105 Viewsతెల్లవారుజామునే రాఖీ పండగ. ఏ టైంలో రాఖీ కట్టాలి. నిజాంసాగర్ మండలం ఆగస్టు 29. శాస్త్రాల ప్రకారం ఈ ఏడాది 30,31న శ్రావణ పౌర్ణమి జరుపుకోవాలని వేద పండితులు సూచించారు. 31న పౌర్ణమి తిధి సూర్యోదయంలో ఉదయం 7.55 నిమిషాల వరకు ఉందని పండితులు తెలిపారు. ఆరోజు ఉదయం 6.02 నిమిషాలకు సూర్యోదయం అవుతున్నందున పూర్వ సిద్ధాంతం ప్రకారం అదే రోజున రాఖీ కట్టాలని పండితులు అన్వేషించారు. గురువారం ఉదయం 6 గంటల నుంచి ఉదయం […]
128 Viewsరాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 2,99,92,941కు చేరింది. గత ఏడాదితో పోలిస్తే 3,63,953 మంది ఓటర్లు తగ్గారు. 18 నుంచి 19 సంవత్సరాల వయసున్న ఓటర్లు 2,78,650 మంది నమోదు చేసుకున్నారు’ అని కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ గురువారం వెల్లడించారు. No Slide Found In Slider. Poll not found Telugu News 24/7
282 Viewsసెస్ ను ట్రాన్స్ కో లో విలీనం చేయండి. పై అంతస్తులో అన్ని గదులు ఉండగా ఆ గదిలోనే ప్రమాదం ఎందుకు జరుగుతుంది? సిరిసిల్ల జిల్లాలో లక్షల మంది వినియోగదారులు ఉన్న సెస్ లో దీపావళి పండుగ పూట అగ్ని ప్రమాదము జరగడం ముమ్మాటికీ కావాలని చేసిందే అని ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ,కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ అన్నారు.మంగళవారం మండల కేంద్రము లో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో […]