వరదలో చిక్కుకున్న వారు ఐదుగురే కాకుండా ఇటుక బట్టీలో పనిచేస్తున్న ప్రదీప్, ఛాయా దంపతులు వారి కుమారుడు రాహుల్ ను కొల్లమద్ది ఇటుక బట్టీల నుంచి కాపాడిన రెస్క్యూ టీం వారికి ధన్యవాదాలు తెలిపిన ఇటిక బట్టిలో పనిచేస్తున్న దంపతులు
141 Views*తిన్నది అరగకపోతే సొరియాసిస్! ఎర్రని మచ్చలు, దురదతో కూడిన ‘సొరియాసిస్’ చర్మ రోగం ఇప్పుడు భారత్లో గణనీయంగా పెరుగుతున్నది. జన్యుపరమైన సమస్యలు, రోగ నిరోధకత బలహీనమవ్వటం, పర్యావరణం..ఈ వ్యాధికి కారణాలని ఇప్పటివరకూ భావించారు. అయితే జీర్ణవ్యవస్థ సరిగా లేకపోయినా..సొరియాసిస్కు దారి తీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.* న్యూఢిల్లీ, : ఎర్రని మచ్చలు, దురదతో కూడిన ‘సొరియాసిస్’ చర్మ రోగం ఇప్పుడు భారత్లో గణనీయంగా పెరుగుతున్నది. జన్యుపరమైన సమస్యలు, రోగ నిరోధకత బలహీనమవ్వటం, పర్యావరణం..ఈ వ్యాధికి కారణాలని […]
98 Viewsప్రజాదరణ కోల్పోతున్న బీ.ఆర్.ఎస్… బలపడుతున్న బిజెపి *కూకట్పల్లి నియోజకవర్గం ఆగస్టు 26* బాలానగర్ డివిజన్ లోని వినాయక నగర్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో బీజేపీ లో చేరారు. అసోసియేషన్ సభ్యులకు రాజేశ్వర్ రావు కండువా కప్పి బీజేపీ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు మాట్లాడుతూ… నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్న ప్రతి […]
115 Viewsఅధికారపార్టీ అభ్యర్థి డబ్బును నమ్ముకుంటే నేను ప్రజలను నమ్ముకున్న ఆది శ్రీనివాస్ నవంబర్ 08 సిరిసిల్లా జిల్లా రుద్రంగి వ్యక్తి అయినటువంటి ఆది శ్రీనివాస్ కె మద్దతు తెలుపుతమని తూర్పువాడ మున్నురుకాపు సంఘం 70 కుటుంబాలు మరియు యువకుల తీర్మానం.ఈ సందర్భంగా మున్నూరుకాపులు మాట్లాడుతూ. ఓడిన ప్రజలకు అండగా ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న ఆది శ్రీనివాస్ కె ఓటు వేస్తున్నామని సభ పూర్వకంగా తెలిపమని అన్నారు.అలాగే ఆది శ్రీనివాస్ తమ సంఘ సభ్యుడాని […]