ్, పోలీసులు రెస్క్యూటిము కాపాడాలని ప్రయత్నిస్తున్నారు జిల్లా కలెక్టర్ ఎస్పీ స్వయంగా మానేరు డ్యాం ప్రాంతం వద్ద ఉండి అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు మరింత సమాచారం తెలియాల్సి ఉంది అప్డేట్ తో మీ ముందుకు టీఎస్ 24/7 తెలుగు న్యూస్ Telugu News 24/7

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

118 Views భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జలాశయాలు, చెరువులు, వాగుల ,ప్రాజెక్టు ల వద్దకు ఎవరు వెళ్ళవద్దు అని, అదేవిధంగా మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళ వద్దన్నారు.పిల్లలు,యువకులు సెల్ఫీలు తీసుకోవడానికి, ఈతలు కొట్టడానికి వాగులు, వంకలు వద్దకు వెళ్ళవద్దని మీడియా ప్రకటనలో  తెలిపారు.వర్షంలో ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు రోడ్లపై నీరు ప్రవహించే చోట అప్రమత్తంగా ఉండాలని,విపత్కర సమయాల్లో సహాయం కోసం డయల్100కిసమాచారం అందించాలని ఎల్లారెడ్డిపేట ఎస్సై రాహుల్ రెడ్డి అన్నారు.. […]

Breaking News

ఎగువ మానేరు ప్రాజెక్ట్ వద్ద చిక్కుకున్న వారిని రక్షణకు సహాయక చర్యలు

556 Views ఎగువ మానేరు ప్రాజెక్ట్ వద్ద చిక్కుకున్న వారిని రక్షణకు సహాయక చర్యలు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే ఘటనా స్థలికి చేరుకున్న ఎస్డీఆర్ఎఫ్ బృందం గంభీరావుపేట మండలం ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకున్న వారిని రక్షించేందుకు అన్ని సహాయక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పి మహేష్ బి గితే తెలిపారు. నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్టు అవతలి వైపు పశువులను […]

Breaking News

బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి

37 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి ప్రజల మన్ననలు పొందే లాగా జవాబుదారి తనంతో పని చేయాలి: రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్., ప్రజల మన్ననలు పొందే లాగా జవాబుదారి తనంతో ప్రజలు, బాధితులు అందించే ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిషోర్ ఝా పోలీస్‌ అధికారులకు సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్‌ కమిషనర్‌ మంగళవారం బసంత్ నగర్ పోలీస్‌ […]

Breaking News

రోడ్డు ప్రమాదంలో… డిఈ ప్రశాంత్ కుమార్ కు తీవ్ర గాయాలు

34 Viewsపరామర్శించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నర్మెట్ట వద్ద ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ పనులు పరిశీలించేందుకు వెళ్తున్న సంబంధిత డిఈ ప్రశాంత్ కుమార్ కు గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయనను గజ్వేల్ జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తుండగా, అదే రోడ్డు వెంట వెళ్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సమాచారం అందింది. ఈ మేరకు ఆయన గజ్వేల్ చేరుకొని ప్రశాంత్ కుమార్ ను పరామర్శించారు. అయితే […]

Breaking News

వినాయక చవితి సందర్భంగా అధికారులతో మంచిర్యాల ఎమ్మెల్యే సమీక్ష సమావేశం

54 Viewsమంచిర్యాల జిల్లా. వినాయక చవితి సందర్భంగా అధికారులతో మంచిర్యాల ఎమ్మెల్యే సమీక్ష సమావేశం. వినాయక చవితి సందర్బంగా మంచిర్యాల నియోజకవర్గంలోని గణేష్ మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సంబంధిత అధికారులకు సూచించారు. గణేష్ చతుర్థి మొదలుకొని నిమజ్జనం వరకు మండపాల వద్ద గస్తీ ఉండాలన్నారు. కరెంట్ కేబుల్స్ కింద ఉండే మండపాల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేయడం జరిగింది. శానిటేషన్ […]

Breaking News

స్థానిక సంస్థల ఎన్నికల పట్ల కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం

37 Views*బ్రేకింగ్ న్యూస్* స్థానిక సంస్థల ఎన్నికల పట్ల కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న నేపధ్యంలో, పార్టీ పరంగా 42% రిజర్వేషన్ అమలు చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించిన కాంగ్రెస్ పార్టీ. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Breaking News

అనారోగ్యంతో మరణించిన ఎఎస్ఐ కుటుంబ సభ్యులకు భద్రత చెక్ అందజేత

35 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ అనారోగ్యంతో మరణించిన ఎఎస్ఐ కుటుంబ సభ్యులకు భద్రత చెక్ అందజేత పోలీస్ కుటుంబాలకు అండగా నిలుస్తాం : పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్., రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ లో ఎఎస్ఐ గా విధులు నిర్వహిస్తూ ఎం. వెంకట్ రెడ్డి, ఎఎస్ఐ-70  అనారోగ్యంతో మరణించగా ఆయన భార్య శ్రీలత కి భద్రత ఎక్స్గ్రేషియా 8,00,000/- రూపాయల చెక్ ను ఈ రోజు రామగుండం […]

Breaking News

భీమారం బీజేపి నాయకుల ముందస్తు అరెస్ట్

34 Viewsమంచిర్యాల జిల్లా భీమారం బీజేపి నాయకుల ముందస్తు అరెస్ట్ తెలంగాణ బీజేపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచందర్ రావ్  ఈరోజు తలపెట్టిన చెలో సచివాలయం సేవ్ హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్లకుండా అరెస్ట్ చేసిన పోలీసులు అరెస్ట్ అయిన వారిలో మండల అధ్యక్షులు బోర్లకుంట శెంకర్ ప్రధానకార్యదర్శి మడెం శ్రీనివాస్, వేల్పుల రాజేష్ యాదవ్, ఉపాధ్యక్షులు సెగ్గెం మల్లేష్ ఉన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Breaking News

యువతి అదృశ్యం కేసు నమోదు

193 Viewsఎల్లారెడ్డిపేట మండలంలోని ఎల్లారెడ్డిపేట గ్రామం కు చెందినరోజున గోస్కి అంజలి 22 సంవత్సరాల వయసు గల యువతి అదృశ్యం అయినట్టు గోష్కే అంజలి తండ్రి గోస్కే కృష్ణ హరి, తండ్రి వెంకటయ్య, వయస్సు 56 సంవత్సరాలు, కులం పద్మశాలి, శుక్రవారం రోజున ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా తనకి 5 గురు కూతుర్లు, ఒక కుమారుడు సంతానం కలరని, తన చిన్న కూతురు గోస్కే అంజలి, వయస్సు 22 సంవత్సరాలు అనునామే డిగ్రీ పూర్తి […]