Breaking News

సమ్మెకు వెళ్లడం లేదని ప్రకటించిన.యూనియన్ నాయకులు.

81 Views

*సమ్మెకు వెళ్లడం లేదని ప్రకటించిన: అంగన్ వాడీ యూనియన్ నాయకులు.*

 

హైదరాబాద్‌: సెప్టెంబర్‌ 11

రాష్ట్రంలోని 3,989 మంది మినీ అంగన్‌వాడీలను ఎలాంటి షరతులు లేకుండా ప్రధాన అంగన్‌వాడీలుగా అప్‌గ్రేడ్‌ చేయడానికి సీఎం కేసీఆర్‌ ఉత్తర్వులు జారీ చేశారని, ఈ దశలో సమ్మెకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలంగాణ మినీ అంగన్‌వాడీ టీచర్స్‌ అసోసియేషన్‌ బీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి స్పష్టం చేసారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *