Breaking News రాజకీయం

సుందరి కరంగా నిజామాబాద్ నగరం

104 Viewsసెప్టెంబర్ 11 నిజామాబాద్ నగరం – తెలంగాణలో అభివృద్ధిలో రెండవ స్థానం నిజామాబాద్ -ప్రతి డివిజన్ లో డ్రైనేజీ ల నిర్మాణం.. -పచ్చదనం విరజిల్లెల పార్కుల నిర్మాణం.. -నగరంలో 40 వేల మందికి ఆసరా పింఛన్లు. *అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే గణేష్ బిగాల *11-సెప్టెంబర్-2023,* *నిజామాబాద్ అర్బన్* నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల నిజామాబాద్ నగరంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. @.. రూ. 1 కోటితో డివిజన్ నం.6 లో నూతనంగా […]

Breaking News రాజకీయం

106వ రోజు ప్రగతి యాత్ర

86 Viewsసెప్టెంబర్ 11 కుత్బుల్లాపూర్ ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డ్ ని అభివృద్ధి చేస్తున్నం – ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్.. డి పోచంపల్లి వార్డ్ నెంబర్ : 6 లో 20లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ డి పోచంపల్లి 6వ వార్డ్ లో ప్రగతియాత్ర లో భాగంగా […]

Breaking News

ఆశవర్కర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు

129 Viewsఆశ వర్కర్ల జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ హైదరాబాదులోని కమిషనరేట్ ముట్టడికి వెళుతున్న తరుణంలో మార్గమధ్యలో అదుపులోకి తీసుకున్నా ఎల్ఎండి పోలీసులు…. జగిత్యాల జిల్లా వెల్గటూర్, సారంగాపూర్, గంగాధర్, న్యూ అంబర్పేట్, మండలల నుంచి సుమారు 50 మంది ఆశావర్కర్లు హైదరాబాద్ లోని కమిషన్ రేట్ ముట్టడికి వెళుతున్న తరుణంలో రేణిగుంట టోల్ ప్లాజా వద్ద అదుపులోకి తీసుకొని ఎల్ఎండి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అనంతరం ఆశ వర్కర్లు వారు మాట్లాడుతూ.. 18 సంవత్సరాల […]

Breaking News

పోలీసుల దాడి హేయమైన చర్య

161 Viewsయూత్ కాంగ్రెస్ యూత్ గౌరవ అధ్యక్షులు జంగం భాను చందర్   ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 11   కేయూ విద్యార్థులపై జరిగిన దాడిని ఖండిస్తూ రేపు కేయూ పరిధిలో ఉన్న విద్యా సంస్థలు అన్ని బందు పాటించాలని కేయూ యూనివర్సిటీ విసి రమేష్ ని వెంటేనే బర్తరఫ్ చేయాలని యూత్ కాంగ్రెస్ యూత్ గౌరవ అధ్యక్షులు జంగం భాను చందర్ పేర్కొన్నారు.మంగపేట మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో యూత్ […]

Breaking News

గృహలక్ష్మి కై కాంగ్రెస్ ధర్నా

164 Viewsగ్రామసభలు పెట్టి ఎంపిక చేయాలి   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మైల జయరాంరెడ్డి   ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 11   తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గృహ లక్ష్మీ పథకాన్ని అర్హులైనటువంటి నిరుపేద కుటుంబాలన్నింటికీ అందజే యాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్నారు.మండల కేంద్రం లోని తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు.బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏకగ్రీవంగా గ్రామా ల్లో వారి పార్టీ కార్యకర్తలకి మాత్రమే అంటూ వ్యవహరించే […]

Breaking News

సోషల్‌ మీడియాపై ఫోకస్‌*

98 Views*సోషల్‌ మీడియాపై ఫోకస్‌* హైదరాబాద్ 11 *పండుగలు, ఎన్నికల నేపథ్యంలో పోలీసుల పటిష్ట నిఘా* *హద్దు మీరితే చర్యలు తప్పవు..* *గణేశ్‌ నవరాత్రులు, వచ్చే ఎన్నికల నేపథ్యంలో ట్రై కమిషనరేట్‌ పోలీసులు సోషల్‌మీడియాపై నిఘాను పటిష్టం చేశారు. సోషల్‌మీడియాలో వచ్చే పోస్టులే ప్రజల మధ్య చిచ్చు పెట్టే పెద్ద ప్రమాదకారి. ఈ నేపథ్యంలోనే సోషల్‌మీడియాలో వచ్చే పోస్టులను ఎప్పకటిప్పుడు సోషల్‌ మీడియా యాక్షన్‌ టీమ్‌(స్మాష్‌) పర్యవేక్షిస్తుంది. ప్రశాంతతను భంగం కల్గించే పోస్టులను గుర్తించి వాటిని వెంటనే […]

