గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేటగ్రామానికి చెందిన రైతు దేవయ్య మానేరు వాగులో చిక్కుకోగా డిడిఆర్ఎఫ్+ఎస్ డి ఆర్ ఎఫ్ భద్రతా బలగాలు తక్షణమే స్పందించి సురక్షితంగా రక్షించారు.
159 Views(తిమ్మాపూర్ మే 28) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట గ్రామ శివారులో అక్రమంగా నిల్వచేసిన 10 క్వింటల్ల పిడిఎస్ బియ్యన్ని కరీంనగర్ టాస్క్ పోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన గంట లచ్చయ్య రేణికుంట గ్రామంలో గుడిసె వేసుకుని జీవనం సాగిస్తూ, గ్రామంలోనే తిరుగుతూ రేషన్ బియ్యన్ని విక్రయుస్తూ ఒకచోట నిల్వ చేసిన పిడిఎస్ బియ్యన్ని పక్కా సమాచారంతో కరీంనగర్ టాస్క్ పోర్స్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి సోదాలు […]
111 Views.విద్యార్థులు బాల్యంలోనే జీవిత లక్ష్యాన్ని ఎంచుకోవాలి మర్కుక్ విద్యార్థులు బాల్యంలోనే జీవిత లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యం వైపు పాయనించాలని బీఆర్ఎస్ పార్టీ మర్కుక్ మండలాద్యక్షులు మర్కుక్ కర్ణాకర్ రెడ్డి, ఎంపీపీ పాండు గౌడ్ ,జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రంలు అన్నారు. సోమవారం ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ జన్నదినం పురస్కరించుకొని మర్కుక్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో చదువుతున్న 240 మంది విద్యార్థులుకు స్పోర్ట్స్ డ్రెస్స్ లు, సీసీ కెమెరాలు వైస్ ఎంపీపీ […]
112 Viewsఆత్మహత్యలు పరిష్కారం కాదు వేణు కుటుంబానికి అండగా ఉంటాం టీయూడబ్ల్యూజే నేత విరాహత్ అలీ సెప్టెంబర్ 21 సిద్దిపేట జిల్లా గజ్వేల్ మనిషికి సమస్యలు అనేవి సహజమేనని, అయితే మనోధైర్యంతో వాటిని పరిష్కరించుకోవాలి తప్పా ఆత్మహత్యలు మార్గం కాదని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ అన్నారు. ఇటీవల సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో అప్పుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న వేణు మాధవ్ కుటుంబాన్ని […]