Breaking News

అమరవీరుల దినోత్సవం ర్యాలీ

170 Views  ఏటూరునాగారం, సెప్టెంబర్ 11   ఏటూరునాగారంలో మండల కేంద్రంలో అటవీశాఖ ఆధ్వ ర్యంలో అమరవీరుల దినోత్స వం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు.అమర వీరు లను స్మరిస్తూ బ్యానర్ చేత బూని నినాదాలు చేశారు.ఇట్టి కార్యక్రమంలో అధికారిని అప్సరున్నిసా బేగం,రేంజర్ నరేందర్ పలువురు సెక్షన్, బీట్,బేస్ క్యాంప్ అధికారులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

*టియూడబ్యూజే (ఐజేయూ) జిల్లా ఉపాధ్యక్షులుగా

96 Views*టియూడబ్యూజే (ఐజేయూ) జిల్లా ఉపాధ్యక్షులుగా జగదీశ్వర్* సెప్టెంబర్ 11 సిద్దిపేట జిల్లా. టియూడబ్యూజే (ఐజేయూ) సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులుగా దాస జగదీశ్వర్ ఏకగ్రీవంగా ఎన్నుకయ్యరు. ఆదివారం రాత్రి సిద్దిపేటలోని విపంచి కళానిలయంలో జరిగిన జిల్లా మహాసభలో జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా సోమవారం జగదీశ్వర్ మాట్లాడుతూ.. జిల్లాలో జర్నలిస్ట్ లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని చెప్పారు. వర్కింగ్ జర్నలిస్ట్ లందరికి ప్రభుత్వం మెరుగైన హెల్త్ […]

Breaking News

సైబర్‌ దొంగల నయా దోపిడీ*

98 Views*సైబర్‌ దొంగల నయా దోపిడీ*   *హైదరాబాద్. సెప్టెంబర్ 11 *ఆన్‌లైన్‌ వేదికగా అమాయకులకు వల* *పంథా మార్చిన నేరగాళ్లు* *బోర్డులపై ఉన్న సెల్‌ నంబర్లు సేకరించి వ్యాపారులకు కుచ్చుటోపి* *ఆశచూపి.. ఆపై అందినకాడికి స్వాహా* *ఇటీవల జిల్లాలో పలు ఘటనలు* *మొహమాటానికి చెప్పుకోలేక పోతున్న బాధితులు* *తాజాగా మందమర్రిలో పార్ట్‌టైమ్‌ జాబ్‌ పేరిట ఇద్దరు యువకులకు..* *సైబర్‌ నేరగాళ్లు పంథా మార్చి రెచ్చిపోతున్నారు. ఆన్‌లైన్‌ వేదికగా వ్యాపారులు, అమాయక ప్రజలను టార్గెట్‌ చేసి అందినకాడికి […]

Breaking News

సమ్మెకు వెళ్లడం లేదని ప్రకటించిన.యూనియన్ నాయకులు.

102 Views*సమ్మెకు వెళ్లడం లేదని ప్రకటించిన: అంగన్ వాడీ యూనియన్ నాయకులు.*   హైదరాబాద్‌: సెప్టెంబర్‌ 11 రాష్ట్రంలోని 3,989 మంది మినీ అంగన్‌వాడీలను ఎలాంటి షరతులు లేకుండా ప్రధాన అంగన్‌వాడీలుగా అప్‌గ్రేడ్‌ చేయడానికి సీఎం కేసీఆర్‌ ఉత్తర్వులు జారీ చేశారని, ఈ దశలో సమ్మెకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలంగాణ మినీ అంగన్‌వాడీ టీచర్స్‌ అసోసియేషన్‌ బీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి స్పష్టం చేసారు Manne Ganesh Dubbaka constancy 9701820298